<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-8504579254288239434</id><updated>2012-01-18T11:50:56.700+05:30</updated><category term='దిక్కులేని దేవుడు'/><category term='ఆధ్యాత్మికం'/><category term='తెలంగాణా'/><category term='సాహిత్యం'/><category term='చిరంజీవి'/><category term='టెర్రరిజం'/><category term='ఇది ఎవరి దేశం?'/><title type='text'>ఆనందిని</title><subtitle type='html'>----The Ultimate happyness----</subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><link rel='next' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default?start-index=101&amp;max-results=100'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>333</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-1871514368531598662</id><published>2012-01-16T16:04:00.002+05:30</published><updated>2012-01-16T16:04:16.673+05:30</updated><title type='text'>లెక్కల కాకులు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;అధికారంలో ఉన్న కాకి లెక్క 6 లక్షలు&lt;br /&gt;ప్రతిపక్ష కాకి లెక్క సున్నా....&lt;br /&gt;పిల్లకాకి లెక్క వేళ్లమీదే... &lt;br /&gt;రాజకీయ కాకులు కావ్‌ మంటున్నాయి...&lt;br /&gt;చిక్కుల లెక్కలతో అరుచుకుంటున్నాయి..&lt;br /&gt;కాకి రాజ్యంలో రాబందుల పెట్టుబడులు..&lt;br /&gt;పిల్లకాకులందరికీ ఉద్యోగాల ఆశలు..&lt;br /&gt;ఇంద్రజాల మహేంద్రజాల పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లు&lt;br /&gt;రాబందులకు కాకుల తాయిలాలు.. &lt;br /&gt;కాకులకు రాబందుల ముడుపులు..&lt;br /&gt;దొందు దొందే.. &lt;br /&gt;పిల్లకాకికేం తెలుసు పెద్ద కాకుల దెబ్బ?&lt;br /&gt;ప్రచారంతో మెస్మరైజింగ్‌&lt;br /&gt;పబ్లిసిటీ మేనేజింగ్‌...&lt;br /&gt;రాబందులు పెట్టే పెట్టుబడులు ఎన్ని?&lt;br /&gt;ఇచ్చే కొలువులు ఇంకెన్ని? &lt;br /&gt;అధికార, విపక్ష కాకులకు మాత్రం తెలుసు&lt;br /&gt;అంతా మిథ్యేనని.. అంతా మాయేనని..&lt;br /&gt;చెప్పేది కొండంత.. వచ్చేది గోరంత...&lt;br /&gt;ఆ గోటి ముక్క కోసమైనా &lt;br /&gt;పిల్ల కాకులు ఆశగా ఎదురుచూస్తుంటాయి&lt;br /&gt;రాబందు ముక్కున ఉన్న బొక్క లో &lt;br /&gt;ఏ కొంచెమైనా&amp;nbsp; కింద పడుతుందేమోనని...&lt;br /&gt;ఆశలు ఆశలుగానే ఉండిపోతున్నాయి..&lt;br /&gt;అడియాసలుగా మారిపోతున్నాయి.. &lt;br /&gt;నిరాశగా నీరుగారుతున్నాయి..&lt;br /&gt;కాకుల లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి.. &lt;br /&gt;ఆకాశాన్ని తాకుతూనే ఉన్నాయి. &lt;br /&gt;పిల్లకాకుల ఆశలు మాత్రం &lt;br /&gt;నీరింకిపోయిన కళ్లల్లో జీరగా కనిపిస్తున్నాయి.   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-1871514368531598662?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/1871514368531598662/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=1871514368531598662&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/1871514368531598662'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/1871514368531598662'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2012/01/blog-post_3938.html' title='లెక్కల కాకులు'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-7727890048784420637</id><published>2012-01-16T16:03:00.002+05:30</published><updated>2012-01-16T16:03:18.118+05:30</updated><title type='text'>రాష్ట్రం వణికిపోతోంది</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం వణికిపోతోంది.. ఒక చోట కాదు..&amp;nbsp; అన్ని జిల్లాల్లో అతి భయంకరంగా చలి గడ్డకట్టిస్తోంది. ఉదయం ౯ గంటలైనా బయటకు రాని పరిస్థితి. పండుగ లేదు.. పబ్బం లేదు.. పగలు తగ్గిపోయింది.. రాత్రి పెరిగి పోయింది.. చలికాలం తగ్గిపోవలసిన సమయంలో&amp;nbsp; గత వందేళ్లలో ఎన్నడూ లేని వణుకు అల్లాడిస్తోంది.. &lt;br /&gt;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;మైనస్‌ 1 డిగ్రీ... &lt;br /&gt;&lt;br /&gt;ఎప్పుడైనా విన్నారా? ఎక్కడో కాశ్మీరులోనో.. లేక ఉత్తర భారతంలోనో అలాంటి ఉష్ణోగ్రతల గురించి విని ఉంటారు.. కానీ మన రాష్త్రంలో.. ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది.. ఒరిస్సా సరిహద్దులోని లంబసింగిలో టెంపరేచర్‌ మైనస్‌లోకి పడిపోయింది. &lt;br /&gt;&lt;br /&gt;ఆదిలాబాద్‌ జాల్లా మొత్తం గజగజలాడుతోంది.. గత నూరేళ్లలో ఎప్పుడూ లేని టెంపరేచర్‌ జిల్లాను పీడిస్తోంది.. ౪ డిగ్రీల టెంపరేచర్‌ నమోదు కావటం ఇక్కడ రికార్డు. &lt;br /&gt;&lt;br /&gt;రాష్త్రంలో ఏ జిల్లాలో కూడా టెంపరేచర్‌ ౧౦ డిగ్రీలను మించి ఉండటం లేదు.. &lt;br /&gt;రామగుండం , మెదక్‌లలో ౭&lt;br /&gt;హైదరాబాద్‌లో ౮&lt;br /&gt;నిజామాబాద్‌, నల్గొండలలో 10&lt;br /&gt;విశాఖ, రెంటచింతల, అనంతపురం, బాపట్లలో 12&lt;br /&gt;మిగతా జిల్లాల్లో 12 నుంచి 14 డిగ్రీల టెంపరేచర్‌ నమోదయింది... &lt;br /&gt;&lt;br /&gt;చలికి తట్టుకోలేక ఏజెన్సీ గ్రామాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. &lt;br /&gt;ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లేవారు కదలటమే గగనమైపోయింది.&lt;br /&gt;౯గంటల తరువాత కూడా బయటకు రావాలంటే భయపడిపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.&lt;br /&gt;&lt;br /&gt;తూర్పు నుంచి వీస్తున్న ఈదురుగాలుల బాధ మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-7727890048784420637?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/7727890048784420637/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=7727890048784420637&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/7727890048784420637'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/7727890048784420637'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2012/01/blog-post_16.html' title='రాష్ట్రం వణికిపోతోంది'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-4879924337328924182</id><published>2012-01-11T12:24:00.000+05:30</published><updated>2012-01-11T12:24:29.627+05:30</updated><title type='text'>రైతుకు బ్రాండ్‌ అంబాసిడర్లు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-CoBvhoW11FU/Tw0x_khU0XI/AAAAAAAABFw/QY6p6qq2KCk/s1600/babujagan.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="231" src="http://3.bp.blogspot.com/-CoBvhoW11FU/Tw0x_khU0XI/AAAAAAAABFw/QY6p6qq2KCk/s320/babujagan.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;ఏసి కార్లలో తిరిగి తిరిగి అలసిపోయిన ఇద్దరు ఇప్పుడు ఎండావానాచలి ని లెక్క చేయకుండా కాళ్లకు బూట్లు కట్టుకుని మరీ నడుస్తున్నారు.. రోడ్డు దిగి పల్లెల్లో.. పొలాల్లో .. గట్లలో.. బురదలో... పాదయాత్రలు చేస్తున్నారు.. బొమ్మ నాగళ్లను భుజానికెత్తుకుని.. తలలకు పాగాలు చుట్టేసుకుని ఆవేశపడుతున్నారు.. ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.. ఆందోళన చెందుతున్నారు.. ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఇద్దరిదీ ఒకే బాధ..&amp;nbsp; అందరికీ అన్నం పెడుతున్న రైతు చిక్కిపోయాడని.. తినటానికి బియ్యం గింజలు లేక నలిగిపోయాడని, అప్పులు తీర్చలేక ఆత్మాహుతికి పాల్పడుతున్నా&lt;/span&gt;&lt;span class="fullpost"&gt;డని&lt;/span&gt;&lt;span class="fullpost"&gt;.. ఇప్పుడు ఆ ఇద్దరికీ అతను కావాలి.. అతని క్షేమం కావాలి.. అతని సుఖం కావాలి.. అతను పచ్చగా ఉండాలి.. అతని పొలం పచ్చగా పండాలి.. ఆ రైతుకు ఈ ఇద్దరూ బ్రాండ్‌ అంబాసిడర్లు..&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;ఆరు మాసాలైంది.. ఆయన వెళ్లిన చోటికి ఈయన వెళ్తారు.. ఈయన వెళ్లిన చోటికి ఆయనా వెళ్తారు.. ఒకరిపై మరొకరికి పోటీ.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే యత్నం.. ఇద్దరూ వెళ్తున్నది ఒకే రూటు.. అదే రైతు రూటు.. కాకపోతే, ఆ రూటులో ఎవరు ముందు వెళ్తారన్నదే పెద్ద సమస్య..&amp;nbsp; ఇదొక రేస్‌.. పవర్‌ రేస్‌..&lt;br /&gt;&lt;br /&gt;ఒకరేమో తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రి చేసి, ఆరు సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా ఢక్కామొక్కీలు తిన్న చంద్రబాబు నాయుడు.. &lt;br /&gt;మరొకరేమో.. నిన్నటి తండ్రిచాటు బిడ్డ.. తండ్రి అకాలమరణంతో రాజకీయాల్లో అస్తిత్వం కోసం తాపత్రయ పడుతున్న&amp;nbsp; జగన్‌మోహన్‌ రెడ్డి.. &lt;br /&gt;రైతులు పడుతున్న సమస్యల కొసం ఇద్దరూ పోరుబాట పట్టారు.. ఒకరిని మించి ఒకరు రైతుల పక్షాన నిలుస్తున్నారు.. పాలకులను తిడుతున్నారు..తామే పవర్‌లో ఉంటే రైతు కంట కన్నీరే ఉండదని&amp;nbsp; హామీలు కురిపిస్తున్నారు.. &lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్రంలో రైతుకు బోలెడు సమస్యలున్నాయి. నానా అగచాట్లు పడి పంట పండిస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేని నిరంకుశ వ్యవస్థలో రైతు ఉన్నాడు.. దుక్కి దున్నటం దగ్గర నుంచి నారు పోయటం, నీరు పోయటం.. కలుపు తీయటం, ఎరువు వేయటం, కుప్ప నూర్చటం, దిగుబడి సంపాదించటం, దాన్ని మార్కెట్‌ చేయటం.....&lt;br /&gt;వీటిలో ఏ ఒక్క దశలో కూడా రైతు సంతృప్తి పడట్లేదు..పాలకులు పట్టించుకోరు..&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;ఈ ఇద్దరు నేతలకు మాత్రం ఈ సమస్యలే నిచ్చెన మెట్లుగా ఉపయోగపడుతున్నాయి.&lt;br /&gt;రైతు ఇవాళ హాట్‌కేక్‌గా మారిపోయాడు&lt;br /&gt;మోస్ట్‌ కన్స్యూమబుల్‌ పొలిటికల్‌ ఐటమ్‌.. &lt;br /&gt;రైతుకు రాజకీయుల్లో స్పెషల్‌ డిమాండ్‌..రైతు&lt;br /&gt;రాజకీయులను ఒడ్డుకు చేర్చే ప్రత్యేక ఇన్‌స్ట్రుమెంట్‌.. రైతు&lt;br /&gt;హి ఈజ్‌ ఏ స్పెషల్‌ బ్రాండ్‌..&amp;nbsp; &lt;br /&gt;&lt;br /&gt;ఇప్పుడు చంద్రబాబు.. జగన్‌మోహన్‌ రెడ్డి ఇద్దరూ ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌లుగా మారిపోవాలని తెగ తాపత్రయ పడుతున్నారు.. ఒకరు పోరు బాటలతో.. మరొకరు రోజుల కొద్దీ దీక్షలతో.. ఒకరిపై ఒకరు.. ఒకరితో ఒకరు.. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు..కిరణ్‌కుమార్‌ రెడ్డి సర్కారుపై అవిశ్వాసం తంతు నడపటానికి రైతు ఉపయోగపడ్డాడు..&amp;nbsp; రెండేళ్ల పాటు తెలంగాణా ప్రాంతానికి దూరమైన ఈ ఇద్దరూ అక్కడ తిరగటానికి రైతే మాంఛి ఉపకరణంగా పనికొచ్చాడు. మొన్న ఖమ్మం, కరీంనగర్‌..&amp;nbsp; నిన్న పాలకుర్తి... చంద్రబాబుకు రాచబాట పరిస్తే.. ఇప్పుడు ఆర్మూరు జగన్‌మోహన్‌రెడ్డికి దారి చూపించింది.. &lt;br /&gt;&lt;br /&gt;రాబోయే ఎన్నికల్లో పవర్‌ పాలిట్రిక్స్‌కు రైతే అసలు సిసలు మాస్క్‌.. సెక్రటేరియట్‌లోని సమతా బ్లాక్‌లోని అయిదో ఫ్లోర్‌లో సిఎం చైర్‌లో కూర్చోబెట్టడానికీ రైతే అవసరమవుతున్నాడు.. చంద్రబాబు.. జగనే కాదు.. రాజకీయ నాయకులందరికీ ఇప్పుడు ప్రచార వస్తువు రైతు..&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;గమ్మత్తేమిటంటే వీళ్లిక్కడ వేల మంది పోలీసులను వెంటేసుకుని తెగ తిరిగేస్తున్నారు.. కానీ, గ్రౌండ్‌ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది, కరీంనగర్‌, అనంతపూర్‌లో టమాటా రైతు పండిన పంటను గేదెలపాలు చేశాడు.. గుంటూరులో మిర్చీ రైతు తన పంటను తానే తగులబెట్టుకుంటున్నాడు.. పాలమూరులో ఉల్లి రైతు కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు.. బ్రాండ్‌ అంబాసిడర్లు మాత్రం... పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు... దీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. నాగళ్లు పట్టుకుంటూనే ఉన్నారు.. పాలకులేమో అరకులోయలో అందాలను ఆస్వాదిస్తున్నారు.. వీళ్లందరి గోలా పవర్‌ది.... రైతు గోడు మాత్రం రైతుదే...   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-4879924337328924182?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/4879924337328924182/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=4879924337328924182&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/4879924337328924182'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/4879924337328924182'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2012/01/blog-post.html' title='రైతుకు బ్రాండ్‌ అంబాసిడర్లు'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-CoBvhoW11FU/Tw0x_khU0XI/AAAAAAAABFw/QY6p6qq2KCk/s72-c/babujagan.jpg' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-6679861810888252795</id><published>2011-10-24T00:08:00.000+05:30</published><updated>2011-10-24T00:08:26.181+05:30</updated><title type='text'>ఇప్పుడు తెలంగాణాకు ఓ అర్జునుడు కావాలి</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;&amp;nbsp;&amp;nbsp; &lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;రాజ్యం వీరభోజ్యం అన్నాడు భీష్మపితామహుడు మహాభారతంలో ధర్మరాజుకు రాజధర్మాన్ని బోధిస్తూ... ఎప్పుడో అయిదున్నర వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 3102లో చెప్పిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా మారాయి. అవును ఇప్పుడు వీరులు గెలుస్తున్నారు.. భీరువులు బీరాలు పలికి.. పలికి ఒక్కొక్కరే జారుకుంటున్నారు.  గోగ్రహణం సమయంలో కౌరవ సైన్యాన్ని చూస్తేనే వణికిపోయిన ఉత్తర కుమారుడు అప్పటిదాకా  కౌరవ నాయకులను చీల్చి చెండాడేస్తానంటూ కత్తిని ఆడవాళ్ల ముందు తిప్పేసి రణరంగానికి వచ్చేసరికి ఒక్కక్షణంలో పారిపోయాడు.. అలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే నాయకత్వం నీడలో బతుకుతున్న ప్రజలకు ఎలాంటి డిమాండ్లు చేసే అర్హత లేదు.. వాళ్లు ఇలా బతుకులు తెల్లవార్చుకోవలసిందే.. ఎందుకంటే విరాటనగరం కీచకుడి కాలం నుంచీ నరకం అనుభవించింది..విలవిల్లాడింది.. అతను చెప్పింది వేదం.. చేసింది శాసనం.. చివరి రోజుల్లో అతను చేసిన అరాచకాలకు అంతే లేదు.. కౌరవ రాజు అండతో అతను మరింత రెచ్చిపోయాడు.. కానీ, ఉక్కుమనిషి భీమసేనుడి పుణ్యమా అని కీచకుడి దురాగతాలు అంతమయ్యాయి.  ఆ తరువాత కౌరవ సైన్యం  ఆధిపత్యాన్ని అంతం చేస్తానంటూ ఉత్తరకుమారుడు తెగ మాటలు మాట్లాడాడు.. కానీ, అసలు సమయానికి వచ్చేసరికి తుస్సుమన్నాడు.. అప్పుడు అర్జునుడు అతనికి అండగా నిలవటం వల్ల కౌరవులు తోకలు కత్తిరించుకుని వెనక్కి వెళ్లిపోయారు.. &lt;br /&gt;ఇప్పుడు తెలంగాణాకు ఓ అర్జునుడు కావాలి.. వాళ్ల కష్టాలు కడతేర్చేందుకు.. కౌరవసైన్యాన్ని తునుమాడేందుకు సవ్యసాచి కావాలి.. ఇప్పుడు తెలంగాణా ఒక అనాధ.. ప్రజలకు అండగా నిలిచి వాళ్లకోసం ఏదైనా చేయగల నాథుడు లేక దిక్కులేని ఓ విరాటనగరం.. ఇక్కడ ఒకరు కాదు.. వందల మంది ఉత్తరకుమారులున్నారు.. వేల మంది ఖడ్గతిక్కనలు ఉన్నారు. నాడు ఖడ్గతిక్కన పసుపు రాసుకుని గాజులు తొడుక్కొమ్మంటే పౌరుషం వచ్చి యుద్ధరంగానికి తిరిగి వెళ్లిపోయాడు.. ఇప్పుడిక్కడ ఖడ్గతిక్కనలు గాజులు తొడుక్కోవటానికి ఎలాంటి సందేహపడరు.. పసుపు రాసుకోవటానికైనా, చీరలు కట్టుకోవటానికైనా వెనుకాడరు. నిజంగా ఈ ప్రజలు ఇవాళ అనాధలు.. అన్నదమ్ములమని చెప్పుతూనే.. అడ్డగోలుగా తమపైనా తమ సమస్యలపైనా, తమ వ్యక్తిత్వంపైనా, తమ జనజీవన విధానంపైనా ఫ్యాషనబుల్‌గా ఖండనమండనలు చేస్తుంటే, కళ్లు మిటకరిస్తుంటే.. మీరేం చేసినా అనుకున్నది సాధించలేరంటూ బల్లగుద్ది చెప్తుంటే... నాయకులు అని చెప్పుకునేవాళ్లు కొల్లలుగా బీరాలు పలుకుతుంటే, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి.  ఇప్పుడు తెలంగాణా నిస్సహాయంగా చేతులు చాచి తమకు చేయినందించి ముందుకు నడిపించే సవ్యసాచి కోసం నిద్రాహారాలు మాని వెతుకుతున్నది. తాము చేస్తున్న ఉద్యమాన్ని సమర్థంగా ఏకగళంతో నడిపించే విజయుడి కోసం ఆరాటపడుతున్నది.. &lt;br /&gt;రెండు సంవత్సరాలుగా తెలంగాణాలోని నాలుగు కోట్ల ప్రజలు వీధుల్లో నిలుచుని ఉన్నారు.. ఏదో జరుగుతుందని.. తమ పిల్లల నోటికాడి ముద్దను తన్నుకుని పోయిన గద్దల్ని తరిమికొట్టి మళ్లీ తమ కడుపు నింపుతారని భావించిన ప్రజానీకం- రాజకీయ నాయకత్వం తమ వాళ్లతోనే తమాషా చేయటాన్ని సహించలేకపోతున్నది.. ఉద్యమాన్ని ఎప్పుడు ఎగిసేలా చేస్తారో.. ఎప్పుడు సడలిస్తారో తెలియని అయోమయం.. ఎందుకు తీవ్రతరం అవుతుందో.. ఎందుకు చల్లబడుతుందో అర్థం కాని ఆందోళన.. ఎప్పుడు నిర్ణయం వస్తుందో.. అసలు వస్తుందో రాదో తెలియని భయం.. ఆశలన్నీ నిరాశగా నీరుగారుతున్న సందర్భం.. ఏడువందల మంది అమాయకుల ప్రాణ త్యాగాలు వృథా పోతున్న ఆవేదన..&lt;br /&gt;అసలు తెలంగాణాలో ఏం జరుగుతోంది.. సమ్మెనా.. ఉద్యమమా? ఆందోళనా? రాజకీయమా? ఎవరికీ ఏమీ తెలియదు.. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే అనే వాళ్లు అంతలోనే చల్లబడుతారు.. ఒకరినొకరు తిట్టుకుంటారు.. దుమ్మెత్తి పోసుకుంటారు.. ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకుంటారు.. ఒకరి మాట మరొకరు వినరు.. ఎవరికైనా కావలసింది ఆధిపత్యం.. ఎవరికైనా కావలసింది క్రెడిట్.. &lt;br /&gt;తెలంగాణకు ఒక దౌర్భాగ్యమైన దుస్థితి దాపురించింది. మొదటి నుంచీ దీనికి నాయకత్వం లేదు.. సమర్థుడని చెప్పుకోవటానికి ఒక్కడంటే ఒక్క రాజకీయ నాయకుడు తెలంగాణకు లభించకపోవటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఒకరిద్దరు ఉన్నారని అనుకున్నా.. వాళ్లు జాతీయ స్థాయికి వెళ్లి అక్కడే సెటిలై తెలంగాణకు తిలోదకాలిచ్చినవాళ్లే.. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చారని.. తమకు అన్ని విధాలా అండగా నిలబడతారని ఆశించినంతలోనే నిట్టనిలువునా ద్రోహం చేసి.. శత్రువుతో చేతులు కలిపి వెళ్లిన వారే.. దీనికి ఆదిపురుషుడు మర్రి చెన్నారెడ్డి అయితే.. ఆయనకు అంతేవాసులు ఇప్పటి నాయక గణం. ఎంతమంది నాయకులు.. ఓ కెసిఆర్.. ఓ జానా.. ఓ ఎర్రబెల్లి.. ఓ పొన్నం.. ఓ గద్దర్.. విమల.. సంధ్య.. సబిత, సునిత, గీత, కెకె.. కోమటిరెడ్డి.. లెక్కించుకుంటూ పోతే.. ఎన్ని వేళ్లున్నా సరిపోవు.. అన్నింటినీ మించి కోదండరామ్.. అందరికీ తెలంగాణ కావాలి.. ఎవరి ప్రయోజనాలూ కోల్పోవద్దు.. ఎవరి వ్యాపారాలు నష్టపోవద్దు.. ఎవరి రాజకీయ భవిష్యత్తు నష్టపోవద్దు.. తెలంగాణ రావాలి.. వద్దు.. ఎవరి అజెండా వారిది. ఎవరి జెండా వారిది.. ఒకరికొకరు.. ఒకరిపై ఒకరు కుట్రలు.. కుతంత్రాలు..  అడపా దడపా రోకోలు.. ధర్నాలు.. బంద్‌లు.. జైతెలంగాణ నినాదాలు.. &lt;br /&gt;దీనికి పరిష్కారం ఉందో లేదో తెలియదు.. ఉంటే ఏ విధంగా ఉంటుందో అంతకంటే తెలియదు.. ఎలా ముగింపునిస్తారో అర్థం కాదు.. తెలియని అయోమయం తెలంగాణాలోని ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. అర్థం లేని ఆందోళన వేటాడుతోంది.. ఎంతో స్థిరచిత్తంతో ఉన్న సామాన్య తెలంగాణా పౌరులు సైతం ఒక దశలో తీవ్రమైన భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితులు.. సందర్భాలు కొల్లలు. &lt;br /&gt;తెలంగాణా జెండాను.. అజెండాను భుజానికి ఎత్తుకుని పదకొండేళ్ల నుంచి మోస్తున్న వీరుడి స్థిరచిత్తం ఏమిటో తెలంగాణా ప్రజానీకానికి అంతుపట్టని వ్యవహారం..  2001లో ఉద్యమ పార్టీగా మొదలైన కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఏ దిశగా ఉద్యమాన్ని తీసుకుపోతోంది.. కెసిఆర్‌కు మినహా ఎవ్వరికీ తెలియదు.. తారకరాముడికీ, కవితమ్మకూ, మేనల్లుడికీ కూడా అంతుపట్టని ధృతరాష్ట్ర వ్యూహం కెసిఆర్‌ది. సడన్‌గా తెరపైకి వస్తారు.. డెడ్‌లైన్‌లు.. డెత్‌వారంట్లూ జారీ చేసేస్తారు.. ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేస్తారు.. ఏదో జరిగిపోతుందన్న భ్రమలు కలిపిస్తారు.. ఆర్‌యాపార్ అనేస్తారు.. ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. ఆమరణ దీక్షతో మొదలైంది.. రాజీనామాల పర్వంతో ఊపందుకుంది.. వచ్చింది వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోవటంతో  తీవ్రమైన నిరసనగా పెల్లుబికింది.. రెండేళ్లు గడిచిపోయాయి.. ఏం సాధించామో తెలియదు..? ఎలా సాధిస్తామన్నది ఎంతకీ అంతుపట్టదు.. ఇంతకీ సాధించేది ఏమిటో అర్థం కాదు.. అసలు ఏదైనా సాధిస్తామా లేదా అన్నదీ జవాబులేని ప్రశ్నే.. &lt;br /&gt;ఇప్పుడు అన్నీ ప్రశ్నలే.. అన్నీ సందేహాలే.. &lt;br /&gt;ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని రిమోట్‌తో కంట్రోల్ చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు..? &lt;br /&gt;ఉస్మానియాలో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమాన్ని హైజాక్ చేసింది ఎవరు? దాన్ని నామమాత్రంగా మార్చటానికి కారకులెవరు? &lt;br /&gt;అర్థం లేని భ్రమలు కల్పించి.. దాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లి ఒక్కుదుటున చల్లార్చటానికి కారణం ఏమిటి?&lt;br /&gt;మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చి ప్రజలందరూ సమాయత్తం అయిన తరువాత ఢిల్లీకి వెళ్లి మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ప్రయత్నించింది ఎందుకోసం?&lt;br /&gt;తప్పనిసరిగా నిర్వహించుకున్న మిలియన్ మార్చ్‌లో చివరినిమిషంలో పాల్గొని నామమాత్రంగా ముగింపుపలకటానికి కారణం ఏమిటి?&lt;br /&gt;సహాయ నిరాకరణ ఎందుకోసం జరిగింది? ఏం సాధించారని ముగిసింది? దీని వల్ల ఎవరిపై ఒత్తిడి పెంచగలిగారు? ఎవరిని సంఘటితం చేయగలిగారు? లక్ష్యసాధన దిశలో సాధించిన ఫలితం ఏమిటి?&lt;br /&gt;కేసుల ఎత్తివేతకోసం దీక్షల డ్రామా ఎవరిని మెప్పించేందుకు జరిగింది? ఆ తరువాతైనా ఎత్తివేయటం సాధ్యమైందా?&lt;br /&gt;అంతిమ ఘట్టంలో చేపట్టాల్సిన అస్త్రాన్ని ముందే ప్రయోగించి విఫలం చేసేందుకు కారకులు ఎవరు? &lt;br /&gt;లక్ష్యం సాధించేంత వరకు పట్టు వీడేది లేదంటూ ప్రతి వేదికపైనా పిడికిలి బిగించిన మహానేత ఆ పిడికిలిలోని ఒక్కో వేలిని ఎందుకు సడలించుకుంటూ వెళ్లిపోయాడు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సమాధానం..  సకలజనుల సమ్మెను ప్రారంభించేనాడు  ఈ బుద్ధేమైంది.. దీని వల్ల ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారన్న ఆలోచన ఆనాడేమైంది?  &lt;br /&gt;నలభైరోజుల సకలజనుల సమ్మెతో సాధించింది ఏమిటి? దీనివల్ల ఎవరిపై ఒత్తిడి పెంచగలిగారు..నిన్ను నువ్వు హింసించుకోవటం వల్ల ఎవరికి నష్టం.. ఏడువందల మంది ఆత్మహత్య చేసుకుంటే జరిగిన నష్టం వాళ్ల కుటుంబాలకే తప్ప మిగతా రాష్ట్రానికి కాదు.. సకల జనుల సమ్మె వల్ల జరిగిందీ అదే.. మీరు వ్యక్తం చేస్తున్న నిరసన ఎవరిపైన? మీరు చేస్తున్న సమ్మె ఎవరిపైన? దాని వల్ల ఎవరిపై ఒత్తిడి పడింది? ప్రత్యర్థికి కష్టం కలిగినప్పుడు అతను ఒత్తిడిని ఫీలవుతాడు.. ఆ ఒత్తిడిని తగ్గించుకోవటం కోసం ప్రయత్నిస్తాడు.. కానీ, ఇప్పుడు జరిగిన సకలజనుల సమ్మె తెలంగాణా నాయకత్వంతెలంగాణాపైనే ఒత్తిడి తెచ్చిపెట్టింది... తాను కొనితెచ్చుకున్న ఒత్తిడిని తానే తాళలేక ఒక్కో అడుగు వెనక్కి తీసుకుంది.. ఇది నాయకత్వ లక్షణమా? &lt;br /&gt;ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ఒక భాగం కాదని ముఖ్యమంత్రి సహా సమస్త పాలకగణం భావిస్తున్నది.. తెలంగాణా అన్న ప్రాంతం భారతదేశంలో ఒక భాగం కాదేమోనన్న భ్రమలో నిర్లిప్తంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇక్కడి నిరసనలకు విలువ లేదు.. ఆందోళనలకు విలువ లేదు.. సమ్మెలకు విలువ లేదు.. సహాయ నిరాకరణలకు విలువ లేదు.. హింస జరగనంత వరకూ.. అహింసాయుతంగా ఎన్ని సమ్మెలు నడిచినా.. మాటలతూటాలు పేలినా, ఆర్థిక నష్టం వాటిల్లినా.. ఎవరికీ పట్టదు. హింస జరిగితే అణచివేయటానికి సైన్యం ఎలాగూ రెడీగా ఉంటుంది కదా.. మన సైన్యం ఉన్నదే సొంత ప్రజల మీద ప్రతాపం చూపేందుకు...&lt;br /&gt;ఏ యుద్ధంలోనైనా శత్రువును అష్టదిగ్బంధనం చేసి పరాజితుని చేయటం ప్రత్యర్థి లక్షణం.. తెలంగాణా నాయకత్వం తనపైనే తాను అస్త్రాలు సంధించుకుంది.. తన ప్రజలపైనే బాణ వర్షం కురిపించింది. ఆత్మహింస చేసుకుంటున్న ప్రత్యర్థిని చూసి శత్రువు చిద్విలాసంగా ఫిడేలు వాయించుకుంటున్నాడు.. అడపాదడపా ఒకట్రెండు అస్త్రాలు సంధిస్తూ మాటలతూటాలు పేలుస్తూ ఆటాడుకుంటోంది.. &lt;br /&gt;తెలంగాణాను ఇప్పుడు నిస్సత్తువ ఆవరించింది.. తనకు పరిష్కారం వస్తుందన్న ఆలోచన పూర్తిగా చచ్చిపోతున్నది. విద్యార్థులు అలసిపోయారు..లాయర్లు అలసిపోయారు.. కార్మికులు అలసిపోయారు.. ఉద్యోగులు అలసిపోయారు.. సామాన్య ప్రజలు అలసిపోయారు.. నాయకులు మాత్రం ఇంకా అలసిపోలేదు.. ఏసిరూముల్లో కూచుని ఇంకా వ్యూహరచనలు చేస్తూనే ఉన్నారు.. వారి వ్యూహాలకు వెర్రిబాగుల జనాలు తలలూపుతూనే ఉన్నారు.. ఊపకపోతే తెలంగాణా కాజ్ ఏమైపోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఎందుకంటే శత్రువు కాచుకుని రెడీగా ఉన్నాడు.. ఏమాత్రం అవకాశమిచ్చినా.. అదిగో తెలంగాణా లేదు.. ఏమీ లేదనటానికి.. సిద్ధంగా ఉన్నాడు.. అందుకే దాన్ని బతికించటం కోసం తెలంగాణా సామాన్యుడు నానా అవస్థ పడుతున్నాడు..&lt;br /&gt;ఇక తెలంగాణ వస్తుందన్న ఆశ లేదు. ఈ ఉత్తరకుమారులు సాధించేది ఏమీ లేదు.. ఇవాళ వాళ్లు వీరులు.. వాళ్లే గెలుస్తున్నారు.. గెలుస్తారు.. అరిచిగీపెట్టినా తెలంగాణా రానివ్వరు.. పైవాళ్లు ఇస్తామన్నా.. ఇవ్వనివ్వరు.. ఇది వీరుడి జన్మలక్షణం.. వాళ్ల కూటనీతి ముందు మరో ఓటమిని చవిచూసేందుకు తెలంగాణా సిద్ధమవుతోంది.. ఎంతైనా లగడపాటి రాజగోపాల్ నిజమే చెప్పారు.. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని.. తెలంగాణా చచ్చినా రాదని.. పాపం సీమాంధ్రులే.. సారీ.. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కోరుకోని సమైక్యాంధ్ర మాత్రమే కావాలని కోరుకునే ఔత్సాహికులే  పదిపదిహేను మంది గుంపులుగా ఏర్పడి సరదాగా ఆందోళనలు చేసుకుంటున్నారు..&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-6679861810888252795?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/6679861810888252795/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=6679861810888252795&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/6679861810888252795'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/6679861810888252795'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/10/blog-post_24.html' title='ఇప్పుడు తెలంగాణాకు ఓ అర్జునుడు కావాలి'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-1569505606087575281</id><published>2011-10-12T20:27:00.002+05:30</published><updated>2011-10-12T20:27:57.804+05:30</updated><title type='text'>లగడపాటి ఇప్పుడేమంటారు?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతామంటేనే గుండె రెండుగా చీలిపోయినట్లుగా లగడపాటి రాజగోపాల్‌ తెగ బాధపడిపోయారు.. దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లిపోయిందని బాధపడిపోయారు.. ఇప్పుడు ప్రశాంత్‌భూషణ్‌ ఏకంగా కాశ్మీర్‌నే పాకిస్తాన్‌కు ఇచ్చేయమని సలహా ఇస్తున్నారు.. ఈ మాట విని లగడపాటి గుండె తట్టుకుంటుందా? ఇప్పుడు కెసిఆర్‌కు పంపించినట్లుగా సీడీలు, పుస్తకాలు ప్రశాంత్‌భూషణ్‌కు కూడా పంపిస్తారా?   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-1569505606087575281?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/1569505606087575281/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=1569505606087575281&amp;isPopup=true' title='8 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/1569505606087575281'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/1569505606087575281'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/10/blog-post.html' title='లగడపాటి ఇప్పుడేమంటారు?'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>8</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-326155040717121155</id><published>2011-09-16T14:56:00.000+05:30</published><updated>2011-09-16T14:56:47.647+05:30</updated><title type='text'>ఉత్తర కిష్కింధ (నాటిక)</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;కొడవటిగంటి కుటుంబరావు గారు ఎప్పుడో 1952లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముందు రాసిన &lt;/span&gt;&lt;span class="fullpost"&gt;నాటిక&lt;/span&gt;&lt;span class="fullpost"&gt; ఇది.. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.. ఇప్పుడు రాష్ట్రంలో&amp;nbsp; ఎవరికి వారు తాము నిర్వహిస్తున్న పాత్రలను చూసి ఉలిక్కిపడేలా చేసిన &lt;/span&gt;&lt;span class="fullpost"&gt;నాటిక &lt;/span&gt;&lt;span class="fullpost"&gt;ఇది..&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;div style="text-align: center;"&gt;&lt;span class="fullpost" style="font-size: large;"&gt;&lt;i&gt;&lt;b&gt;ఉత్తర కిష్కింధ (నాటిక)&lt;/b&gt;&lt;/i&gt;&lt;/span&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;span class="fullpost" style="font-size: large;"&gt;&lt;i&gt;&lt;b&gt;రచన : కొడవటిగంటి కుటుంబరావు&lt;/b&gt;&lt;/i&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&lt;br /&gt;కొడవటిగంటి కుటుంబరావు&lt;br /&gt;10-28-1909&amp;nbsp; –-&amp;nbsp; 08-17-1980&lt;br /&gt;&lt;br /&gt;[ఈనాటిక మొదటిసారిగా అక్టోబర్ 1952 లో ఆంధ్రజ్యోతి మాసపత్రిక లో ప్రచురింపబడింది. ఈ నాటిక రాసినప్పుడు కుటుంబరావు గారు ఎటువంటి సమకాలీన రాజకీయాలను గురించి ఆలోచించారో గాని, ఎప్పటికైనా అటువంటివాటికి ప్రజలు పూనుకోవాల్సిందేననే స్పష్టమైన అవగాహన మాత్రం ఆయనకు ఉండిందని తెలుస్తుంది. ఇటువంటివి ఈనాడు జరగటంలేదనీ అనలేము. ఈ నాటిక ప్రచురించడానికి అనుమతిని ఇవ్వడామే కాక టైపు కూడా చేసి ఇచ్చిన కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి కృతజ్ఞతలు. -సంపాదకులు]&lt;br /&gt;&lt;br /&gt;మొదటి రంగం&lt;br /&gt;&lt;br /&gt;(కిష్కింధ రాజభవనం)&lt;br /&gt;&lt;br /&gt;హనుమంతుడు: జయము జయము మహారాజా! సుగ్రీవ సార్వభౌమా!&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీవుడు: సార్వభౌమత్వం ఏడిచినట్టే వుంది. మనవాళ్ళంతా చేరి నా ఎముకలు కొరికేస్తున్నారు. వెనక రుష్యమూకం మీద మనం అజ్ఞాతవాసం చేసిన రోజులు హాయిగా ఉన్నాయనిపిస్తోంది.&lt;br /&gt;&lt;br /&gt;హను: ఇప్పుడేం వచ్చిందీ? హాయిగా మనం మళ్ళీ రాజ్యం తెచ్చుకున్నాంగా ఆ శ్రీరామచంద్రమూర్తి కృపచేతా?&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: ఆ జాంబవంతుడేమంటున్నాడో విన్నావా? మనం వట్టి దద్దమ్మలంట. మన బలగంతో శ్రీరామచంద్రుడు ఆసేతుహిమాచలం జయించి తన రాజ్యం ఏర్పాటు చేసుకున్నాట్ట. రామరావణ యుద్ధంలో నిజమైన ఆర్యుడి రక్తం ఒక్క బొట్టు కూడా చిందలేదట. ఈ ఆర్యపాలకులకు సామంతులు కావటం తప్ప మనకు గతే లేదట! విన్నావా?&lt;br /&gt;&lt;br /&gt;హను: అంత పచ్చి అబద్ధాలాడతాడా జాంబవంతుడు!&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: నీ మొహంలా వుంది. వాడనేవి అబద్ధాలైతే ఏ చిక్కూ లేదు. నిజం కాబట్టే చిక్కు. రావణుడికి కూడా తలవంచని కిష్కింధకు దాస్యపు రోజులు వచ్చాయని జాంబవంతుడంటున్నాడు. అందరూ వింటున్నారు. నేను వాలిని చంపించింది కిష్కింధకు దాస్యం అంటగట్టటానికే నంటున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;హను: మనం రామరాజ్యంలో ఉండమని ఖచ్చితంగా చెప్పెయ్యకూడదూ?&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: అమ్మో ఇంకేమన్నా ఉందా? నా పుచ్చె యెగిరిపోదూ?&lt;br /&gt;&lt;br /&gt;హను: మరయితే ఏమిటి ఉపాయం?&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: చూడు హనుమంతుడూ, నీవు కాస్త నలుగురు బలవంతుల్ని సామంతులు చేద్దూ. వాళ్ళకి మంత్రి పదవులన్నా పారేస్తాను!&lt;br /&gt;&lt;br /&gt;హను: అట్లా వస్తారా?&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: ఆఁ రాకేంచేస్తారు? మంత్రిపదవులంటే అంతా వస్తారు. రుష్యమూకుణ్ణి కూడా ఒక కంట కనిపెట్టుండు. రుష్యమూకం కిష్కింధలోది కాదని వాడంటున్నాట్ట. వాడి వాలకం చూస్తే వాడు మన మాట వినేట్టు లేడు. రుష్యమూకాన్ని కిష్కింధలో చేర్పిస్తానని నాకు లక్ష్మణుడు మాట యిచ్చాడు. తీరా ఏం చేస్తాడో?&lt;br /&gt;&lt;br /&gt;హను: అంగదుడు మన మాట వింటాడు లెండి. నలుడూ, నీలుడూ, జాంబవంతుడూ చాలా దగ్గిర స్నేహితులు.&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: వాళ్ళని ఎట్లాగైనా విడగొట్టుదూ&lt;br /&gt;&lt;br /&gt;హను: ప్రయత్నిస్తా, సెలవు!&lt;br /&gt;&lt;br /&gt;రెండో రంగం&lt;br /&gt;&lt;br /&gt;(కిష్కింధ వెలుపల)&lt;br /&gt;&lt;br /&gt;జాంబవంతుడు: జై స్వతంత్ర కిష్కింధకూ …&lt;br /&gt;&lt;br /&gt;అందరూ: జై!&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: మిత్రులారా! ఇవాళ చాలా సుదినం. నా పిలుపు విని మీరంతా వస్తారని నాకు తెలుసు. నేను రాజకీయవేత్తను కానని మీరెరుగుదురు. నేను యుద్ధ నిపుణుణ్ణి. అనేక యుద్ధాల్లో ఆరితేరినవాణ్ణి. ఆ సంగతి నేను మీకు మనవి చేయనక్కర్లేదు. నాకిప్పటికి ఎనభై ఏళ్ళు. కాని నా జీవితంలో యుద్ధంలో గెలిచి, రాజకీయంగా ఓడటమనేది ఎరగను. ఈ దుర్దశ మనకీ రామరావణ యుద్ధంతో సంప్రాప్తం అయిందని చెప్పటానికి నాకు చాలా చిన్నతనంగా ఉంది. ఈ యుద్ధం గెలిపించిందెవరు? మనం. మన గతి ఏం కానున్నది? అ మనం అయోధ్యకు దాస్యం చెయ్యనున్నాం. శ్రీరామపట్టాభిషేకం ఇక్కడ వైభవంగా జరపాలట. సుగ్రీవుడుగా రాజ్ఞాపించాడు. దీన్ని మనం ఎలా సహించగలం? ఏం నలా, నీలా, మాట్లాడరేం?&lt;br /&gt;&lt;br /&gt;నలుడు: ఏం మాట్లాడం? నువేమన్నా తప్పు చెప్పావు కనకనా?&lt;br /&gt;&lt;br /&gt;నీలుడు: నువ్వే పెద్దవాడివి. సలహా చెప్పు, ఏం చెయ్యమంటావో?&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: ఇంకేం చెయ్యాలి, మనం స్వతంత్ర కిష్కింధ నినాదం లేవదీయాలి. సుగ్రీవుడు ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు. లేదా మరొకరు పరిపాలన చేస్తారు. సుగ్రీవుడే పరిపాలన చెయ్యాలని ఏ వేదాల్లో రాసిపెట్టి ఉంది?&lt;br /&gt;&lt;br /&gt;నలు: ఒకవేళ సుగ్రీవుడు వినకపోతే?&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: వినకపోతే మనం అతని పరిపాలనకు తోడ్పడవద్దు. తన మంత్రుల పేర్ల జాబితా అయోధ్యకు రహస్యంగా పంపాట్ట. అక్కడ ఆ పేర్లు ఆమోదించబడాలన్నమాట! ఎన్నడన్నా ఈ ఘోరం ఎరుగుదుమా?&lt;br /&gt;&lt;br /&gt;పిపీలిక: ఏం జాంబవంతుడూ? అందులో నీ పేరు లేదా ఏం?&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: నోరుముయ్యరా, పిపీలికా! నేను ముష్టి మంత్రి పదవి కోసం పాకులాడుతున్నాననుకున్నావా? ఈసారి మళ్ళీ ఆ మాటంటే, సున్నంలోకి ఎముక ఉండదు జాగర్త…నేననేదేమిటంటే, మనం ఐక్యంగా ఉంటే ఈ సుగ్రీవుడు మన మాట వినకేంజేస్తాడు?&lt;br /&gt;&lt;br /&gt;గదుడు: అది కాదే తాతా! ఒకవేళ సుగ్రీవుడి కిష్టమైతే మాత్రం అయోధ్యవాళ్ళు కిష్కింధకు స్వాతంత్ర్యం ఇవ్వకపోతే అప్పుడేం చేయటమని?&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: ఒరే గదుడూ? అన్నీ తెలిసి నువ్వే అట్లా అడుగుతావేం? శ్రీరాముడికి జయించిపెట్టినవాళ్ళం, మన స్వాతంత్ర్యం కోసం పోరలేమా? ఏమిటో అనబోయావు దీర్ఘవాలా?&lt;br /&gt;&lt;br /&gt;దీర్ఘవాలుడు: ఏమీలేదు. స్వతంత్ర రుష్యమూక నినాదం ఏం చేస్తామని!&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: వాళ్ళు అజ్ఞానం చేత ఆ నినాదం లేవదీశారు. ఈ ఉద్యమం నడిచేది కాదు.&lt;br /&gt;&lt;br /&gt;దీర్ఘ: వాళ్ళు వాలిని గొప్పవాణ్ణి చేసి, సుగ్రీవుణ్ణి భ్రాతృహంతకుడుగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి వాలి రుష్యమూకంవారి స్వాతంత్ర్యాన్ని గౌరవించాడు.&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: ఇదంతా వట్టి భ్రమ. కిష్కింధలో అంతర్భాగంగా తప్ప రుష్యమూకం అభివృద్ధి చెందలేదు. అందుచేత మీరంతా ఇప్పుడు ప్రమాణాలు చెయ్యండి. స్వతంత్ర కిష్కింధ ఏర్పడితే తప్ప సుగ్రీవుడి ప్రభుత్వంతో సహకరించమని.&lt;br /&gt;&lt;br /&gt;అందరూ: చేస్తాం! అలాగే చేస్తాం!&lt;br /&gt;&lt;br /&gt;దీర్ఘ: ఏమో! నేనింకా ఆలోచించుకోవాలి.&lt;br /&gt;&lt;br /&gt;మూడో రంగం&lt;br /&gt;&lt;br /&gt;(కిష్కింధలో రాజభవనం)&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: పిపీలికా, రా! కూర్చో, ఏమిటి విశేషాలు?ఎల్లుండి అయోధ్యలో జరగనున్న రామ పట్టాభిషేకం మనం ఇక్కడ జరపబోతున్నాం. భారీగా ఏర్పాట్లు కావలసి ఉన్నాయి. నీబోటి మిత్రులంతా పట్టించుకోకుండా తిరిగితే ఎట్లా?&lt;br /&gt;&lt;br /&gt;పిపీలిక: ఆ నాదేముందిలెండి, నా మొహం! అందరూ సహకరిస్తేగాని జయించలేని ఆ జాంబవంతుడే నన్ను తీసిపారేస్తున్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావటంలేదు. జాంబవంతుడేమిటి, జయించటమేమిటి?&lt;br /&gt;&lt;br /&gt;పిపీ: మీరింకా వినలేదా? వాళ్లంతా రామ పట్టాభిషేక మహోత్సవాన్ని బహిష్కరిస్తారుట.&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: జాంబవంతుడే ? అట్లా ఎన్నటికీ జరగదు. నేను నమ్మను.&lt;br /&gt;&lt;br /&gt;పిపీ: జరిగినా జరక్కపోయినా ఇప్పటికి వాళ్ళ ఉద్దేశమదే.&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: వాళ్ళతో నీకెందుకులే. నువు చాలా బుద్ధిమంతుడివి. అయోధ్యకు నా ప్రతినిధిగా హనుమంతుణ్ణి పంపేశాను. అక్కడ వారు కిష్కింధకు అఖండగౌరవం చెస్తారు. ఇక్కడ మనం అయోధ్యకు అఖండగౌరవం చెయ్యాలి. ఉత్సవం ఏర్పాట్లన్నీ నీ చేతిలో పెడదామనుకుంటున్నా, ఏమంటావు మరి?&lt;br /&gt;&lt;br /&gt;పిపీ: మీరు చెప్పినదానికి ఎదురుంటుందా? కానివ్వండి. (సంతోషం వెలిబుచ్చుతాడు)&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: అయితే మరి నువ్వు వెంటనే అంగదుణ్ణి కలుసుకుని ఏర్పాట్లు చేయించు.&lt;br /&gt;&lt;br /&gt;(నలుడు, నీలుడు ప్రవేశం)&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: రండి రండి. కూర్చో నలా, కూర్చో నీలా, మీ కోసమే ఎదురుచూస్తున్నా. నా కాబోయే మంత్రులై ఉండి మీరు తప్పించుకు తిరగటం ఏమీ భావ్యంగా లేదు. రేపుగాక ఎల్లుండే రామ పట్టాభిషేకం.&lt;br /&gt;&lt;br /&gt;నలుడు: మాకు మంత్రిత్వాలు అక్కర్లేదు, రామ పట్టాభిషేకమూ అక్కర్లేదు. మాకు కావలసింది సుగ్రీవ పట్టాభిషేకం.&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: పిచ్చివాడా, ఎట్లాగూ జరిగేదదే. మీ అభిప్రాయాలు నేనెరుగుదును. నా అభిప్రాయాలూ అవే. కాని ఒకటి అడుగుతాను. స్వాతంత్ర్యం పేరిట ఈ భరతఖండం ఇంకెంతకాలం విచ్ఛిన్నం కావాలని?&lt;br /&gt;&lt;br /&gt;నీలుడు: ఐక్యత పేర మనం దాస్యం ఎందుకు తెచ్చుకోవాలన్న ప్రశ్న ఉండొద్దా?&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: మిమ్మల్ని చూస్తే నాకు విచారంగా ఉంది. మీరేమో నిస్వార్థంగా ఆదర్శం ఆలోచిస్తున్నారుగాని, మీ మనస్సులు పాడుచేసే ఆ ముసలి జాంబవంతుడు కేవలం స్వార్థం ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఎవరితోనూ అనకండి. ఈ జాంబవంతుడు నన్ను రెండు విషయాలడిగాడు. అయోధ్యకు కిష్కింధ ప్రతినిధిగా తనను పంపమన్నాడు. తనను ప్రధానమంత్రి చెయ్యమన్నాడు. అయోధ్యకు వెళ్ళటానికి హనుమంతుడికన్న తగినవాడు లేనేలేడని ఎవరైనా ఒప్పుకుంటారు. నామటుకు నేనే పనికిరాను. పోతే ఈ ముసలాణ్ణి ప్రధానమంత్రిగా చేసుకుని మీవంటి యువకులకు అన్యాయం చేయనా? పైగా జాంబవంతుడు యోధుడు. రాజకీయవేత్త కాడు. ఆ సంగతి కిష్కింధ స్వతంత్ర్యోద్యమం చూస్తేనే తెలుస్తున్నది. ఈ ఉద్యమం గురించి అయోధ్యలో అంతా నవ్వుకుంటున్నారు. మనలో చీలికలు మనకే హానిచేస్తాయి. పైవారికేం?&lt;br /&gt;&lt;br /&gt;నలుడు: జాంబవంతుడి వ్యక్తిగత ఆశయాలతో మాకు నిమిత్తం లేదు. అతడు చెప్పేది మాకు సరిగా తోచింది. ఈ ఉద్యమాన్ని మేం బలపరిచి తీరుతాం.&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: సరే మీ యిష్టం, నేను చెప్పవలసింది చెప్పాను. రేపు జాంబవంతుడు మిమ్మల్ని విడిచినప్పుడుగాని మీరు పశ్చాత్తాపపడరు. ఇక మీరు వెళ్ళవచ్చు.&lt;br /&gt;&lt;br /&gt;రుష్యమూకుడు: నమస్కారం మహారాజా! నన్నెందుకు పిలిపించారట?&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: రా, కూర్చో, రుష్యమూకా, ఒక శుభవార్త తెలుపటానికే నిన్ను రమ్మన్నాను. రామరాజ్యంలో రుష్యమూకానికి మహోన్నతస్థానం ఇవ్వవలసిందిగా సీతామహాదేవి శ్రీరామచంద్రుణ్ణి కోరిందట. "నాకు అయోధ్య కన్న రుష్యమూకం ప్రియతమమైంది. నేను నా సింహాసనం కంటే రుష్యమూకంతో స్నేహం ఎక్కువగా భావిస్తాను" అని శ్రీరామచంద్రులవారు హనుమంతుడితో అన్నారట. నా నమ్మకం ఏమిటో తెలుసా? కిష్కింధకు ఇకమీదట రుష్యమూకమే రాజధాని అవుతుందని.&lt;br /&gt;&lt;br /&gt;రుష్య: చాలా సంతోషం. ఈ వార్త విని నా చెవులు పవిత్రమయాయి. రామ పట్టాభిషేకం రుష్యమూకం మీద మహావైభవంగా జరిపిస్తాను. వ్యవధి లేదు. వెళ్ళిరానా? సెలవా?&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: మంచిది, నాయనా వెళ్ళిరా..ఒరే, ఎవడ్రా అక్కడా?&lt;br /&gt;&lt;br /&gt;సేవకుడు: ప్రభూ!&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: జాంబవంతుడింకా రాలేదా?&lt;br /&gt;&lt;br /&gt;సేవ: ఇంతకు ముందే వచ్చి మీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు, ప్రభూ!&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: రమ్మను, రమ్మను…రా, బాబాయ్! ఇదేమిటి బాబాయ్? ఈ సమయంలో అందరికన్న ముందుండి మమ్మల్ని నడిపించాలిసినవాడివి నాతో సహాయనిరాకరణ చేస్తావా? ఇదేమన్నా బాగుందా?&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: ఒరే, నీ నక్క వినయాలు కట్టిపెట్టు! నువు రాముడికి అమ్ముడుపోయావ్. ఎందుకు పిలిపించావో చెప్పు.&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: కిష్కింధ స్వాతంత్ర్యం గురించి నీ ఒక్కడికే పట్టిందనీ, మాకెవరికీ లేదని నీ అభిప్రాయం, అవునా? హనుమంతుడి ద్వారా నేను ఖచ్చితంగా అయోధ్యకు కబురుచేశాను. కిష్కింధ సర్వస్వతంత్రం కావాలనీ, కిష్కింధ భవితవ్యం కిష్కింధ ప్రజలే నిర్ణయించుకుంటారనీనూ.&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: నిన్ను నేను నమ్మను.&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: అయోధ్యవారు దీనికి ఒప్పుకుంటారంటేనన్నా నమ్ముతావా?&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: వాళ్ళు ఒప్పుకున్నారు కూడానా? నిజమా?&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: అవును బాబాయ్, ఎందుకు ఒప్పుకోరూ? వాళ్ళు రుష్యమూకం స్వాతంత్ర్యం కూడా ఒప్పుకుంటేనూ?&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: రుష్యమూక స్వాతంత్ర్యమా? అదెట్లా కుదురుతుందీ?&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: ఎందుకు కుదరదూ?&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: మనకూ రుష్యమూకానికీ మధ్యగోడా? వాలి ఈ రెంటినీ కలపక విభేదాలు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ విభేదాలు కావాలా?&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: పిచ్చివాడా, శ్రీరామచంద్రుడు దేశమంతా ఏకం చెయ్యాలని చూస్తున్నాడు. నీకు రుచించిందా? మనం ఎంతసేపూ విభేదాల కోసమే చూస్తున్నాం. ఎక్కడో ఉన్న అయోధ్య మన స్వాతంత్ర్యాన్ని అపహరిస్తుందని భయపడి మనం మన పక్క ఉన్న రుష్యమూకాన్ని పోగొట్టుకుంటున్నాం. అయోధ్య మనల్ని పాలించటం నామమాత్రం. మనకూ రుష్యమూకానికీ మధ్య గోడలు ప్రత్యక్షం.&lt;br /&gt;&lt;br /&gt;జాంబ: (అరుస్తూ) రుష్యమూకం లేని కిష్కింధకు ఈ జాంబవంతుడెన్నటికీ ఒప్పడు.&lt;br /&gt;&lt;br /&gt;సుగ్రీ: ఆ మాటమీదే ఉండు బాబాయ్.&lt;br /&gt;&lt;br /&gt;నాలుగో రంగం&lt;br /&gt;&lt;br /&gt;(కిష్కింధ పురవీధులలో ఉత్సవం, కోలాహలం, బాకాలు, మేళాలు, భజనలు)&lt;br /&gt;&lt;br /&gt;1వ గొంతు: ఆహా! ఏమి వైభవంగా జరుగుతోంది పట్టాభిషేక మహోత్సవం.&lt;br /&gt;&lt;br /&gt;2వ గొంతు: పేరు రాముడిది, అనుభవం సుగ్రీవుడిదీనూ. అంబారీలో ఎట్లా కూచున్నాడో రాజాధిరాజల్లే.&lt;br /&gt;&lt;br /&gt;3వ గొంతు: పక్కన జాంబవంతుడు చూశావా? నిన్న మొన్న కూడా ఈ ఉత్సవాన్ని బహిష్కరిస్తున్నామనే అన్నాడు. అవకాశం దొరికేసరికి అంబారీ ఎక్కి కూచున్నాడు చూసుకో.&lt;br /&gt;&lt;br /&gt;4వ గొంతు: అంతా ప్రగల్భాలు చెప్పేవారే. వీళ్ళని నమ్మితే ఏమవుతుందయ్యా? దేనికైనా ప్రజలం పూనుకోవాల్సిందేగాని!&lt;br /&gt;&lt;br /&gt;-అక్టోబర్ 1952, ఆంధ్రజ్యోతి మాసపత్రిక   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-326155040717121155?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/326155040717121155/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=326155040717121155&amp;isPopup=true' title='1 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/326155040717121155'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/326155040717121155'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/09/blog-post.html' title='ఉత్తర కిష్కింధ (నాటిక)'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-3971736380563177328</id><published>2011-08-08T16:07:00.005+05:30</published><updated>2011-08-08T19:07:24.636+05:30</updated><title type='text'>తెలంగాణపై సావధాన తీర్మానం పూర్తిపాఠం</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;సుష్మా స్వరాజ్‌ పార్లమెంటులో&amp;nbsp; తెలంగాణపై చేసిన సావధాన తీర్మానం పూర్తిపాఠం.. మీకోసం&lt;/span&gt;&lt;span class="messageBody" data-ft="{&amp;quot;type&amp;quot;:3}"&gt;&lt;a href="http://www.mediafire.com/?1kw9jm1m7bf436j"&gt; DOWNLOAD&lt;/a&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-3971736380563177328?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/3971736380563177328/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=3971736380563177328&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3971736380563177328'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3971736380563177328'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/08/blog-post_08.html' title='తెలంగాణపై సావధాన తీర్మానం పూర్తిపాఠం'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-3899108654105044511</id><published>2011-08-07T23:28:00.000+05:30</published><updated>2011-08-07T23:28:19.447+05:30</updated><title type='text'>వైరి చక్రాన్ని తప్పక అతిక్రమిస్తాం</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;ఏ దేవతలూ రక్షించటం లేదు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;ఏ మహాత్ములూ కాపాడటం లేదు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;నమ్మకం కోల్పోయి కాళ్ల కింద భూమి తొలగిపోయి&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;ఎక్కడా నిలువ లేక తల్లీ తెలంగాణమా.. ఒక్కరొక్కరుగా నీ దరికి చేరిపోతున్నారు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;తెలంగాణమొక ఆకాశసముద్రంగా మారిపోయింది&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;ఈ సముద్రంలో ఎంతసేపు ఈదినా శరీరం అలసిపోదు...&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;ఎప్పటికీ చేతికి ఏదీ అందదు.&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;క్షణక్షణం మారే రంగులతో సమైక్యవాది వలె&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;ఈ ఆకాశం అంచనాలకు అందటం లేదు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;దూరం తెలియనంత గమ్యంలో&amp;nbsp;&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;తెలంగాణం కనిపిస్తోంది.. ఆ&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;ఆ దూరం తరగటం లేదు.. గమ్యం చేరటం లేదు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;మన ప్రయాణంలో ఆయుధాలను వారు దొంగలిస్తున్నారు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;గమ్యం చేరకముందే రైలుపట్టాలను తొలగిస్తున్నారు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;సంకల్పాలను విషపూరితం చేస్తున్నారు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;సామరస్య ద్వారాలను మూయిస్తున్నారు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;మృత్యు శార్దూలాలై మీదపడి దొంగదెబ్బ తీస్తున్నారు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;డిసెంబర్ 9 &amp;nbsp;బర్త్‌డే గిఫ్ట్‌ప్యాక్‌ను దారిదోపిడీగాళ్లు దోచుకుపోయారు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;వైఫల్యమే ఫలించబోతోందా అన్న అనుమానం&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;తెలంగాణమా నీ బిడ్డలు ఒక్కొక్కరే నీలో సంలీనమవుతున్నారు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;అయినా ఇక్కడ ఎవరూ బలహీనులు లేరు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;వర్చస్సు కోసం.. బలం కోసం.. శక్తి కోసం&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;ఈ మృత వీరులు శ్రీకాంత్.. యాదిరెడ్డిల హస్తాల నుంచి ధనస్సులు అందుకుంటున్నాం&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;మీరూ.. మేమూ.. మనం అంతా కలిసి&amp;nbsp;&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;తెలంగాణమంతటా ఆవరించిన వైరి చక్రాన్ని తప్పక అతిక్రమిస్తాం&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;ఈ వీరులను తెలంగాణ మాతృభూమి ఒడిలోకి&amp;nbsp;&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;అధిక వర్చస్సును ప్రసరింపజేసేందుకే చేరుస్తున్నాం&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;తల్లీ నీ బిడ్డను బలంగా నొక్కకు..&amp;nbsp;&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;ఆవేదనతో నీ దరికి చేరుతున్నారు&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;శిరీషకోమల శరీరాల్ని సుకుమారంగా నీలో పొదువుకో&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;తల్లి బిడ్డను పొత్తిళ్లలో ఒదిగించుకున్నట్లుగా ఒదిగించుకో&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;మేము తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తార్చుతాము&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;వేయి అమర నక్షత్రాల సాక్షిగా తెలంగాణ మహోదయాన్ని స్వాగతిస్తాం&amp;nbsp;&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;i&gt;&lt;br /&gt;&lt;/i&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-3899108654105044511?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/3899108654105044511/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=3899108654105044511&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3899108654105044511'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3899108654105044511'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/08/blog-post_6573.html' title='వైరి చక్రాన్ని తప్పక అతిక్రమిస్తాం'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-5403423105477708636</id><published>2011-08-07T22:41:00.000+05:30</published><updated>2011-08-07T22:41:39.913+05:30</updated><title type='text'>దగా పడ్డ తెలంగాణలో మరో నిశ్శబ్ద హత్య</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="content" style="font-size: 15px; margin-bottom: 0px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 4px;"&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;దగా పడిన తెలంగాణలో మరో చావు! ఆత్మహత్య మాటున సర్కారీ హత్య! నాలుగు కోట్ల మంది ఆకాంక్షలను చులకన చేస్తున్న సమైక్యవాదం తీసిన ప్రాణం! మొన్న ఆజాద్ వ్యాఖ్యలతో కలత చెంది.. పార్లమెంటు సాక్షిగా యాదిడ్డి చేసిన బలిదానం స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే మరో ఆత్మత్యాగం! ఇప్పుడు దోషి చిదంబరం! యాదిరెడ్డి అమరత్వాన్ని ప్రశ్నించిన మంత్రి తెలంగాణ విద్యాకుసుమాన్ని తన కరకు వ్యాఖ్యలతో చిదిమేసిన వైనం! శుక్రవారం లోక్‌సభలో చిదంబరం వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన ఆర్ శ్రీకాంత్ పాతికేళ్లకే నూరేళ్లూ నింపుకొన్నాడు. తెలంగాణ చూడటానికి బతికుందామని ఉద్యమం మొత్తుకుంటున్నా.. జాతీయనేతలు ధైర్యం చెబుతున్నా, కుటిల నేతల కపట నాటకాలతో చిన్నబోయిన చిన్ని మనసు.. తీవ్ర నిర్ణయమే తీసుకుంది. చనిపోవడానికి కొద్దిసేపటి ముందు నమస్తే తెలంగాణకు ఈమెయిల్‌లో ఆత్మహత్య లేఖ పంపాడు శ్రీకాంత్.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;దాన్ని గమనించి, వెంటనే అతడికి ఫోన్ చేసేలోపే.. ఈ లోకం విడిచి బిడ్డ పోయిన దుఖఃంతో కన్నతల్లి కుమిలిపోతున్నది! ఇంకెన్ని బలిదానాలంటూ ఉద్యమం భోరుమంటున్నది! కావూరీ ఈ అమరత్వాన్ని ఎలా చులకన చేస్తావు? లగడపాటీ ఏమిటి నీ జవాబు? చిదంబరా... ఇప్పుడు నీ ప్రకటనేంటి? అంటూ తెలంగాణ గుండె నిగ్గదీస్తోంది! బతికి సాధిద్దాం.. మన తెలంగాణలో మనం బతుకుదాం.. అంటూ యువతకు కన్నీటితో విన్నవించుకుంటోంది!!&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మత్యాగం చేసుకున్నాడు. ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలో తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్న యాదిడ్డి విషాదంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. తానూ తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నానని పేర్కొంటూ తన ఆత్మహత్యను మరోలా చిత్రీకరించవద్దని కోరాడు. తెలంగాణ కోసం తనదే చివరి ఆత్మహత్య కావాలని ఆకాంక్షించాడు.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;ఆత్మహత్యకు ముందు శ్రీకాంత్ ‘నమస్తే తెలంగాణ’ దినపవూతికకు ఈ మెయిల్‌లో ఎడిటర్‌ను ఉద్దేశించి లేఖ పంపించాడు. సబ్జెక్ట్‌లో.. మై సూసైడ్ నోట్ ఫర్ తెలంగాణ అని పేర్కొన్నాడు. లేఖ పాఠం..&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;నా పేరు శ్రీకాంత్. జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లో ఎంటెక్ చదువుతున్నాను. నా తల్లిదంవూడులకు నేను ఒక్కడినే కొడుకును. తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నాను. రెడ్డి ఆత్మహత్య గురించి పార్లమెంటులో చిదంబరం చేసిన ప్రకటన నాకు నిజంగా ఎంతో బాధ కలిగించింది. దయచేసి నా ఆత్మహత్యను తప్పుడు ఆత్మహత్యగా చేయొద్దు. నా సూసైడ్ నోట్‌ను ఇక్కడ జతపరుస్తున్నాను.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="subHead2" style="color: #901853; font-family: arial, helvetica, sans-serif; font-weight: normal; font: normal normal bold 15px/normal arial; line-height: 24px; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px;"&gt;పాస్‌వర్డ్: జైతెలంగాణ.&lt;br /&gt;ఆర్.శ్రీకాంత్&lt;br /&gt;ఎంటెక్ మెకావూటానిక్స్ సీఆర్&lt;br /&gt;జేఎన్‌టీయూ విద్యార్థి&lt;br /&gt;హైదరాబాద్ ఏరియా, ఇండియా&lt;br /&gt;+91-9052559413&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;తెలంగాణ కోసం తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ శ్రీకాంత్&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;ఈ-మెయిల్‌లో పంపించిన లేఖ (సూసైడ్ నోట్) పూర్తి పాఠం..&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;ప్రియమైన టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నేతలకు, తెలుగుదేశం పార్టీకి కాదు&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;నా తల్లిదంవూడులకు నేను ఏకైక మగబిడ్డను. నేనూ తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నాను. తెలంగాణ నిజమైన హీరోలు కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులే. ఇప్పుడిప్పుడే తెలంగాణ టీ కాంగ్రెస్ నేతలు హీరోలుగా మారుతున్నారు.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;తెలంగాణ ప్రాంతానికి చెందిన అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలి. వాటిని ఆమోదింపజేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ ఆ పార్టీ నుంచి బయటకు రావాలి. ప్రత్యేకంగా టీ-కాంక్షిగెస్ పార్టీని స్థాపించాలి లేదా టీఆర్‌ఎస్‌లో చేరాలి లేదా స్వతంత్ర అభ్యర్థులుగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి. మేము తెలంగాణ ప్రజలము ఉప ఎన్నికల్లో మిమ్మల్ని మరోసారి గెలిపించుకుంటాము. కేంద్రానికి తెలంగాణ శక్తిని చూపుతాము. దయచేసి (నాయకులారా) తెలంగాణ కోసం పోరాడుతున్నట్టుగా నటించకండి. నిజమైన పోరాటంతో మీ శక్తిని హైకమాండ్‌కు తెలియచేయండి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;జైపాల్‌డ్డి, దానం నాగేందర్.. తెలంగాణకు మద్దతు ఇవ్వని ఇతరుల వైఖరి చూస్తుంటే సిగ్గనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటంతో తెలంగాణ మొత్తం భగ్గుమంటోంది. కాని ఈ తెలంగాణ వ్యతిరేక నాయకులు తమ పదవులకు అంటిపెట్టుకుని ఉన్నారు.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;ప్రియమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, గవర్నర్ నరసింహన్.. దయచేసి 14ఎఫ్ రద్దు చేసి పరీక్షలు నిర్వహించండి. తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి (సోనియాగాంధీకి) తెలియజేయండి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;తెలంగాణ రాష్ట్రం కోసం మద్దతు తెలుపుతున్న ప్రియమైన టీఆర్‌ఎస్ (కేసీఆర్, కేటీఆర్, ఈటెల, హరీష్‌రావు), బీజేపీ (సుష్మాస్వరాజ్, ముండే, దత్తావూతేయ), సీపీఐ (గురుదాస్ దాస్ గుప్తా), కాంగ్రెస్ (కేకే, జూపల్లి, మధుతోపాటు అంతా), నాగం, గద్దర్, అన్ని జాక్‌ల నాయకులు.. పోరాటం ఆపొద్దు. మనం దాదాపు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుదాకా వచ్చాం. నా ప్రాణం మీ బలాన్ని పెంచుతుందని, తెలంగాణ ప్రజలు మరింతగా పోరాడేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నా.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;ప్రియమైన సుష్మాస్వరాజ్, గురుదాస్ దాస్‌గుప్తాగారు.. తెలంగాణపై మీరు పార్లమెంట్‌లో మాట్లాడిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ తెలంగాణలోని పరిస్థితులను సీమాంధ్ర ఎంపీలు అర్థం చేసుకోవటం లేదు. కాని బయటి ప్రజలు తెలంగాణ బాధను అర్థం చేసుకుంటున్నారు. మేడం, సర్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం దయతో మాకు మద్దతు ఇవ్వండి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;ప్రియమైన కేసీఆర్‌గారు మీ బలాన్ని మరోసారి చూపించండి. ఈ చివరి పరిస్థితిలో నిశ్శబ్దంగా ఉండకండి. మీరు నిజమైన హీరో. తెలంగాణ రాష్ట్ర కలను వాస్తవం చేసింది మీరే. నేను మీ అభిమానిని. నేనూ, మా స్నేహితులమందరం మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రానికి మామయ్యా అని పిలుచుకుంటాం. ఐ లవ్ యు సర్ కేసీఆర్.. ప్రొఫెసర్ జయశంకర్‌గారి అస్తమయం ఎంతో బాధను కలిగించింది. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా పోరాటం కొనసాగించాలి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;కోదండరాం సర్, టీ జాక్.. తెలంగాణ రాష్ట్రాన్ని త్వరగా తెచ్చేందుకు దయచేసి మంచి ఆలోచనలు, మార్గాలు చూడండి. సకల జనుల సమ్మెలాంటి సరికొత్త పద్దతులు అనుసరించాలి.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;డియర్ కేకే సర్, టీ కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితుల్లో మీరు ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు, ప్రస్తుతం తెలంగాణ కోసం మీరు గొప్పగా పనిచేస్తున్నారు. మీ ప్రతిదాడుల ద్వారా హైకమాండ్‌కు ముచ్చెమటలు పట్టించండి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;నాగం జనార్దన్‌డ్డిగారు, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులారా.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నారు. అయితే నాదో సలహా. ఒంటరిగా ఉండకండి. యుద్ధం చేయండి. టీఆర్‌ఎస్ లేదా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న మరేదైనా పార్టీతో జతకట్టి ఉద్యమాన్ని నడిపించండి. దేవేందర్‌గౌడ్‌లా మిగిలిపోకండి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;గద్దర్‌గారు.. మీరు తెలంగాణ కోసం బాగా పనిచేస్తున్నారు. అయితే మీలో మరింత శక్తి ఉంది. దానిని మీరు కనబరచటం లేదనిపిస్తోంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర అవసరం కోసం రాష్ట్రానికి, కేంద్రానికి మీ శక్తిని ప్రదర్శించండి. నేను నా చిన్నప్పటి నుంచి మీ అద్భుత గళానిన వింటున్నాను.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;సోనియాగాంధీ, యువ రాహుల్‌గాంధీ.. తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోండి. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వండి. మరిన్ని ఆత్మహత్యలు జరగకుండా చూడండి. తెలంగాణ కోసం నాదే చివరి ఆత్మహత్య కావాలని కోరుకుంటున్నాను.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;తెలంగాణ కోసం ఢిల్లీలో ప్రాణాలు తీసుకున్న యాదిడ్డి ఉదంతంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్‌లో మాట్లాడుతూ అది నిజమైన ఆత్మహత్యో? కాదో? అన్నట్టు వ్యాఖ్యానించారు. దొరికిన సూసైడ్ యాదిడ్డి రాసిందో? కాదో? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది నన్నెంతో బాధించింది. మేం నిజంగా హృదయపూర్వకంగా తెలంగాణ కోసమే ప్రాణాలు తీసుకుంటున్నాం. దయచేసి నా ఆత్మహత్యను తప్పుగా చిత్రీకరించవద్దు. చిదంబరంగారూ నా ఆత్మహత్యతోనైనా స్పష్టత తెచ్చుకోండి. తెలంగాణ కోసమే ప్రాణాలు తీసుకుంటున్నానన్న విషయాన్ని అర్థం చేసుకోండి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="subHead2" style="color: #901853; font-family: arial, helvetica, sans-serif; font-weight: normal; font: normal normal bold 15px/normal arial; line-height: 24px; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px;"&gt;తెలంగాణ ఏర్పడిన తరువాత దయచేసి ఇవి కల్పించండి:&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;1. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;2. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివినవారికి ఉపాధిని కల్పించాలి. వీలైనంత ఎక్కువమందికి ఉద్యోగాలు ఇవ్వాలి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;3. అక్షరాస్యత, ఉపాధి, వనరుల వినియోగం, పరిక్షిశమలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలి. పర్యాటకపరంగా, చారివూతకంగా విశిష్టత చాటాలి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;4. తెలంగాణను కుల రహిత రాష్ట్రంగా చేయండి. అందరినీ ఒకేలా చూడాలి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;ఈ సమయంలో నేను చెబుతున్న మరో మాట సహేతుకమో? కాదో? తెలియదుగానీ ఈ చివరి క్షణాల్లో నాకు తెలియజేయడానికి వేరే దారి లేదు.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;అన్ని పార్టీల నాయకులు, ముఖ్యమంత్రి, సింగరేణి కాలరీస్ యాజమాన్యాన్ని ఉద్దేశించి చెబుతున్నాను.. గతంలో గనుల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగి కుటుంబంలో ఒకరికి సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం ఇవ్వాలన్న ఒప్పందం ఉండేది. అయితే, చంద్రబాబునాయుడు ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. అప్పట్లో ఓ సింగరేణి కాలరీస్ కార్మికసంఘం దీనికి వంతపాడింది. దీనివల్ల సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయాయి. సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్టింగ్ విధానానికి పెద్దపీట వేస్తుండటంతో పర్యావరణానికి నష్టం కలగటంతోపాటు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. దయచేసి ఉద్యోగి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించండి. ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపండి.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;నేను దీనికోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని ఏమాత్రం అనుకోవద్దు. జేఎన్‌టీయూలో ఎంటెక్ చేస్తున్న నేను ఉద్యోగం సంపాదించుకోవటం పెద్ద కష్టం కాదు.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;తెలంగాణ ప్రజలు, నాయకులు అన్నాహజారే లోక్‌పాల్ బిల్లుకు మద్దతునివ్వాలి.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;తెలంగాణ ఉద్యమం కోసం మరో విద్యా కుసుమం రాలిపోయింది. సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రి చిదంబరం శుక్రవారం నాడు పార్లమెంటులో చేసిన తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన గని కార్మికుని బిడ్డ శ్రీకాంత్ శనివారం సాయంత్రం తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా మందమపూరిలోని రామన్ కాలనీ నివాసి రామటెంకి చిన్న సమయ్య కాసిపేట గనిలో కార్మికుడు. ఆయన ఏకైక సంతానం శ్రీకాంత్. పాతికేళ్ల యువకుడు. ఇటీవలే బెంగళూరులో ఎంటెక్ పూర్తి చేశాడు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఆకాంక్షతో ఉండేవాడు. గత నెల జూలై 30వ తేదీనే మరణశాసనం రాసుకున్నాడు.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లో తాను మృత్యువుకు దగ్గరవుతున్నానని, బహుశా ఆగస్టు మొదటి వారంలో చనిపోతానని మెసేజ్ కూడా పెట్టాడు. కొందరు స్నేహితులు అతడిని వారించారు. అయితే.. చెప్పినట్లే ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకుంటాడని వారు కూడా ఊహించలేక పోయారు. చనిపోవడానికి కొద్ది సేపటి ముందు నమస్తే తెలంగాణ పత్రికకు తన ఆత్మహత్య లేఖను ఈమెయిల్ చేశాడు. తాను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడో సవివరంగా ఆంగ్లంలో రాశాడు. తెలంగాణను అడ్డుకుంటున్నారంటూ చిదంబరంతో పాటు పలువురు సీమాంధ్ర నేతల కుటిల పన్నాగాలను నిరసించాడు. పలువురు తెలంగాణ నేతలకు సూచనలు చేశాడు. ఆ ఈమెయిల్ నమస్తే తెలంగాణకు అందిన వెంటనే కాపాడేందుకు వెంటనే ఫోన్ చేసినా.. అప్పటికే శ్రీకాంత్ ఇల్లు రోదనలతో నిండిపోయింది!&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="subHead2" style="color: #901853; font-family: arial, helvetica, sans-serif; font-weight: normal; font: normal normal bold 15px/normal arial; line-height: 24px; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px;"&gt;రెండు రోజుల కిందటే ఇంటికి&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;రెండు రోజుల కిందటే ఇంటికి వచ్చిన శ్రీకాంత్, శుక్రవారం టీవీలో పార్లమెంటు సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను చూశాడు. ఆ తర్వాత చాలా నిరుత్సాహంగా కనిపించాడని తల్లిదంవూడులు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తన ల్యాప్‌టాప్ తీసుకొని ‘నేను చదువుకుంటాను. బ్యాంకు పరీక్షలకు సిద్ధం కావాలి’ అని చెప్పి, గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. సాయంత్రం వేళ కరెంట్ పోయినా బయటకు రాలేదు. తలుపు తట్టినా, సెల్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. ఆందోళనకు గురైన కుటుంబీకులు కిటికీ తొలగించి చూడగా చీరతో దూలానికి ఉరేసుకుని కనిపించాడు.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;తండ్రి, కొడుకులు ఇద్దరు ఉత్తములే సింగరేణి కార్మికుడైన సమ్మయ్య 2009లో ఉత్తమ కార్మికుడిగా ఎంపికయ్యారు. శ్రీకాంత్ కూడా చదువులో ఉత్తముడే. సమ్మయ్యది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. 1998లో మందమపూరికి బదిలీపై వచ్చాడు. ఎస్సెస్సీ, ఇంటర్ శ్రీకాంత్ కొత్తగూడెంలోనే చదివాడు. వరంగల్ వాగ్దేవి కాలేజీలో బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎంటెక్ చదివాడు. అతనికి ముగ్గురు అక్కా, చెల్లెళ్లు. ఇద్దరికీ పెళ్లిళ్లయాయి.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;DEAR SIR/MADAM,&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;THIS IS SRIKANTH PURSUING MTECH JNTUH CAMPUS ,&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;I AM THE ONLY SON TO MY PARENTS AND I WANT TO BECOME THE PART OF TELANGANA AGITATION.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;I REALLY FEEL BAD FOR THE STATEMENT CHIDHAMBARAM IN PARLIAMENT REGARDING SUICIDE OF REDDY,&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;PLEASE DONT MAKE MY SUICIDE A FALSE SUICIDE .&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;I AM ENCLOSING MY SUICIDE NOTE HERE, PASSWORD : jaitelangana&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;R.srikanth,&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;Mtech Mechatronics CR&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;Student at Jawaharlal Nehru Technological University&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;Hyderabad Area, India&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;AP : +91-9052559413&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;TAMILNADU : +91-7845361351&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;KARNATAKA :+91-8095069951&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;FROM&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;R.SRIKANTH, MTECH MECHTRONICS, CITD + JNTUH,&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;(srikanth.sooth@gmail.com, ramatenkkisrikanth@gmail.com)&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;TO&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;DEAR PARTY LEADERS OF TRS, BJP, CPI AND CONGRESS, ALL JAC and NOT TO TDP.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;I AM THE ONLY SON TO MY PARENTS AND I WANT TO BECOME PART OF TELANGANA AGITATION.THE REAL TELANGANA HEROS ARE KCR AND TRS LEADERS ONLY, NOW SLOWLY T-CONGRESS SOME LEADERS ALSO COMING INTO THE HEROS LIST.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;ALL TELANGANA MPS, MLAS, MLCS MUST AND SHOULD RESIGN FROM THEIR POST AND MUST ACCEPT THEIR RESIGNATIలON AT RESPECTIVE SPEAKERS. IF NOTHING POSITIVE RESPONSE REGARDING T-STATE FORMING NOT COME FROM CENTRAL , THEN ALL CONGRESS PARTY LEADERS SHOULD COME OUT OF CONGRESS PARTY AND MAKE SEPARATE T-CONGRESS PARTY OR ALLIGN WITH TRS OR CONTEST AS INDEPENDENT IN BI-ELECTION ,&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;WE T-PEOPLE WILL DEFINETLY MAKE YOU WIN AGAIN IN BI-ELECTION AND SHOW THE T-POWER TO CENTRAL AND PLEASE (LEADERS) DONT ACT LIKE REALLY FIGHTING FOR T-STATE, SHOW YOURS POWER TO HIGH COMMAND.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;JAIPAL REDDY, DANAM NAGENDER AND OTHER LEADERS WHO ARE NOT SUPPORTING TO STATE, I FEEL ASHAMED OF THEM. THE T-PEOPLE AND T-STATE BURNING WITH AGITATIONS BUT THESE ANTI T-STATE LEADERS ARE GLUED TO THEIR POSTS.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;DEAR CM KIRAN KUMAR READY AND GOVERNER NARSHIMHAN PLEASE CANCEL 14F AND CONDUCT EXAMS AND EXPRESS, DELIVER REAL FACTS IN T-STATE TO CENTRAL (SONIA GANDHI).&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;DEAR TRS (KCR, KTR,ETALA,HARISH RAO),BJP(SUSHMA SWARAJ,MUNDE, DATHATREYA), CPI(GURDAS GUPTA) AND CONGRESS(KK,JUPALLI,MADHU AND ALL),NAGAM AND GADAR , ALL JAC , WHO ALL SUPPORTING FOR TELANGANA STATE , DONT STOP FIGHTING , WE ALMOST CAME TO SEPARATE T-STATE FORMING, I HOPE MY LIFE WILL LIGTHEN OR BOOST UP YOUR STRENGTH AND ALLOW OR RISE ALL T-PEOPLE TO FIGHT FOR T-STATE.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;DEAR SUSHMA SWARAJ AND GURUDAS GUPTA GARU, I REALLY IMPRESSED WITH YOUR SPEECHS IN PARLIAMENT AND HERE SIMA ANDHRA MPS NOT UNDERSTADING THE SITUATIONS IN T-STATE BUT AP OUTSIDE PEOPLE UNDERSTANDING THE PAIN, MAM AND SIR KINDLY SUPPORT US FOR FORMING OF SEPARATE T-STATE.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;DEAR KCR GARU PLEASE SHOW YOUR STRENGTH AGAIN , DONT BE CLAM IN THIS LAST SITUATIONS ,,,,,,,YOURE THE REAL HERO WHO MADE THE T-STATE DREAM INTO REALITY.I AM FAN TO YOU AND WE FRIENDS CALL YOU AS MAMAYA TO T-STATE LOVE YOU SIR KCR AND I AM REALLY SORRY FOR PROFESSOR JAYA SHANKER SIR, WE ALL PEOPLE LIKE SIR VERY MUCH AND HIS LIFE IS MOTIVATION TO ALL&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;SIR KODANDA RAM GARU AND T-JAC PLEASE MAKE GOOD IDEAS OR WAYS, HOW TO GET T-STATE QUICKLY EVENTS LIKE SAKALA JANULA SAMME AND MORE&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;DEAR KK SIR AND T-CONGRESS PEOPLE DONT FALL BACK ,YOU LEADERS DOING GREAT JOB NOW AND RISE THE TEMPERATURE OF HIGH COMMAND MORE AND MORE WITH YOUR REVERSE ATTACKING.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;NAGAM JANARDAN AND LEADERS WHO CAME OUT OF TDP FOR T-STATE , I AND WE T-STATE PEOPLE REALLY APPRECIATING YOU, BUT 1 SUGGESTION TO YOU SIR DONT BE SINGLE AND DO WAR AND JOIN IN TRS OR ANY PARTY OR OTHER SOURCE WHO REALLY FIGHTING FOR T-STATE..DONT MAKE YOUR CAREER LIKE DEVENDAR GOUD&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;GADAR SIR.YOUR REALLY DOING GOOD , YOU HAVE MUCH POWER TO SHOW THE THINKS TO HAPPEN AS MY KNOWLEDGE YOUR NOT SHOWING THAT MUCH EFFORT.. SO SIR KINDLY SHOW YOUR POWER TO STATE AND CENTRAL,THE NEED OF SEPARATE T-STATE. I FROM CHILDHOOD LISTING YOUR GREAT VOICE.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;SONIA GANDHI AND YOUNG RAHUL GANDHI, PLEASE RECOGNISE THE REAL FACT IN TELANGANA STATE AND GIVE SEPARETE STATE AS EARLY AS POSSIBLE. DONT MAKE MORE PEOPLE TO DIE FOR T-STATE. I HOPE THIS IS MY LAST SUICIDE FOR T-STATE.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;TODAY 5-8-11 CHIDAMBARAM TOLD IN PARLIAMENT THAT REDDY SUICDE IS NOT REAL OR HE ONLY WRITTEN SUICDE STATEMENT OR SOME OTHER, I FEEL BAD FOR THE STATEMENT; WE PEOPLE REALLY HEARTFULLY COMMITING SUICIDE AND PLEASE DONT MAKE MY DEATH AS FALSE SUICIDE ,CHIDAMBARAM GET CLARITY WITH MY SUICIDE ,THAT I AM COMMITING SUICIDE FOR T-STATE FORMATION ONLY.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;AFTER T-STATE FORMING PLEASE PROVIDE&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;1. FREE EDUCATION TO ALL STUDENTS FROM KG TO PG.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;2. PROVIDE MAXIMUM JOBS TO ALL STUDY COMPLETED STUDENTS (FROM XTH TO PG).&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;3. PLEASE MAKE T-STATE AS NUMBER 1 STATE IN WORLD IN MATTER OF LITERACY, JOBS, RESOURCES UTILIZING, INDUSTRIES, CORE AND SOFTWARE JOBS AND IN ALL OTHER EVENTS OR ACTIVITES LIKE TOURISM,HISTORICAL&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;4. MAKE T-STATE AS CASTE FREE STATE AND GIVE ALL PEOPLE SAME IMPOTANCE.&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;HERE I WOULD LIKE TO EXPRESS MY INNER FEELING, WHETHER THIS IS RIGHT TIME TO EXPRESS OR NOT .BUT IN LAST MOMENTS, I HAVE NO OTHER WAY TO DELIVER, SO.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;TO&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;ALL PARTY LEADERS AND CM AND CHAIRMAN OF SCCL,&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;IN MY CHILDHOOD SINGARENI SCCL COMPANY HAVING 1 AGREEMENT THAT PEOPLE WORKING IN MINES THAT MAN 1 CHILD BOY OR GIRL CAN GET HIS JOB.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;BUT THAT AGREEMENT WAS CANCELLED BY THE TDP CHANDRABABU NAIDU AND SOME SCCL UNION AT THAT TIME, WITH THAT ACTION MADE, MANY SCCL FAMILIES WENT TO DARKNESS AND STILL FACING LOT OF PROBLEMS.STILL UNDER GROUND MINING WORKERS FACING MANY PROBLEMS AND COMPANY GOING FOR OPENCAST MINING, WHICH EFFECT BAD ENVIRONMENT TO NATURE ,PEOPLE LIVING NEAR BY PLACES AND ALSO DECREASE MAN POWER,WHICH LEAD S TO LESS JOBS.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;PLEASE AGAIN BRING THAT AGREEMENT TO EXISTENCE IN SCCL COMPANY AND MAKE MINE WORKERS FAMILY BRIGHTFULL FUTURE.THESE CAN HELP MANY WORKERS FAMILIES IN MINING REGION.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;DONT CONSIDER ME, I AM SUICIDING FOR SCCL JOB SAKE, NO WITH MY QUALIFICATION FROM JNTU AND CITD CAMPUS, I WILL GET JOB WITH MY MTECH.&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"&gt;&lt;span class="Apple-style-span" style="line-height: 24px;"&gt;WE T-STATE PEOPLE AND LEADER SHOULD SUPPORT ANNA HAZARE LOKPALL BILL.&lt;/span&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-5403423105477708636?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/5403423105477708636/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=5403423105477708636&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5403423105477708636'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5403423105477708636'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/08/blog-post_07.html' title='దగా పడ్డ తెలంగాణలో మరో నిశ్శబ్ద హత్య'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-5523882676194702557</id><published>2011-08-03T15:27:00.000+05:30</published><updated>2011-08-03T15:27:07.207+05:30</updated><title type='text'>2జి స్పెక్ట్రమ్ అంటే ఏంటిసార్</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="z19Dle zG9tqc" id="col-z12zdzmx3ne4c1bv223aufwwbwnkwdo0h"&gt;&lt;span class="HgYomf"&gt;&lt;span class="QGJaM Ig Uqtsze" style="display: block;"&gt;&lt;span style="font-family: Arial, Helvetica, sans-serif; letter-spacing: 1px; line-height: 21px;"&gt;&lt;span style="font-size: medium;"&gt;ఢిల్లీలో  ఒక బార్బర్ వద్దకు చిదంబరం కటింగ్ కోసం వచ్చాడు. సార్ ఈ 2జి స్పెక్ట్రమ్  అంటే ఏంటిసార్ అని బార్బర్ అడిగాడు. కటింగ్ చేయించుకుని చిదంబరం ఏమీ  చెప్పకుండానే వెళ్లిపోయాడు. తరువాత మన్ మోహన్‌సింగ్ వచ్చాడు, అతన్ని అలానే  అడిగాడు, తరువాత ప్రణబ్ ముఖర్జీ వంతు మళ్లీ అదే తంతు. రాత్రికి రాత్రి  పోలీసులు బార్బర్‌ను కిడ్నాప్ చేసుకెళ్లారు. నువ్వెవరివో చెప్పు సిఐఎ  ఏజెంట్‌వా? ఐఎస్‌ఐ ఏజెంట్‌వా? తీవ్రవాదివా? ఎవరివో నిజం చెప్పు అని  చితగ్గొట్టారు. బాబోయ్ నాకేం తెలియదు 2జి స్పెక్ట్రమ్ పేరు వినగానే  కాంగ్రెస్ నాయకుల వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. దాని వల్ల నేను  సులభంగా కటింగ్ చేయగలుగుతున్నాను ఇంతకు మించి నాకేం తెలియదు అని  మొత్తుకున్నాడు.&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-5523882676194702557?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/5523882676194702557/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=5523882676194702557&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5523882676194702557'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5523882676194702557'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/08/2.html' title='2జి స్పెక్ట్రమ్ అంటే ఏంటిసార్'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-1434417332938836641</id><published>2011-08-01T19:00:00.000+05:30</published><updated>2011-08-01T19:00:07.748+05:30</updated><title type='text'>పిచ్చిదంబరం...</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;రావణ కాష్టాన్ని ఆరిపోకుండా రగిల్చడం ఎట్లాగో చిదంబరంకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.. తెలంగాణాను ఎంత వివాదం చేయాలో.. ఎంత రాద్ధాంతం చేయాలో&amp;nbsp; ఆయనకు చాలా బాగా తెలుసు... సీమాంధ్ర లాబీయింగ్‌ ఆయనపైనా, అధిష్ఠానంపైనా ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతోందో... ఆయన ప్రకటనలను చూస్తేనే అర్థమవుతుంది. ఉద్యోగులు ఎప్పట్నుంచో కోరుతున్న ౧౪ ఎఫ్‌ను తొలగించటంపై వివాదాస్పద కామెంట్లను చిదంబరం చేశారు.. తీర్మానాన్ని తొలగించటానికి రాష్ట్రపతికి రికమెండ్‌ చేస్తామంటూనే అందుకు రాష్ట్ర అసెంబ్లీ మరోసారి తీర్మానం చేయాలని మెలిక పెట్టారు.. ౨౦౧౦ జనవరిలో అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూనే మరోసారి తీర్మానం చేయాలని సిఎంను కోరినట్లు ప్రకటించారు. ౧౪ ఎఫ్‌పై ఇప్పుడు ఏకాభిప్రాయం ఉందో లేదో తెలుసుకోవటానికే తీర్మానం చేయాలని కోరామన్నారు. సిసిపిఏనే ఈ తీర్మానం చేయాలని కోరిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ౧౪ఎఫ్‌పై తీర్మానం అన్నది సాధ్యం కాదని బుర్ర ఉన్నవాళ్లకెవరికైనా అర్థమవుతుంది.. అంటే ఎస్‌ఐ రాతపరీక్షలకు సంబంధించిన వివాదం ఇప్పట్లో సద్దుమణగదు. ఫ్రీజోన్‌గా హైదరాబాద్‌ను తొలగించాలన్న తెలంగాణా వాదుల డిమాండ్‌ నెరవేరదు..తెలంగాణ మరోసారి మోసపోవటానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. తెలంగాణా నాయకుల బుద్ధిమాలిన తనం.. ఐక్యత లేని డొల్లతనం.. బలంగా ఏకగళాన్ని వినిపించలేని చేతకానితనం.. టివి గొట్టాల ముందు డాంబికాలు.. లోలోపల సేఫ్‌ ఫేస్‌ అవుట్‌కు మంతనాలు జరిపే హీనాతి హీనమైన నాయకత్వం తెలంగాణాకు శాపంగా పరిణమించింది. ఈ నాయకత్వానికి తెలంగాణా తెచ్చే సత్తా లేదు.. వీళ్లు దౌర్భాగ్యులు.. నీచాతి నీచంగా సీమాంధ్ర నాయకత్వం అవహేళన చేస్తున్నా.... వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నా తుడుచుకుపోతున్న పనికిమాలిన వాళ్లు. పైకి రాజీనామాలు చేసి ఇళ్లకు ఫైళ్లు తెప్పించుకుని దొంగచాటుగా సంతకాలు చేస్తూ జీతాలు దండుకుంటున్న నికృష్ట నేతలున్న తెలంగాణాకు ఇక విముక్తి లేదు.. ఇదొక సోమాలియాలాగా తయారవుతుంది.. రానున్న కాలంలో బానిసల కంటే హీనంగా చూడబడతారు.. రోదన తప్ప వీరికి మిగిలేది లేదు.. ఉపాధి ఉండదు.. నీళ్లుండవు.. నిప్పులుండవు.. భాష లేదు.. సంస్కృతి లేదు.. అనాగరిక జాతిగా ఆఖరి శవాన్ని రాబందులు పీక్కుతినేంతదాకా ఈ ప్రాంతం రోదిస్తూ ఉండాల్సిందే.   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-1434417332938836641?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/1434417332938836641/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=1434417332938836641&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/1434417332938836641'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/1434417332938836641'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/08/blog-post.html' title='పిచ్చిదంబరం...'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-2204063916104669351</id><published>2011-07-29T17:36:00.000+05:30</published><updated>2011-07-29T17:36:35.635+05:30</updated><title type='text'>విభజన'లో బహుజన హితం - కొత్త శివమూర్తి</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&amp;nbsp;extracted from a facebook post&lt;br /&gt;సీమాంధ్రలో ప్రత్యేకాంధ్ర  అన్న వారిని శత్రువుగా చూస్తున్నారు. 1972లో రాయలసీమ నాయకుడు  బి.వి.సుబ్బారెడ్డి, కోస్తా నేత కాకాని వెంకటరత్నం నాయకత్వంలో  ప్రత్యేకాంధ్ర కావాలని సీమాంధ్ర ప్రజలు బ్రహ్మాండమైన ఉద్యమాన్ని చేశారు.  ఇప్పుడు ప్రత్యేకాంధ్రను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర రాజకీయ నేతలు, ప్రజలు ఆ  చరిత్రను మర్చిపోయినట్టున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణలో సమైక్యాంధ్రవాదాన్ని  ప్రచారం చేయకుండా ప్రత్యేక తెలంగాణ వాదులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని  సీమాంధ్ర నేతలు విమర్శిస్తున్నారు కదా. మరి సీమాంధ్రలో ప్రత్యేకాంధ్రవాద  ప్రచారానికి ఆటంకాలు కల్గించడం ప్రజాస్వామికమేనా? అసలు తెలంగాణ ప్రజలు  ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు కోరుకొంటున్నారు? సీమాంధ్ర నాయకులు  సమైక్యాంధ్ర అని ఎందుకంటున్నారు? &lt;br /&gt;&lt;br /&gt;మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న  సీమాంధ్రులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చేసి మద్రాసులేని  ఆంధ్రరాష్ట్రాన్ని 1953లో సాధించుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న  తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం 1956లో విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్  ఆవిర్భవించింది. ఇంతవరకు నాలుగు జిల్లాల రాయలసీమ నుంచి ఆరుగురు నాయకులు  ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులయ్యారు. తొమ్మిది జిల్లాల తెలంగాణ నుంచి  నలుగురు ముఖ్యమంత్రులయ్యారు. &lt;br /&gt;&lt;br /&gt;అయిదు కోస్తాంధ్ర జిల్లాల నుంచి  ఆరుగురు ముఖ్యమంత్రులయ్యారు. మూడు జిల్లాలు గల గల ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరూ  ముఖ్యమంత్రి కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు  శాసిస్తున్నారని ఆ ప్రాం తాల నేతలు ముఖ్యమంత్రులై న విధానం స్పష్టం  చేస్తుంది. ముఖ్యమంత్రులలో పదిమంది రెడ్లు, ముగ్గురు కమ్మలు, ఇద్దరు  బ్రాహ్మిణ్స్ కాగా మాల, వైశ్య, వెలమ సామాజిక వర్గాల నుంచి ఒకొక్కరు  చొప్పున ఉన్నారు. &lt;br /&gt;&lt;br /&gt;ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని పరిగణనలోకి  తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు  శాసిస్తున్నాయని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలుగా  విభజిస్తే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల రాజకీయ ఆధిపత్యం బలహీన పడుతుంది.  కనుక రెడ్డి, కమ్మ వర్గాలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నందున  సమైక్యాంధ్ర నినాదం ఉనికిలోకి వచ్చింది. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ శాసనసభ్యులు 119  మంది కాగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు 175 మంది ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్  శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు మైనార్టీగా ఉండగా, సీమాంధ్ర వారు మెజారిటీగా  ఉన్నారు. మెజార్టీ సభ్యల నిర్ణయానికి మైనార్టీ వారు కట్టుబడి ఉం డాలి  అనేది ప్రజాస్వామిక సూత్రం. కనుక అన్ని సందర్భాలలోను తెలంగాణ వారిమీద  సీమాంధ్రులే రాజకీయ ఆధిపత్యం చెలాయించగలుగుతున్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ  నేత అయినా సీమా ంధ్ర ఎమ్మెల్యేలు బలపర్చకపోతే ముఖ్యమంత్రిగా ఉండలేడు. &lt;br /&gt;&lt;br /&gt;దీంతో  తెలంగాణ వారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో సీమాంధ్ర వా రి చెప్పుచేతల్లో  ఉండే పరిస్థితి ఏర్పడింది. పదవుల కోసం తమ ప్రా ంత నాయకులు కేంద్ర పాలకులకు,  సీమాంధ్ర నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ వెన్నెముక లేని నాయకులుగా రాజకీయ  రంగంలో ఉన్నారని తెలంగాణ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. వెన్నెముక లేని  తెలంగాణ నేతలు, సీమాంధ్ర నేతల రాజకీయాధిపత్యం వల్ల ఆంధ్రప్రదేశ్  ఏర్పడిననాటి నుంచీ అన్ని రంగాల్లో తమకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ  ప్రజలు భావిస్తున్నారు. ఈ కారణంగానే వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని  కోరుకొంటున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపక ముందు అవి  విడివిడిగా ఉన్నాయి. తెలంగాణ సుమారు ఐదు శతాబ్దాల కాలం ముస్లిం రాజుల  పాలనలో ఉంది. సీమాంధ్ర రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వలసపాలనలో మద్రాసు  రాష్ట్రంలో భాగంగా ఉంది. తెలంగాణలో ఉర్దూ పాలనా భాషగా ఉండగా, సీమాంధ్రలో  ప్రభుత్వ పా లన ఇంగ్లీషు భాషలో కొనసాగింది. యూరోప్‌లో జరిగిన పారిశ్రామి క  విప్లవాన్ని ఆధారం చేసుకొని మనదేశంలో బ్రిటిష్ వలసపాలన ఏర్పడింది. &lt;br /&gt;&lt;br /&gt;యూరోప్‌లోని  పారిశ్రామిక సమాజ దోపిడీ అవసరంలో భాగంగా సీమాంధ్రలో విద్యా, వ్యవసాయ,  వ్యాపార రంగాలు అభివృద్ధి చేయబడ్డాయి. నిజాం నవాబుల పాలనలో ఉన్న తెలంగాణ అ  న్ని రంగాలలో వెనుకబడిపోయింది. దీంతో పాటు ఆంధ్ర, తెలంగా ణ ప్రాంతాల  ప్రజల్లో ఆచారాల వ్యవహారాలలోను, కట్టు బొట్టులలో ను, వేష భాషలలోను తేడా  ఉంది. ఇలా ఆర్థిక, రాజకీయ, సామాజి క, సాంస్కృతిక రంగాల్లో వ్యత్యాసంగల  ఆంధ్ర, తెలంగాణను భాషపేరుతో ఒకరాష్ట్రంగా ప్రకటించారు కేంద్ర కాంగ్రెస్  పాలకులు. &lt;br /&gt;&lt;br /&gt;నిజానికి భాష పేరుతో ఆంధ్ర, తెలంగాణలను కలిపారనే ప్రచారం  అసత్యం అని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు, నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం  ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలపబడ్డాయని భావించడానికి బలమైన ఆధారాలున్నాయి.  ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిస్తే తమ బలం పెరుగుతుందని భావించి  కమ్యూనిస్టులు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే ప్రచారం చేసి ఉండవచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;ఆంధ్ర,  తెలంగాణ ప్రాంతాలు కలిస్తే తమకు మంచి రాజధాని దక్కడంతో పాటు తమ దోపిడీ  ఆధిపత్యానికి తెలంగాణ ప్రాంతం ఒక వనరుగా ఉంటుందని సీమాంధ్ర రాజకీయ నాయకులు  భావించి ఉండవచ్చు. తెలంగాణలో ముస్లిం రాజుల పాలన కొనసాగినందున ఆ  ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కమ్యూనిస్టులు సాయుధపోరాటం చేసినందున  ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపితే ఇస్లాం అతి వాదులను, కమ్యూనిస్టు  అతివాదులను అణచివేయవచ్చు అని కేంద్ర పాలకులు భావించి ఉండవచ్చు. ఇటువంటి  అనేక కారణాల వల్ల ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలపబడ్డాయి. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ  ప్రజలు, రాజకీయ నాయకులు ఆమోదించినందునే రెండు ప్రాంతాలు కలపబడ్డాయని  సీమాంధ్ర నేతలు వాదిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? ఫజులాలీ కమిషన్ ఆంధ్ర,  తెలంగాణ ప్రాంతాలను కలపడానికి ఆమోదించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం రెండు  ప్రాంతాలను కలపాలని భావిస్తే 1962లో జరిగే ఎన్నికలలో తెలంగాణ ప్రాంతం నుంచి  గెలిచిన ఎమ్మెల్యేలలో మూడు వంతుల మంది ఆమోదిస్తేనే రెండు ప్రాంతాలను  కలపాలని సూచించింది. కానీ ఫజులాలీ కమిషన్ సూచనకు విలువ నివ్వకుండా కేంద్ర  పాలకులు, 1956లోనే రెండు ప్రాంతాలను కలిపారు. ఇందుకు పెద్ద మనుషుల  ఒప్పందాన్ని ఆధారం చేసుకున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;ఈ ఒప్పందం ద్వారా రెండు ప్రాంతాలు  కలపబడ్డాయి అంటే అర్థమేమిటి? తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా కలవలేదని  కొన్ని షరతులకు లోబడి కలిశారని పెద్దమనుషుల ఒప్పందం తెలియజేస్తుంది. అలాగే  ఆనాటి ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలు కూడా తెలంగాణ ప్రజలు కొన్ని  షరతులకు లోబడి కలవడానికి ఆమోదించారని తెలియజేస్తుంది. షరతుల ద్వారా కలిసిన  వారికి షరతులను అమలు చేయనప్పుడు విడిపోయే హక్కు కూడా ఉంటుంది. దీనినే  తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. పెద్దమనుషుల ఒప్పందం అమలుచేయలేదు. ఆరు  సూత్రాల పథకం అమలుచేయలేదు. జి.వో 610 అమలు చేయలేదు. &lt;br /&gt;&lt;br /&gt;అంటే అర్థం  తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హా మీలను సీమాంధ్ర నాయకులు నెరవేర్చలేదు. తెలంగాణ  ప్రజలకు ఇచ్చిన హమీలను నెరేవేర్చనందున వారు తమకు ఆంధ్రా నుం చి విడిపోయే  హక్కు ఉందంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనివారికి కలిసి ఉం డమని  అడిగే హక్కు ఉండదు అంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఉన్నా,  విడిపోయినా రెండు ప్రాంతాలలోని సామా న్య ప్రజలకు పెద్దగా లాభంకాని,  నష్టంకాని ఉండదు. కానీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు విడిపోతే అగ్రకులాల రాజకీయ  గుత్తాధిపత్య ం బలహీనపడడంతో పాటు తెలంగాణ ప్రాంతం మీద సీమాంధ్ర నాయకుల  దోపిడీ రాజకీయ ఆధిపత్యం అంతమవుతుంది. అందుకే సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర  నినాదాన్ని చేపట్టారు. &lt;br /&gt;&lt;br /&gt;సీమాంధ్ర ప్రాంతంలో వందలాది సంవత్సరాల  నుంచి అణిచివేత, డోపిడీకి గురైన బహుజనులు సమైక్యాంధ్ర వాదాన్ని బలపరచడం  అంటే, సీమాంధ్రలోని అగ్రకుల రాజకీయ నాయకుల స్వార్థానికి బలిపశువులు కావడమే.  అందువల్ల సీమాంధ్రలోని బహుజనులు అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని  బలహీనం చేయడం కోసం సమైక్యాంధ్ర నినాదానికి సమాధికట్టి జైఆంధ్ర నినాదానికి  పట్టం కట్టాలి. అప్పుడే వారు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు న్యాయం చేసిన  వారవుతారు. &lt;br /&gt;&lt;br /&gt;అంంతేకాక జైఆంధ్ర ఉద్యమం ద్వారా సీమాంధ్ర ప్రాంతాలలో  అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని ఎదిరించే బహుజనుల నాయకత్వాన్ని  అభివృద్ధి చేసుకున్నవారవుతారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో స్వార్థపరులైన  రాజకీయ నాయకుల అనుసరిస్తున్న విధానాలకు బహుజన బిడ్డలు బలౌతున్నారు. ఈ  విధానం అంతం కావడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటే పరిష్కారం.  అందువల్ల సీమాంధ్రలోని బహుజనులు సమైక్యాంధ్రను వ్యతిరేకిస్తూ జైఆంధ్ర  ఉద్యమాన్ని చేపట్టినప్పుడు రెండు ప్రాంతాల ప్రజల మధ్య సోదర భావం  ఏర్పడుతుంది. &lt;br /&gt;&lt;br /&gt;- కొత్త శివమూర్తి, ప్రత్యేకాంధ్రవాది, తూ.గో.జిల్లా&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-2204063916104669351?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/2204063916104669351/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=2204063916104669351&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/2204063916104669351'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/2204063916104669351'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/07/blog-post_5581.html' title='విభజన&apos;లో బహుజన హితం - కొత్త శివమూర్తి'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-2098996716123496807</id><published>2011-07-29T13:35:00.000+05:30</published><updated>2011-07-29T13:35:12.261+05:30</updated><title type='text'>కిరణ్‌ బాధను కాంగ్రెస్‌‌ హైకమాండే అర్థం చేసుకోవాలి</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం...ఇప్పుడు సీఎం కిరణ్ పరిస్థితి ఇలాగే ఉంది... &lt;br /&gt;సకల జనుల సమ్మె...ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యోగులు సందించిన బ్రహ్యాస్త్రం....ఈపదం వింటేనే సిఎం గుండెగుబేల్‌ మంటోంది...పొలిటికల్‌ క్రైసెస్‌ను పొలిటికల్‌గా ఎదుర్కొంటున్న ఆయన ఉద్యోగుల విషయంలో ఎలా స్పందించాలో అర్థంకాక తల పట్టుకొంటున్నారు....పీఆర్సీ జీతభత్యాల వ్యత్యాసాలను సరిదిద్దాలని ఉద్యోగ సంఘాల జాక్‌ సందించిన సమ్మె అస్త్రాన్ని కిరణ్‌ సర్కార్‌ రెండురోజుల్లోనే తేల్చింది. వారిచ్చిన డిమాండ్లన్నింటికి క్యాబినెట్‌ ఓకే చెప్పింది. ఇక ఆతరువాత తెలంగాణ ఉద్యోగులు చేసిన &amp;nbsp;సహయ నిరాకరణను కూడా ..కిరణ్ సమర్థంగానే ఎదుర్కొన్నారు. తాత్కాలికంగా గండం గడిచినా...ఇపుడు &amp;nbsp;తాజాగా సకల జన సమ్మె సర్కార్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది..పైకి ఎస్మా విధిస్తామని ఉద్యోగులను&amp;nbsp; మానసికంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నా... అది సాధ్యపడదని సర్కార్‌కు ఇప్పటికే బోధపడింది. పోనీ ఉద్యోగులు ఏకరువు పెట్టిన &lt;br /&gt;డిమాండ్లన్నింటికి అంగీకరిద్దామంటే....మరోప్రాంత నాయకులు అడ్డుతగులుతారన్న బెంగపట్టుకుంది.. జనాభా ప్రాతిపదికన తెలంగాణ ఉద్యోగులకు రావాల్సిన 42 శాతం ఉద్యోగాలకు రిటన్‌ గ్యారంటీ ఇద్దామని సిఎం ప్రయత్నిస్తే కొంత మంది మంత్రులు అడ్డుతగిలినట్లు సమాచారం. 610 ఉత్తర్వుల అమలుకు జ్యుడీషియల్‌ కమీషన్‌&amp;nbsp; వేద్దామన్నా ఇదే పరిస్థితి. ఇక 14 F వివాదం కూడా &amp;nbsp;ఇప్పట్లో తేలేలా లేదు...పోనీ గతంలోహామీ&amp;nbsp; ఇచ్చిన GHMC స్థానికేతర ఉద్యోగులను పంపిద్దామన్నా తేనె తుట్టను కదిపినట్లవుతుందన్నది కిరణ్‌ భావిస్తున్నారు... ఇక కిరణ్‌ దగ్గరున్న రెండో&amp;nbsp; వ్యూహం సమ్మె అణిచివేత.&amp;nbsp; ఈనిర్ణయం తీసుకొంటే తెలంగాణ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసు బాసులు విశ్లేషిస్తున్నారు. అదే గనక జరిగితే ఇప్పటికే అధిష్టానం దగ్గర అంతంత మాత్రంగానే ఉన్న తన పరువు పూర్తి గా మంటగలుస్తుందని కిరణ్ ఆందోళన చెందుతున్నారు....ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోయినా పర్వాలేదు ...కనీసం లా అండ్‌ ఆర్డర్‌ అయినా...సక్రమంగా నిర్వహించలేడనే అపవాదు వస్తుందన్నది ఆయన అంతరంగం. సమ్మె గనక జరిగితే ...వ్యవస్థ స్తంబించి పోవడం ఖాయం....మొత్తం మీద సకల జనసమ్మె కిరణ్‌&amp;nbsp; మెడకు పడ్డ పాములా తయారైంది. తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గితే...సీమాంద్ర నేతలకు గిట్టటం లేదు. అణిచివేద్దామంటే...తెలంగాణ నేతలు &amp;nbsp;-ఉద్యోగులు ఒంటి కాలుపై లేస్తున్నారు. పాపం కిరణ్‌.....కిరణ్‌&amp;nbsp;బాధను కాంగ్రెస్‌‌ హైకమాండే అర్థం చేసుకోవాలి మరి.....   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-2098996716123496807?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/2098996716123496807/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=2098996716123496807&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/2098996716123496807'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/2098996716123496807'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/07/blog-post_2068.html' title='కిరణ్‌ బాధను కాంగ్రెస్‌‌ హైకమాండే అర్థం చేసుకోవాలి'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-5520272677492289566</id><published>2011-07-29T13:31:00.000+05:30</published><updated>2011-07-29T13:31:20.186+05:30</updated><title type='text'>బాబు స్పందించాలి</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;తెలంగాణ,సమైక్యాంద్ర సెంటిమెంట్లు రెంటిని గౌరవిస్తానంటున్న చంద్రబాబుకు... టిడిపి లో ఏకాభిప్రాయం సాధించే దిశగా చర్చలు ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది.&lt;br /&gt;అధికారంలో ఉండగా ఎన్నో సమస్యలు అవలీలగా పరిష్కరించి చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న బాబు తెలంగాణ పై పార్టీనేతలను ఒకే మాట మీదకు తీసుకురావాలనే డిమాండ్ నానాటికీ పెరుగుతోంది.&lt;br /&gt;తెలంగాణ పై కాంగ్రెస్‌ తరహాలోనే టిడిపిలో అంతర్గత చర్చలు ప్రారంభించి జటిల సమస్యకు ముగింపు పలకాల్సిన బాధ్యత బాబుకు ఉన్నదన్న వాదనలూ రోజురోజుకు పెరుగుతున్నాయి....2009 ఎన్నికలకు ముందు తెలంగాణ పై వైఖరి చెప్పడానికి ఇరు ప్రాంతాల నేతలతో కమిటి వేసిన చంద్రబాబు పార్టీ విధానాన్ని మెనిఫెస్టో లో కుండబద్దలు కొట్టారు.&lt;br /&gt;తెలంగాణ పై కాంగ్రెస్‌ ఇవ్వని స్పష్టత టిడిపి ఇచ్చిందని బాబు అప్పట్లో ప్రశంసలందుకున్నారు కూడా...అయితే డిసెంబర్‌ తొమ్మిది తర్వాత ఆయన రెండు కళ్ల సిద్దాంతాన్ని తెరపైకి తెచ్చి&amp;nbsp; తెలంగాణలో టీడీపీని అగ్నిపరీక్షకు నిలిపారు...&lt;br /&gt;&amp;nbsp;ఇప్పటికే పలువురు సీనియర్లు ,వేల సంఖ్యలో కార్యకర్తలు ఆ ప్రాంతంలో పార్టీని వీడారు.తెలంగాణ లో పార్టీ నేతలు చనిపోయినా వారి అంత్యక్రియలకు హాజరుకాని స్థితికి చంద్రబాబు చేరుకున్నారంటే ఆ తీవ్రత ఎక్కడికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.&lt;br /&gt;&amp;nbsp;ఇలాంటి వాతావరణంలోనూ తెలంగాణ పై చెప్పాల్సింది చెప్పాం ...ఇక చెప్పేదేమీలేదు అని బాబు మాట్లాడుతుండడం టిడిపి నేతలకే కాక రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.&lt;br /&gt;అధికారంలో ఉండగా విజన్‌ 2020 అని అన్ని అంశాలపై ఓ విధానాన్ని ప్రకటించిన మాజీ సీఎం కనీసం కొత్త రాష్ట్రాల ఏర్పాటు పై తన మనోగతాన్నెనా చెబితే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది.రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఓ పెద్ద సమస్యపై ప్రేక్షక పాత్ర వహిస్తున్న తీరు బాబు ఇమేజ్‌ ని ఇబ్బందుల్లోకి నెడుతోంది.&lt;br /&gt;&amp;nbsp;తెలంగాణ పై తనకో వైఖరి లేక పోవడంతో కాంగ్రెస్‌ తప్పటడుగులను ప్రశ్నించ లేని స్థితికి ఆయన చేరారు..ఏ ప్రాంతానికి దగ్గట్టు ఆ ప్రాంత పార్టీ నేతలు వ్యవహరించాలని దిశానిర్దేశం చేస్తున్న బాబు సమస్య అలాగే ఉండాలని కోరుకుంటున్నారా అనే అనుమానాలకు దారితీస్తున్నాయి...&lt;br /&gt;తెలంగాణ నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేస్తామంటున్న టిడిపి అధినేత ఉద్యమాల విషయంలోనూ తటస్థ వైఖరి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.&lt;br /&gt;&amp;nbsp;కాంగ్రెస్ ఇపుడిపుడే తెలంగాణ పై ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుపుతుంటే టిడిపిలో మాత్రం ఆప్రయత్నమే&amp;nbsp;జరగడం లేదు...డిసెంబర్‌ తొమ్మిది తర్వాత వైఖరి మారడానికి కారణాలు వివరించకుండా కేవలం రెండు కళ్ల సిద్దాంతామంటూ ఇంకా చెబితే... చంద్రబాబుకు ఇరు ప్రాంతాల్లో నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.&lt;br /&gt;&amp;nbsp;తన వైఖరితో తెలంగాణలో పట్టు కోల్పోయిన బాబు ఆంధ్రాలో అదనంగా పొందిన లాభం కూడా ఎదీ లేదని కడప ఉప ఎన్నికలు కూడా రుజువు చేశాయి.&lt;br /&gt;&amp;nbsp;రాజకీయ నాయకులు సాహోసోపేతంగా వ్యవహరించకుండా ఎపుడూ లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ గడిపితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గతంలో అనేక ఉదంతాలు రుజువు చేశాయి.&lt;br /&gt;&amp;nbsp;చంద్రబాబు ఆ జాబితాలో చేరకూడదంటే ఆయన కూడా టిడిపిలో తెలంగాణ పై చర్చను పారదర్శకంగా మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎంత అవునన్నా..కాదన్నా చిదంబరం చేసిన సూచనపై బాబు స్పందించాలి....పార్టీలో తెలంగాణ పై చర్చించాలి...ఓ పరిష్కారం చూపాలి...   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-5520272677492289566?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/5520272677492289566/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=5520272677492289566&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5520272677492289566'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5520272677492289566'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/07/blog-post_29.html' title='బాబు స్పందించాలి'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-5595926176852118112</id><published>2011-07-28T20:42:00.002+05:30</published><updated>2011-07-28T20:42:50.787+05:30</updated><title type='text'>ఆజాద్ ను అతిగా నమ్మితే....</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అధిష్టానం పై మళ్లీ&amp;nbsp; నమ్మకం పెరుగుతోంది.ఆజాద్‌తో చర్చల తర్వాత రాష్ట్ర విభజన జరుగుతుందన్న ఆశలు చిగురించాయి...ఎన్నడూ లేనివిధంగా హై కమాండ్ శ్రద్దతో తమ వాదనలు విన్నదన్న భావనలో ఉన్న వారు....తెలంగాణ ఏర్పాటుకు బలమైన కారణాలు గుర్తించిందని వారు ఓ అంచనాకు వస్తున్నారు. నమ్మకం కుదిరింది.....రెండు నెళ్లు కాదు....నెల రోజుల్లోనే తెలంగాణకు పరిష్కారం...ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతల అంతరంగం...&lt;br /&gt;ఆజాద్‌ ను తిట్టిన నోళ్లే ఇపుడు పొగడుతున్నాయి. ఆంధ్రోళ్లకే ఆయన ఇంచార్జ్‌ అనే దాకా వెళ్లిన టీ కాంగ్రెస్‌ నేతల తీరు ఇపుడు మారుతోంది. ఆజాద్ తో మూడో భేటీ తర్వాత వారి స్వరాలు ఒక్క సారిగా వేరే రూపు తీసుకున్నాయి.తెలంగాణతో ముడిపడి ఉన్న హైదరాబాద్‌,నదీజలాల పంపిణీ అంశాలపై తాము వివరించిన తీరు ఆయన్ను ఆకట్టుకుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 2004 నుంచి ఎపీ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న తనకు తెలంగాణ డిమాండ్‌లో ఇంత నిజాయితీ ఉందన్న సంగతి ఇప్పటి వరకు&amp;nbsp; తెలియదని ఆజాద్ ...వారితో చెప్పినట్టు సమాచారం.తెలంగాణ వ్యతిరేకించడానికి చూపుతున్న కారణాలు వాదనకు పెడితే నిలువవని ఆయన చెప్పడం టీ కాంగ్రెస్‌ నేతలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అందరూ చెబుతున్నట్టు రెండు నెలల్లో కాకుండా&amp;nbsp;.. ముఫ్పై రోజుల్లోనే సమస్యకు పరిష్కారం దొరకొచ్చని ఆజాద్‌ భేటీలోఅన్నారని వారు ప్రచారం చేసుకుంటున్నారు.ఆజాద్ తీరు ఇలానే చివరి దాకా కొనసాగితే తెలంగాణ రాకుండా పోదని ఢిల్లీ భేటీలో పాల్గొన్న యువ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు....&amp;nbsp; ఢిల్లీ పెద్దల తీరును ఎంతో కాలం నుంచి గమనిస్తున్న కొందరు సీనియర్లు మాత్రం ఇంచార్జి వైఖరి పై తుది నిర్ణయానికి రావడానికి మరింత సమయం తీసుకోవాలనే భావనలో ఉన్నారు జాదూ గా పేరున్న ఆజాద్ సీమాంద్ర నేతలతో మాట్లాడిన తర్వాతే ఆయన తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా అనే నిర్ధారనకు రావచ్చని అప్పటిదాకా ఓపిక పట్టాలనే భావన వారిలో కనిపిస్తోంది.&amp;nbsp; ఆజాద్ ను అతిగా నమ్మితే హై కమాండ్ ట్రాప్‌లో పడ్డట్టే అవుతుందని మరి కొంత మంది టీ కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు.ఏమైనా ఆజాద్ పై మునుపటంత ఆగ్రహం ప్రదర్శంచకుండా తెలివిగా ఆయన్ను తెలంగాణ దారికి తెచ్చుకోవాలనే అభిప్రాయం మాత్రం అందరిలో వ్యక్తమవుతోంది....   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-5595926176852118112?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/5595926176852118112/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=5595926176852118112&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5595926176852118112'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5595926176852118112'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/07/blog-post_28.html' title='ఆజాద్ ను అతిగా నమ్మితే....'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-2117075362517155355</id><published>2011-07-27T19:42:00.002+05:30</published><updated>2011-07-27T19:42:50.722+05:30</updated><title type='text'>మీకు మీరే మాకు మేమే.....</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;మీకు మీరే మాకు మేమే.....&lt;/span&gt;&lt;span class="fullpost"&gt;ఇదీ ఇప్పుడు సీమ,ఆంధ్ర నేతల్లో వినిపిస్తోన్న కొత్త స్వరం....సీమాంధ్ర నేతల్లో సమైక్యవాద ఉధృతిని తగ్గించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం వేసిన తొలి అడుగులో భాగమే ఈ కొత్త స్వరం...&lt;br /&gt;ఇంతకాలం ఒకే ప్రతినిధి బృందంగా సీమాంధ్ర అభిప్రాయాలు విన్న హైకమాండ్... ఇప్పుడు ఆరెండు ప్రాంతాల నేతలతో విడివిడిగా చర్చించడానికి రంగం సిద్దం చేస్తోంది....పీసీసీ చీఫ్ సత్తిబాబు ఆపనిలో బిజీబిజీగా ఉన్నారు.. &lt;br /&gt;రాష్ట్రాన్ని కలిపి ఉంచినా,విభజించినా తనకొచ్చే రాజకీయ ప్రయోజనాలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రదానంగా దృష్టి సారించింది.తెలంగాణ ఇస్తే లాభ నష్టాలను ఇప్పటికే తెలంగాణ నేతలతో చర్చించిన ఆజాద్‌ ఇక సీమాంధ్ర నాయకులతో చర్చలపై దృష్టిపెట్టారు.&lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;సీమాంద్ర నేతలు ఓ బృందంగా రావడం వల్ల ఆ రెండు ప్రాంతాల్లో విభజన కోరుకుంటున్న వారి వాదనకు అవకాశముండడం లేదన్న అభిప్రాయానికి వచ్చిన ఆయన.... సీమ,ఆంధ్రా ల నుంచి వేర్వేరు బృందాలను చర్చలకు ఆహ్వానించారు.&amp;nbsp; ఇదే అంశంపై బొత్స రాయలసీమ కు చెందిన శైలజానాధ్‌,కోస్తా నేత కావూరిలతో కసరత్తు జరిపి విడివిడిగా వెళ్లేందుకు ఒప్పించారు. దీంతో సమైక్యవాదం పలుచబడేందుకు మార్గం ఏర్పడిందనే వాదన కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. కొందరి మెప్పుకోసం పెదవుల పైనే సమైక్యరాగం వినిపిస్తున్న నేతలు ....వేర్వేరుగా ఢిల్లీ వెళితే నిజంగా మనసులో ఏముందో తెలిసే అవకాశం కూడా ఢిల్లీకి కలుగనుంది. మంత్రులు టీజీ వెంకటేష్,ఏరాసు ప్రతాప రెడ్డి ఇప్పటికే గ్రేటర్‌ రాయలసీమ వాదన వినిపిస్తుండగా&amp;nbsp;.. బొత్స తో భేటీ తర్వాత మరో మంత్రి డీఎల్ రవీంద్రా&amp;nbsp;రెడ్డి కూడా అదే వైఖరిని చాటారు. తెలంగాణ రాష్ట్రానికి మొగ్గు చూపినా.. భవిష్యత్‌లో సీమాంధ్ర ఒక్క రాష్ట్రంగా ఉండలేదన్న భావన చాలా మంది కాంగ్రెస్ నేతల్లో ఉంది.అందుకే ఒకే సారి మూడు రాష్ట్రాల ఏర్పాటు సూత్రం కాంగ్రెస్ లో తెరపైకి వస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు,జగన్‌ లకు చెక్‌ పెట్టాలంటే త్రీ స్టేట్స్‌ థియరీయే కరెక్ట్‌ అని కొందరు పాలక పక్ష నేతలు కూడా భావిస్తున్నారు.ఈ వాదనకు బొత్స ఆశీస్సులు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సత్తిబాబు పిసిసి చీఫ్ గా ఉండడంతో అధిష్టానానికి సమైక్య వాదుల్లో చీలిక తేవడం తేలిక అనే అభిప్రాయం వినిపిస్తోంది.ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీమాంద్ర నేతల బృందంలో తన ప్రాంతానికి చెందిన నేతలు పాల్గొనకుండా బొత్స గట్టిగా ప్రయత్నించారన్న వాదనలు జోరుగానే వినిపించాయి...&lt;br /&gt;&amp;nbsp;అంతేకాదు ..భవిష్యత్‌ లో అవసరమైతే జై ఆంధ్రా వాదన వినిపించేందుకు తన వెంట వచ్చే నేతల చిట్టాను కూడా ఆయన సిద్దం చేసుకుంటున్నారని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దగ్గుబాటి లాంటి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే గట్టిగా సమైక్యవాదాన్ని వినిపించే నేతల సంఖ్యను వీలైనంత తగ్గించాలనే హై కమాండ్ యత్నాలకు బొత్స తనవంతు సహకరిస్తున్నారు.&lt;br /&gt;తెలంగాణ పై హై కమాండ్ తమను అవమానిస్తోందన్న అభిప్రాయంతో ఉన్న టీ కాంగ్రెస్ నేతలకు తాజా పరిణామాలు కొంతలో కొంత ఉపశమనివ్వక మానవు.   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-2117075362517155355?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/2117075362517155355/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=2117075362517155355&amp;isPopup=true' title='1 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/2117075362517155355'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/2117075362517155355'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/07/blog-post_8506.html' title='మీకు మీరే మాకు మేమే.....'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-7424864820064967442</id><published>2011-07-27T14:40:00.000+05:30</published><updated>2011-07-27T14:40:49.908+05:30</updated><title type='text'>మన జంట నగరాలు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-IE7FLRTv-Mw/Ti_WAQRSfsI/AAAAAAAABC0/PVs9N661cbE/s1600/Hyderabad_+1880s_2.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="236" src="http://2.bp.blogspot.com/-IE7FLRTv-Mw/Ti_WAQRSfsI/AAAAAAAABC0/PVs9N661cbE/s320/Hyderabad_+1880s_2.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;హైదరాబాద్‌-సికిందరాబాద్‌ జంటనగరాల్లో అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంది. ఇక్కడ బతికిన వాళ్లు.. బతుకుతున్న వారందరికీ ఇది అనుభవమైనదే. జంటనగరాల ఆశ్రయాన్ని ఒకసారి పొందిన వారు తిరిగి ఆ ప్రాంతం నుంచి కదిలేందుకు ఇష్టపడరు...&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు కాలం వరకు హైదరాబాద్‌&amp;nbsp; గోలకొండ ప్రాంతం నుంచే నగర పరిపాలన సాగింది. &lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;జంటనగరాల్లో ఈనాటికీ నికార్సైన తెలుగుదనం కనిపించదు. తెలంగాణ జిల్లాల ప్రజల భాష. ఆంధ్ర తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, తమిళ, ఇరానియన్‌ తదితర భాషలతో భాగ్యనగరం బహుభాషా నిలయంగా రూపుదిద్దుకుంది. &lt;br /&gt;హైదరాబాద్‌లో విలసిల్లిన సంస్కృతి దక్కనీ సంస్కృతి. తెలుగు, మరాఠీ, కన్నడ భాషల ప్రజలు.. ఇరానియన్‌ దక్కన్‌ ప్రవాసుల భాషలతో కలగలిసిన భాషగా దక్కనీ భాష పుట్టుకొచ్చింది. ఇవాళ ఇది నిర్లక్ష్యానికి గురైంది.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;19వ శతాబ్దంలోనే భాగ్యనగరానికి వలసలు ఆరంభమయ్యాయి. ఉత్తర భారతం నుంచి కాయస్థులు, ముస్లింలు తరలివచ్చారు. నిజాం సర్కారులో ఉన్నతోద్యోగాలు సంపాదించారు. రాజస్థానీ మార్వాడీలు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. 1948 తరువాత ఆంధ్రప్రాంతం నుంచి వలసలు మొదలయ్యాయి. 1956 తరువాత ఉద్ధృతమయ్యాయి. గుంటూరు పల్లెలు అప్పుడు ఏర్పడినవే.&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;1938 దాకా హైదరాబాద్‌ నగరంలో చిన్నస్థాయి మతకల్లోలం కూడా జరగలేదు.. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సామరస్యంతో జీవించారు.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;హైదరాబాద్‌ నగర పాలన విషయంలో నిజాం రాజ్యవ్యవస్థ అపరిమితమైన ఆసక్తిని చూపించింది. దేశం మొత్తం మీద తొలి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఘనత హైదరాబాద్‌దే.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;ఇవాళ నగరం నడిబొడ్డులో ఉన్న పంజగుట్ట ప్రాంతం ఒకనాడు నగరానికి నాలుగుమైళ్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి విద్యానగర్‌ ప్రాంతం కూడా అడవే.. అక్కడ పశువులను మేతకు తీసుకువెళ్లేవారట...&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;మహానగరిలో అడవిని నిర్మించిన ఘనత కూడా ఆనాటి పరిపాలకుల ఖాతాలోకే&amp;nbsp; చేరుతుంది. నాంపల్లిలో కృత్రిమ అటవీ నిర్మాణం జరిగింది. అదే ఇవాళ్టి పబ్లిక్‌ గార్డెన్స్‌... దీన్ని ఆ కాలంలో ‘బాగే ఆమ్‌’ అని పిలిచేవారు. ఇందులోనే ఓ మూల జూ ఉండేది. బాగ్‌ అంటే తోట అని అర్థం.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&amp;nbsp;ఒకనాటి భాగ్యనగరం కాలుష్యానికి ఆమడ దూరంలో ఉండేది. పటాన్‌ చెరువు, జీడిమెట్ల, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో చాలాకాలం క్రితమే భారీ పరిశ్రమలు విస్తరించాయి. అయినా ఆనాడు అవి నగర శివార్లలో ఉన్నవే. నగరం నగరం నలువైపులా చమన్లు, తోటలు పెంచటంతో కాలుష్యానికి తావే లేకుండాపోయింది.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt; &lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt; 1922నాటికే హైదరాబాద్‌లో వస్త్ర పరిశ్రమకు పునాదులు పడ్డాయి. దివాన్‌ బహదూర్‌ రాంగోపాల్‌ మిల్లుల్లో ౧౩౦౦ మంది కార్మికులు పనిచేసేవారు..&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&amp;nbsp;జంటనగరాల్లో 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు మోటర్‌ కారు అంటే తెలియదు. ఎక్బాలుద్దౌలా అనే ఆయన మొట్టమొదటిసారి మోటారు కారును హైదరాబాద్‌ వీధుల్లో&amp;nbsp; నడిపించారు. ఆయన వాడింది ఆనాటికే పాతబడిన మోటారు కారు..&amp;nbsp; ఆ తరువాత ముసల్లింజంగ్‌, కమాల్‌యార్‌జంగ్‌, రాజారామ్‌రాయన్‌, లక్ష్మణ్‌రాజ్‌లు కొత్త తరహా మోటారు కార్లు కొన్నారు.. వీరంతా ఆనాటి హైదరాబాద్‌ ప్రముఖులు.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&amp;nbsp;1911 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఉన్న మోటారు కార్ల సంఖ్య 118 అని నిజాం ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. 1934లో గాంధీజీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు సంపన్నుడైన ధన్‌రాజ్‌ గిర్‌జీ తన రోల్స్‌రాయిస్‌ కారును ఆయన కోసం అందుబాటులో ఉంచారు. అప్పటికే రోల్స్‌రాయిస్‌ కారు హైదరాబాద్‌ వీధుల్లో తిరిగింది.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&amp;nbsp;1920 నాటికి హైదరాబాద్‌ జనాభా నాలుగు లక్షలు. మోటారు కార్ల సంఖ్య తక్కువ. అప్పుడు రిక్షాలు లేవు. ఆటోరిక్షాలు అంతకంటే లేవు. సంపన్నులకు బగ్గీలు ఉండేవి. అద్దె టాంగాలు ఉండేవి. సైకిళ్ల సంఖ్య మాత్రం వేల సంఖ్యలో ఉండేవి. మోటారు వాహనం వస్తుందంటే ట్రాఫిక్‌ పోలీసు సీటీ ఊదేవాడు..ప్రజలంతా ఆ మోటారును విచిత్రంగా చూసేవారు.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&amp;nbsp;1930వ దశకంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ తీవ్రత తక్కువైనా పూర్తిస్థాయి ట్రాఫిక్‌ క్రమశిక్షణను పాటించేవారు. రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండేవి.. టాంగాలు ఎక్కువ. రోడ్ల మీద కొంత కొంత దూరాలకు రేకులు, తట్టలు పట్టుకుని కొందరు మనుష్యులు ఉండేవారు. గుర్రం లద్ది పెట్టినా, చెత్త పడినా వెంటనే తీసేవారు.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&amp;nbsp;హైదరాబాద్‌ నగరంలో&amp;nbsp; దేవిడీల సంస్కృతి ఎక్కువ. ఢిల్లీ, లక్నో, కాశీ వంటి నగరాల మాదిరిగానే ఇక్కడా దేవిడీలు ఎక్కువగానే ఉన్నాయి. ఆనాటి నవాబులు, జమీందారులు దేవిడీలు నిర్మించుకుని అందులో దర్జాగా నివసించేవారు. ఇప్పటికీ కొన్ని దేవిడీలు నేటికీ నగరంలో కనిపిస్తాయి.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;20వ శతాబ్దం ప్రారంభం కావటానికి ముందువరకు హైదరాబాద్‌లో హోటళ్లు, వసతి గృహాలు లేవు. ధర్మశాలలే ఉండేవి. హైదరాబాద్‌కు వచ్చిన వారు ధర్మశాలలో వండుకుని తినే వారు. ఉచితంగా అన్నదానం కూడా చేసేవారు. &lt;br /&gt;1943లో ఉస్మానియా ఆసుపత్రి ఎదురుగా చింతల నర్సమ్మ భోజనశాల ఉండేది. అన్నం, పప్పు, రెండు కూరలు, ఊరగాయ, కాచిన నెయ్యి, గడ్డ పెరుగుతో భోజనం లభించేది. రెండుపూటల భోజనానికి రెండు రూపాయలు, వసతికి మరో రెండురూపాయలు తీసుకునేవారు.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&amp;nbsp; హైదరాబాద్‌లో హోటళ్లు ప్రారంభమైన తొలినాళ్లలో విచిత్రమైన పరిస్థితి ఉండేది. జనం హోటళ్లకు వెళడానికి మొహమాటపడేవారు.. ఆనాడు హోటళ్లను చాయ్‌ఖానా అని పిలిచేవారు.. చాయ్‌ఖానాకు వెళ్లడం అంటే సారాయి దుకాణానికి వెళ్లినట్లు భయపడేవారు..&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;1920 నాటికి కానీ హైదరాబాద్‌లో హోటళ్లు రాలేదు. టీ, కాఫీలతో పాటు ఉప్మా, వడ,దోశ వంటి టిఫిన్లు ఎక్కడో అరుదుగా లభించేవి. గౌలిగూడ రామమందిరం ప్రాంతంలో సుబ్బారావు హోటల్‌ అనేది తొలి హోటళ్లలో ఒకటి.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&amp;nbsp;1920లలో హైదరాబాద్‌లో నాష్తాలు ఖాజీ పకోడా, పూరీసాగ్‌, పూరీచూన్‌లు.. మాంసాహారంలో మేక కాళ్ల ముక్కల పులుసు(పాయ), బన్ను రొట్టెలు ఆనాటి టిఫిన్లు..&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&amp;nbsp;హైదరాబాద్‌లో ఇరానీచాయ్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. 1920లలో గౌలిగూడెంలోని శంకర్‌షేర్‌ అనే హోటల్‌లో మలాయ్‌దార్‌(మీగడతో కూడిన) చాయ్‌ ఆనాడు ఫేమస్‌.. మూడు పైసలకు చాయ్‌.. ఒక పైసకు లవంగం గుచ్చిన పాన్‌.. ఒక పైసకు నాలుగు చార్మినార్‌ సిగరెట్లు.. ఇవీ ఆనాటి హైదరాబాద్‌ ధరలు..&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;హైదరాబాద్‌ ప్రజలకు టీ ని అలవాటు చేసేందుకు టీ కంపెనీలు చాలా కష్టపడాల్సి వచ్చింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో బహిరంగంగా స్టౌ వెలిగించి అందరిముందే టీని తయారు చేసేవారు. ఒకరు టీ వల్ల వచ్చే లాభాలను గురించి చెప్పేవారు.. మరొకరు తయారు చేసిన టీని ఉచితంగా అందరికీ పంచేవారు.. టీ గొప్పతనాన్ని గురించి ఇంకొకరు ప్రసంగించేవారు.. తరువాత ఇంటింటికీ తిరిగి టీని పంపిణీ చేసేవారు. మొత్తం మీద టీ ని జనానికి అలవాటు చేసి కానీ కంపెనీలు విడిచిపెట్టలేదు..&lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;గండిపేట్‌కీ పానీ, మదీనాకీ బిర్యానీ హైదరాబాద్‌ ప్రత్యేకతలు.. గండిపేట నీటిలో&amp;nbsp; తేటదనం ఎక్కువగా ఉంటుంది. మదీనా బిర్యానీలో నిర్వచనాలకే అందని రుచి ఉంటుంది. &lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;1950 వదశకంలోనే హైదరాబాద్‌లో సినిమాలు వచ్చాయి. ఆనాడు ఆబిడ్స్‌లో సాగర్‌ టాకీస్‌ ప్రసిద్ధమైంది. నాంపల్లిలో మోతీమహల్‌ టాకీసులో హిందీ సినిమాలు వచ్చేవి. 1956లో ఈ మోతీమహల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కొంతకాలం తరువాత దిల్‌షాద్‌ అని పేరు మార్చుకుని తిరిగి ప్రారంభమైంది.&lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;1908 సెప్టెంబర్‌లో రెండు రోజుల్లో 19 అంగుళాల వర్షం కురిసింది. మూసీ నది కట్టలు తెంచుకుంది. 221 చెరువులు తెగిపోయాయి. నాలుగు వంతెనలు మునిగిపోయాయి. 15వేల మంది మరణించారు. 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.&lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp; మూసీ వరదలకు దానిపై నిర్మించిన మూడు వంతెనలు చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌, నయాపూల్‌లు పూర్తిగా మునిగిపోయాయి. చెన్నరాయని గుట్ట(నేటి చాంద్రాయణ గుట్ట) నుంచి షాలిబండ వరకు నగరం పూర్తిగా మునిగిపోయింది. &lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;మూసీ వరదలు నిజాం సర్కారుకు నేర్పిన గుణపాఠాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి పిలిచి ఆయన సారథ్యంలో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లు నిర్మించారు. భూగర్భ డ్రెనేజీ వ్యవస్థను నెలకొల్పారు. మురికివాడల స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించారు.. భారీ ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రదర్శించిన చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;1911లో హైదరాబాద్‌లో ప్లేగు రోగం విస్తరించింది. ప్లేగు గత్తరల వల్ల 15 వేల మంది మృత్యువాత పడ్డారు. చలికాలంలో హైదరాబాద్‌ రావాలంటేనే జనం భయపడేవారు.&lt;br /&gt;&lt;br /&gt;1919లో&amp;nbsp; ఇన్‌ఫ్లూయెంజా తీవ్రంగా వ్యాపించింది. భాగ్యనగరంలో రోజూ కనీసం 500 మంది మరణించేవారని నిజాం సర్కారు రికార్డులు చెప్తున్నాయి. &lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;1936లో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పరిపాలనా రజతోత్సవాలను నిర్వహించారు. జూబ్లీహాల్‌ అప్పడు కట్టిందే. జూబ్లీహిల్స్‌, జూబ్లీ క్లబ్‌, జూబ్లీ బజార్‌ వంటివన్నీ అప్పుడు పెట్టిన పేర్లే.&lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ గోలకొండపై దండెత్తి కుతుబ్‌షాహీల చివరి రాజు తానీషాను జయించాడు. అప్పుడు మొగలాￄూ సైనికులు నిలిచిన చోటును ఫతే మైదాన్‌ అని పిలిచారు.. ఇదే ఇప్పుడు లాల్‌బహదూర్‌ స్టేడియంగా మారింది. &lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;తానీషాను ఓడించిన తరువాత ఫతేమైదాన్‌ పక్కనే ఉన్న కొండపైన ఔరంగజేబ్‌ సైనికులు నగారా మోగించారు. అదే నౌబత్‌పహాడ్‌... ఇప్పుడు నగరం సిగలో మల్లెపూవులా వెలిగిపోతున్న బిర్లామందిర్‌ ఉన్న కొండ అదే.&lt;br /&gt;&amp;nbsp;హైదరాబాద్‌లో రెసిడెన్సీ ప్రాంతం బ్రిటిష్‌ పాలనలో ఉండేది. ఈ ప్రాంతంలో నిజాం చట్టాలు అమలు కాలేదు.. పోలీస్‌ చర్య తరువాత కోఠీలోని రెసిడెన్సీ భవనాన్ని పోలీసు కేంద్ర కార్యాలయానికి ఇవ్వాలని ఆనాటి సైనిక అధికారి జె.ఎన్‌.చౌదరి ప్రభుత్వాన్ని కోరారు.. కానీ, దాన్ని మహిళా కళాశాలకు ఇచ్చారు.. అదే ఇవాళ్టి కోఠీ మహిళా కళాశాల.&lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;కోఠీలో మొదట రెసిడెన్సీరోడ్డుగా పిలిచిన ప్రాంతం ఆ తరువాత తుర్రేబాజ్‌ఖాన్‌ రోడ్డుగా మారింది. ౧౮౫౭లో తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో తుర్రెబాజ్‌ఖాన్‌ బలమైన తిరుగుబాటుదారు.. అతని స్మృతి చిహ్నంగానే తుర్రెబాజ్‌ఖాన్‌ రోడ్డు ఏర్పడింది. &lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;హైదరాబాద్‌-సికిందరాబాద్‌ల మధ్య ప్రజల వ్యవహారంలో చాలా తేడాలు ఉండేవి. హైదరాబాద్‌ను పట్నం అని పిలిచేవారు.. సికిందరాబాద్‌ను లష్కర్‌ అని పిలిచేవారు. నాడు సికిందరాబాద్‌ ముందు బెజవాడ చిన్న పల్లెలా కనిపించేది. &lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-7424864820064967442?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/7424864820064967442/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=7424864820064967442&amp;isPopup=true' title='4 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/7424864820064967442'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/7424864820064967442'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/07/blog-post_4166.html' title='మన జంట నగరాలు'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-IE7FLRTv-Mw/Ti_WAQRSfsI/AAAAAAAABC0/PVs9N661cbE/s72-c/Hyderabad_+1880s_2.jpg' height='72' width='72'/><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-5970876568124758521</id><published>2011-07-27T07:57:00.000+05:30</published><updated>2011-07-27T07:57:05.507+05:30</updated><title type='text'>వేములవాడ భీమకవిని అణగదొక్కిన నన్నయ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="text-align: left;"&gt;&lt;span class="ht2"&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div style="text-align: left;"&gt;by- వి.ఆర్.తూములూరి &lt;/div&gt;courtesy.. namasthe telangana e-paper&lt;br /&gt;&lt;span class="subHead2"&gt;  రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవును  అణగదొక్కి పైకి వచ్చాడు, చివరికి వారి గ్రంథాలు చించి  వేయడం, తగుల పెట్టటం  చేశాడు.&lt;/span&gt;  &lt;br /&gt;&lt;br /&gt;ఆధునిక , సమకాలీన తెలంగాణ సాహిత్య చరిత్ర మొత్తం  అణిచివేతల లేదంటే అవహేళనల మయం. ఇందుకు  ప్రాచీన సాహిత్య చరిత్ర  మినహాయింపేమి కాదన్నది వెలుగులోకి వస్తోన్న వాస్తవం. ఇందుకు బీజాలు  ఆదికవిగా ప్రచారం చేయబడిన నన్నయ చేతనే నాటబడడం గమనార్హం. క్రీ. శ 11 వ  శతాబ్దిలో రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు  చాణుక్య రాజైన రాజరాజ నరేంవూదుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన  కవులను అణగదొక్కి పైకి వచ్చాడని, చివరికి వారి గంథ్రాలు చించివేయడం, తగుల  పెట్టటం చేశాడని ఆధునిక యుగ సంస్కర్తగా పేరొందిన కందుకూరి వీరేశ లింగం తన  ‘ఆంధ్ర కవుల చరిత్ర’ లో విస్పష్టంగా రాశాడు.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణలోని   వేములవాడకు చెందిన భీమ కవి, నన్నయ కన్నా ముందుగానే’ రాఘవ పాండవీయము అనే  గ్రంథం రాసి, దానిని రాజైన రాజరాజనరేంవూదునికి చూపించి రాజ సన్మానం  పొందడం  కోసం రాజమహేంవూదవరం చేరాడు. విష్ణు వర్ధనుడిగా పేరొందిన రాజరాజ నరేంవూదుని  ఆస్థాన కవి నన్నయ. రాజసన్మానం పొందకోరిన ఏ కవి అయినా నన్నయ ద్వారా రాజుకు  పరిచయం కావలసిందే. దానితో వేములవాడ భీమకవి తన  రచన అయిన ‘రాఘవ పాండవీయము’  ను నన్నయకు అప్పగించారు. ఆది చదివిన నన్నయ భీమకవి కవిత్వం అమోఘంగా ఉండటం,  అది వెలుగులోకి వస్తే తన  ప్రాభవం తగ్గుతుందని భావించి ఆ గ్రంథాన్ని తగుల  బెట్టించాడని  వీరేశ లింగం వివరించాడు.కందుకూరి వీరేశ లింగం రాసిన ‘ ఆంధ్ర  కవుల చరిత్ర’ నుండి  ఈ ఉటంకింపును చూడండి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;‘‘నన్నయ భట్టారకుడు  తాను రచియింప నారంభించిన శ్రీ మహాభారతమును సంపూర్ణముగా నాంధ్రీకరింపలేక  పోవుటకు కారణములు పలువురు పలు విధముగా చెప్పుదురు. కొందరు వేములవాడ భీమకవి  శాపము చేత గలిగిన మరణము కారణమందురు. మరి కొందరు యధర్వాణాచార్యులు  తెలిగించుచుండిన భారతమును తగుల బెట్టించుట చేత గలిగిన చిత్త చాంచల్యము  కారణమందురు. ఈ రెండు కారణములో నేది నిజమైనను ఈ కవి పరోత్కర్షమును  సహింపజాలని దుస్స్వభావము కలవాడయినట్టూ హింపదగియున్నది.&lt;br /&gt;&lt;br /&gt;ఈయన తోడి  సమకాలినుడైన  వేముల వాడ భీమకవి రాఘవపాండవీయమును కవిజనాక్షిశయములో జేర్చి  యొక్క వ్యాకరణ మును చేసి రాజసన్మానమును బొందుటకయి రాజమహేంవూదపురమునకు  దెచ్చి విష్ణువర్ధనుని యాస్థాన పండితుండయి యున్న  నన్నయ భట్టునకు జూపగా  నతడా కవిత్వ ము మిక్కిలి శ్లాఘ పాత్రముగా నుండుట చూచి  యోర్వలేక  యా  పుస్తకములు లోకములో  వ్యాపించిన  యెడల దన  పుస్తకములకు బ్రసిద్ధి రానేరదని  యెంచి వానిని తగులబెట్టించినట్లును, అటు మీదట నతడింట లేనప్పుడు భీమకవి  వచ్చి  అతని భార్యను నీ భర్త ఏమి చేయుచున్నాడని యడిగి యామె తన భర్త రహస్య  స్థలమున ఉండి యరణ్య పర్వం రచించుచున్నాడని చెప్పిన మీదట యతనింకను  నరణ్యములోనే ఉన్నాడా యట్లే యుండునుగాక అని శపించి తన పుస్తకముల  నణగదొక్కేనన్న కోపము చేత నన్నయభట్టు రచించిన ఛందస్సును వ్యాకరణమును భార్య  నడిగి పుచ్చుకొని దానిని చించి గోదావరి లో గలిపివేసి తాను చిరకాలము కష్టపడి  చేసిన గ్రంథములు పోయినవన్న దుఃఖము చేత బెంగపెట్టుకొని కాలధర్మము  నొందినట్లును, అతని శాపము తగిలి నన్నయ భట్టు వనములో మృతి నొందినట్లును,  అట్లు నశించిన వ్యాకరణము సిద్ధులలో గలిసిన సారంగధరుడు తన చిన్నతనములో  నేర్చుకొని యుండుట చేత మల బాల సరస్వతి యను బ్రహ్మణునకు జెప్పి నట్లును లోక  ప్రవాదము కలిగి యున్నది.&lt;br /&gt;&lt;br /&gt;తన కాలం నాటికి బహుళ ప్రచారంలో ఉన్న  విషయాన్ని కందుకూరి వీరేశలింగం తన  ‘ ఆంధ్ర కవుల చరిత్ర’ లో ఉటంకించారు. ఈ  కథనం మీద చారివూతక చర్చ జరగవలసి ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి  ప్రసిద్ధి పొందకుండా, తొలి గ్రంథంగా భావించబడిన తన రచన మహాభారత ఆంధ్రీకరణ  కన్నా మరో రచన ముందు వెలుగు చూడకుండా చేసిన కుట్ర ఇందులో దాగి ఉంది.  ఆంధ్రుల ఆధిపత్య అభిజాత్యం ఆది కవిగా పిలవబడిన నన్నయ నుంచే ఆరంభమైందని ఈ  ఘటన రుజువు చేస్తోంది&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-5970876568124758521?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='related' href='http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&amp;subCategory=7&amp;ContentId=12273' title='వేములవాడ భీమకవిని అణగదొక్కిన నన్నయ'/><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/5970876568124758521/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=5970876568124758521&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5970876568124758521'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5970876568124758521'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/07/blog-post_27.html' title='వేములవాడ భీమకవిని అణగదొక్కిన నన్నయ'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-3519127035975360052</id><published>2011-07-21T16:48:00.000+05:30</published><updated>2011-07-21T16:48:04.729+05:30</updated><title type='text'>బంద్ అంటే ఇదేనా..?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h6 class="uiStreamMessage" data-ft="{&amp;quot;type&amp;quot;:1}"&gt;&lt;span class="messageBody" data-ft="{&amp;quot;type&amp;quot;:3}"&gt;పార్లమెంటులో  తెలంగాణ బిల్లును డిమాండ్ చేస్తూ కొన్ని రోజుల క్రితం రెండురోజుల పాటు  బంద్ నిర్వహించారు. ఇప్పుడు సమైక్యరాష్ట్రాన్నే కొనసాగించాలంటూ కడప  జిల్లాలో గురువారం (20/07/11)న బంద్ కు జేఏసీ పిలుపు నిచ్చింది. అంతా  స్వచ్ఛంధంగా బంద్ లో పాల్గొనాలని కోరింది. అంతా బాగానే ఉన్నా, బంద్  పాటించని కొంతమందిపై దాడులు జరగడమే ఆందోళనను కలిగిస్తోంది. సీమాంధ్రలో  సాగుతోంది ప్రజా ఉద్యమమని అక్కడి నేతలు చెబుతున్నారు. కానీ, కడప జిల్లాలో ఈ  రోజు ఉదయం విచారకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేతలు బలవంతంగా  బంద్ ను నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లలో వీరంగం సృష్టించారు. బస్సుల  టైర్లలో నుంచి గాలి తీసేశారు. అద్దాలు పగలగొట్టారు. ఉదయాన్నే షాపులు  తెరిచిన చిన్న చిన్న వ్యాపారులపై దాడులు చేశారు. బలవంతంగా దుకాణాలు  మూయించారు. పెట్రోల్ బంకులపై దాడులు చేశారు. పెట్రోల్ నింపుకుంటున్న వారిని  బెదిరించారు. బాటిల్ లో పెట్రోల్ పట్టుకుంటున్ ఓ వ్యక్తి చేతిలో నుంచి  దాన్ని లాక్కొని విసిరి పారేశారు. ఆటో డ్రైవర్లను కొట్టారు. చిన్న చిన్న  వారిపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఇదేనా స్వచ్ఛంద బంద్..? ఇదేనా ప్రజా  ఉద్యమం..?&lt;/span&gt;&lt;/h6&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-3519127035975360052?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/3519127035975360052/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=3519127035975360052&amp;isPopup=true' title='5 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3519127035975360052'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3519127035975360052'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/07/blog-post.html' title='బంద్ అంటే ఇదేనా..?'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>5</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-5174301806703526410</id><published>2011-06-21T15:02:00.000+05:30</published><updated>2011-06-21T15:02:59.022+05:30</updated><title type='text'>పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా  తెలంగాణాది</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-12voSLBXrbk/TgBlDWsvq9I/AAAAAAAABCc/heh-QUC0lNk/s1600/jayashankar+photo.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"&gt;&lt;img border="0" src="http://1.bp.blogspot.com/-12voSLBXrbk/TgBlDWsvq9I/AAAAAAAABCc/heh-QUC0lNk/s1600/jayashankar+photo.jpg" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;కోటి గొంతులను ఒక్కటిగా ముడి బిగించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. నాలుగు కోట్ల గుండెల్లో ఉద్యమ జ్వాల రగిలించిన చైతన్య జ్యోతి ఆరిపోయింది. తెలంగాణా పోరాట అస్తిత్వ రేఖాచిత్రం కనుమరుగైపోయింది.&amp;nbsp; జనం కోసం ఇంతగా గళం విప్పిన వ్యక్తి.. ధిక్కారమే జీవితంగా&amp;nbsp; గడిపిన వ్యవస్థ.. ప్రజల బాధల్ని తన బాధలుగా మలచుకున్న మనీషి.. పోరు గడ్డ ఓరుగల్లు నుంచి జ్వాలగా ఎగసి విప్లవ వీరులను శాసించిన యోధుడు.. కొత్తపల్లి జయశంకర్‌.. &lt;br /&gt;పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. జీవితమంతా లోకం కోసం ధారపోసిన కాళోజీ మాటలను నిజం చేసినవాడు.&amp;nbsp; అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఊపిరి ఉన్నంతకాలం ఉద్యమించిన వాడు.. ప్రజల్ని చైతన్యపరిచేందుకు&amp;nbsp; విప్లవోద్యమ పూలను లోకమంతటా విరజిమ్మిన వాడు.. &lt;br /&gt;తన ప్రజల కోసం.. తన సమాజం కోసం ఇంతగా పరితపించిన వాడు గత దశాబ్ది కాలంలో మరొకరు లేరు.. వ్యక్తిత్వాన్ని మించిన వ్యవస్థ జయశంకర్‌. తానే ఉద్యమమై.. తానే సిద్ధాంతమై.. ఊపిరై నిలిచిన వాడు..&amp;nbsp; తెలంగాణా చుట్టూ కమ్ముకున్న చీకట్లను తొలగించేందుకు ఊపిరున్నంత కాలం ప్రయత్నించాడు. ఎవరినీ నొప్పించిన వాడు కాదు.. ఆ సిద్ధాంతాన్ని అంగీకరించిన వాళ్లూ.. లేని వాళ్లూ సైతం ఆయన పట్ల ఆప్యాయత ప్రకటించుకునేలా చేసుకున్నవాడు.. సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం అన్నది అరుదుగా కనిపించే విషయం. ఆ సిద్ధాంతం కోసమే ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు.. తెలంగాణ ఉద్యమం గురించి ఆయనతో ప్రస్తావించినప్పుడల్లా.. మా పోరాటం ఫలితమిస్తే.. ఆ ఫలాల్ని మీకందించాలన్నదే నా తపన అని అన్నవాడు.. తెలంగాణా తప్ప ఆయన దేన్నీ స్వీకరించలేదు..అంగీకరించలేదు.. మసిపూసి మారేడుకాయ చేసే రాజకీయాలను రాసుకుతిరగలేదు.. తెలంగాణ రాష్ట్రసమితి తన మాటే వేదంగా భావించినా.. సలహాలకే తప్ప సభ్యత్వం జోలికి కూడా పోని వాడు. నాలుగున్నర దశాబ్దాల ఉద్యమానికి ఆయన సాక్షీభూతం. దశాబ్దకాలపు పోరాటానికి విజయసారథి.&amp;nbsp; తన వారికి విముక్తి కల్పించటం కోసం.. తన వారికి భుక్తి కల్పించటం కోసం.. తాను పుట్టిన నేలను స్వర్ణమయం చేయటం కోసం అంపశయ్యపై కూడా శ్రమించాడు.. ఆయనకు ఇజాలు లేవు.. ఉన్నదల్లా తెలంగాణాయే.. ఆయన కోరుకున్నదల్లా తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం అంతరించటాన్నే.. ఆ అన్యాయాన్ని ఎదిరించేందుకు.. ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేసిన వాడు. అతిథి మాదిరిగానే ఉన్నట్లు కనిపిస్తూనే అంతా తానే అయి నడిపించాడు.. పల్లెలు.. పట్టణాలు అనక.. పల్లేరు కాయై తిరిగిన వాడు.. తన కలను నిజం చేసుకోకుండానే అవని విడిచి వెళ్లిపోయాడు.. &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-5174301806703526410?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/5174301806703526410/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=5174301806703526410&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5174301806703526410'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5174301806703526410'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/06/blog-post_9348.html' title='పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా  తెలంగాణాది'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-12voSLBXrbk/TgBlDWsvq9I/AAAAAAAABCc/heh-QUC0lNk/s72-c/jayashankar+photo.jpg' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-1454822296544950474</id><published>2011-06-21T11:57:00.002+05:30</published><updated>2011-06-21T11:57:59.705+05:30</updated><title type='text'>జయశంకర్‌ కన్నుమూశారు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;తెలంగాణా సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌ (76) ఈ ఉదయం హన్మకొండలో కన్నుమూశారు.. ఆయన గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు.. రేపు మధ్యాహ్నం వరంగల్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి.   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-1454822296544950474?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/1454822296544950474/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=1454822296544950474&amp;isPopup=true' title='11 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/1454822296544950474'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/1454822296544950474'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/06/blog-post_21.html' title='జయశంకర్‌ కన్నుమూశారు'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>11</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-6491535512546943861</id><published>2011-06-19T10:58:00.002+05:30</published><updated>2011-06-19T10:58:44.725+05:30</updated><title type='text'>మేధావులకు వందనం</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;శ్రీ తాడేపల్లి లలితా సృబ్రహ్మణ్యం గారు...&lt;br /&gt;నమస్కారం..&lt;br /&gt;మీరు తాజాగా చేసిన వ్యాఖ్య మరోసారి ఆలోచించేదిగా ఉంది. ధన్యవాదములు.. తెలంగాణా కోసం జరుగుతున్న చర్చలో మీరు మేధావి.. నిజమే.. మీ లాంటి వారు ఈ చర్చాకార్యక్రమంలో పాల్గొనటం చాలా అవసరమే.. తెలంగాణా రాకపోవటం ఎందుకు మంచిదో మీరు ముందు నుంచీ వివరిస్తున్నారు.. వీళ్లకే అర్థం కావటం లేదు.. మీరు ప్రస్తావించిన అంశాలనే నేనూ చర్చించదలచుకున్నాను.. అంశాల ప్రాతిపదికన ఒక్కొక్కటే మాట్లాడుకుందాం..వీలైతే.. టైమ్ ఉంటే.. అంశాల వారిగా విడివిడిగా..డొంకతిరుగుడు లేకుండా సూటిగా చర్చించండి.. &lt;br /&gt;తెలంగాణా గురించి కాసింత మంచి మాట్లాడే వారందరికీ తలపొగరని మీరు భావిస్తున్నారు.. సంతోషం.. ఇక్కడ మేధావి తనానికి అవకాశం లేదనీ మీరన్నారు. కానీ, మీరు మాట్లాడుతుంటే తెలంగాణా వాదులనుకునే మేతావులంతా వింటున్నారు.. తెలంగాణా భావోద్వేగాలను పనికిమాలినవిగా కొట్టిపారేశారు ధన్యవాదములు.. తెలంగాణా గురించి మాట్లాడే వాళ్లంతా మెదడు లేకుండా.. మాట్లాడుతున్నారనీ ఎద్దేవా చేశారు.. సంతోషం.. మేధావితనం అంటే ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా తాము మాట్లాడేది మాత్రమే సరైనది.. ఇదే కరెక్టని.. దీన్నే ఎదుటివాళ్లు ఇష్టం ఉన్నా..లేకున్నా అంగీకరించాలని భావించటమో.. ఏమో.. చిన్నవాణ్ణి నాకైతే తెలియదు.. నేను మేధావిని కాను.. మీరు చెప్తే తెలుసుకుంటా..&lt;br /&gt;తెలంగాణా రాష్ట్రం ఎందుకు రాకూడదో.. మీరు తొలి కామెంటులో కొన్ని కారణాలు చెప్పారు.. వాటిని గురించి ప్రస్తావించాలి.. తెలంగాణాలో బాగుపడాలంటే ఇక్కడ పని సంస్కృతి మెరుగుపడాలని మీరే చెప్పారు.. మీకు అవగాహన ఎంత వరకు ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఇక్కడ ఏసి రూముల్లో కూర్చుని.. ఏసి కార్లలో తిరిగే అలవాటు కానీ, స్థోమత కానీ ఎవరికీ తెలియదు.. ఇక్కడ పని చేస్తేనే గుక్కెడు నీళ్లు.. పిడికెడు కూడు దొరుకుతుంది. (కూడు అన్నది అచ్చమైన తెలుగు పదం.. అన్నం అన్నది సంస్కృతం..) పని చేయటం మాత్రమే ఇక్కడి వాళ్లకు తెలిసిన ఒకే ఒక విద్య.. గొడ్డు చాకిరీ చేయటం తప్ప.. దాష్టీకం చేయటం ఇక్కడి వాళ్లకు తెలియదు.. శాతవాహనుల కాలం నుంచి వాళ్లు చేస్తున్నది పనే.. వాళ్లు పని చేయటం వల్లనే ఇక్కడి నుంచి అద్భుతమైన నిర్మాణాలు వెలుగుచూశాయి. దాదాపు 280 కోటలు.. బురుజులు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత నిజాం కాలంలోనూ వాళ్లే పని చేశారు.. ఇప్పుడు దురదృష్టవశాత్తూ తోటి తెలుగువాళ్లమని చెప్పుకునే వారి కాలంలోనూ వాళ్లే పని చేస్తున్నారు.. గతంలో సర్దార్ పాపారాయుడు అని ఎన్టీరామారావుగారు ఒక సినిమా తీశారు 1984లో.. అందులో ఓ కేరెక్టర్ చెప్తుంది.. ‘‘ మా వంటవాడు భారతీయుడు.. మా తోట వాడు భారతీయుడు.. మా పని వాడు భారతీయుడు..’’ అని అంటూనే.. భారతీయులంతా నా సోదరులని చెప్తాడు.. ఇప్పుడు ఉన్నది అచ్చంగా అదే పరిస్థితి.. &lt;br /&gt;ఇక రెండవది.. ఇక్కడ అక్షరాస్యత మెరుగుపడటం.. 1956కు ముందు నిజాం కాలంలో ఉన్న చదువు సంధ్యలకు ఇప్పటికి ఉన్న తేడా మీకు తెలియకపోవచ్చు..నిజాం కాలంలో చదువుకుని మేధావులైన మహాపురుషులెందరో అటు నిజాం రాజ్యాన్ని వైభవోపేతం చేశారన్న సంగతి మీకు తెలుసనే అనుకుంటున్నా..వలస వచ్చిన ముస్లిం అధికారులు అధికారాన్ని చెలాయించారే తప్ప.. ఇక్కడ రాజ్యాన్ని సుశ్యామలం చేసి దేశంలోనే సంపన్నతను సాధించి పెట్టిన వాళ్లు తెలంగాణా ప్రజలే. ఇక్కడి వ్యవసాయం.. ఇక్కడి నిర్మాణ నైపుణ్యం.. ఇక్కడి విద్యావైభవంతో నిర్వహించిన పత్రికలు..సెంట్రలైజ్‌డ్ ఏసి వంటి టెక్నాలజీ..&amp;nbsp; మద్రాసు కంటే ముందు ఇక్కడ జరిగిన విద్యుదుత్పత్తి.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి ఇక్కడ ఉండింది..&amp;nbsp; కాకపోతే దాన్ని మీరు కప్పిపుచ్చుతున్నారు.. (వాస్తవానికి ఈ వనరుల కోసమే..ఆంధ్ర తెలంగాణాను బలవంతంగా కలుపుకుంది). చదువులో వెనుకబడటానికి కారణం 1956 మెర్జ్ మాత్రమే.. 1956 మెర్జ్ తరువాత ఇక్కడ డెలిబరేట్‌గా విద్యావకాశాలను తొక్కి పారేశారు.. తాము అక్రమంగా ఆక్రమించుకున్న హైదరాబాద్‌లో మాత్రం విద్యకు సంబంధించిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసుకుని.. మిగతా తొమ్మిది జిల్లాలకు మొండిచెయ్యి చూపించారు.. తెలంగాణా అంటే హైదరాబాద్ మాత్రమే అని ఒకానొక భావనలో ఉండిపోయారు. కాగితాల్లో లెక్కల్లోకొచ్చేసరికి తెగ చెప్పేస్తారు..&amp;nbsp; తొమ్మిది జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నదన్నది ఎవరికీ అక్కర్లేదు.. వీటి గురించి మాట్లాడితే మీకు తలపొగరుగా కనిపిస్తుంది.. మెదడు లేని వాళ్లుగా కనిపిస్తారు.. తెలంగాణాలో అక్షరాస్యత పెరగాలన్నారు.. ఎలా చేసే పెరుగుతుందో మీరు చెప్పగలరా? శ్రీచైతన్య, నారాయణ టెక్నోస్కూళ్లు గల్లీకొకొటి కుప్పలు తెప్పలుగా తెచ్చిపోసి ఎల్‌కెజికి 50 వేల చొప్పున నిలువుదోపిడీ చేయించుకోవటం వల్ల పెరుగుతుందా? ఈ స్కూళ్లలో చదువుకోవటమేనా అక్షరాస్యత పెరగటం? తొమ్మిది జిల్లాల్లో అక్షరాస్యత ఎలా పెరుగుతుంది? బాసరలో ఐఐటి పెట్టాలంటే.. దాన్ని దిగ్విజయంగా గండికొట్టి అది కూడా తెచ్చి హైదరాబాద్‌లో పడేసిన మేధావితనం ఎవరిది? ఎయిర్‌పోర్ట్ లేదనో.. మరో కుంటి కారణాలు తెచ్చి చూపి.. అక్కడ ఒక పెద్ద విద్యాసంస్థ రాకుండా చేసిన ఘనత ఎవరిది? ఒక సంస్థను ఏర్పాటు చేయమని ఎందుకు కోరతారో మేధావులైన మీకు తెలియంది కాదనే నేననుకుంటున్నా... ఒక సంస్థను ఏర్పాటు చేయటం వల్ల దానికి అనుబంధంగా ఆ ప్రాంతానికి చాలా సౌకర్యాలు వస్తాయి.. దాని వల్ల మౌలిక వనరులు.. సదుపాయాలు పెరుగుతాయి. దాని వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. అక్కడ ఏమీ లేదనే అది కావాలని అడిగింది.. అది వస్తే అన్నీ వస్తాయని ఆశపడింది.. అది లేకుండా.. రాకుండా చేసిందెవరు? తోటి తెలుగువాడు. తెలంగాణా అభివృద్ధికి ఇది ఒక మచ్చుతునక. &lt;br /&gt;ఇక తరువాతి విషయం.. ఇక్కడ మొబిలిటీ లేదన్నారు.. మొబిలిటీ అంటే కేవలం హైదరాబాద్‌కు మాత్రమే వచ్చి ఉండటం కాదని నేననుకుంటున్నా.. నిజమేమిటో మీరే చెప్పాలి.. మొబిలిటీ అంటే ఇక్కడ ఉపాధి దొరక్కపోతే దొరికిన చోటికి వెళ్లి ఎంత కష్టపడైనా సరే సంపాదించటం.. గల్ఫ్ దేశాలకు వెళ్లటం.. మహారాష్టక్రు వెళ్లటం.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లటం.. పాట్నా వెళ్లటం... ఐరోపా దేశాలకు వెళ్లటం.. రష్యాకు వెళ్లటం.. ఎక్కడైనా.. సరే.. నాలుగు రాళ్లు దొరికితే కుటుంబాన్ని పోషించగలిగితే సంతృప్తి చెందటం..ఇది మాత్రమే వాళ్లకు తెలిసిన విద్య.. దీన్ని ఇంగ్లీషులో సోకుగా మొబిలిటీ అంటారన్న విషయం కూడా వారికి తెలియదు.. పొట్ట కట్టేసుకుని రాత్రికి రాత్రి డాలర్లు సంపాదించి.. ఆ డాలర్లను తల్లిదండ్రులకు పంపించి వాటితో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేసి ఏసి కార్లలో తిరగటం కాదు మొబిలిటీ అంటే... ఎక్కడికైనా వెళ్లి బతకటమే వాళ్లకు తెలిసింది.. తామున్న దగ్గరికే అన్నీ రావాలనుకుంటారనటం తమ ఆలోచనను ఎదుటివాళ్లపై ఆపాదించటమే అవుతుంది. ఇక్కడి వాళ్లు ఎక్కడికైనా వెళ్లి దుకాణాలు పెట్టుకునో.. ఉద్యోగాలు చూసుకునో బతుకుతారు.. కానీ, తోటి తెలుగు ప్రాంతానికి మాత్రం వెళ్లలేరు.. ఎందుకంటే వాళ్లను అక్కడ సహించేవాళ్లే లేరు.. అక్కడ అక్కున చేర్చుకుని సోదరులుగా ఆదరించే వాళ్లు లేరు.. అక్కడ వాళ్లకు మీరు ఇంగ్లీష్‌లో రూమ్ అన్నారే.. అది కూడా దొరకదు.. ఇది నిజం. దీని గురించి మీరు మాట్లాడరు.. ఒప్పుకోరు.. రజాకారులు దుర్మార్గంగా ప్రజలపై దాడి చేస్తున్న కాలంలో ప్రాణాలరచేత పట్టుకుని ఒక్కుదుటున పక్కనున్న విజయవాడకు వెళ్లిన తోటి తెలుగు ప్రజలను ‘గాడిద కొడుకులు ఇక్కడికి వచ్చారు.. మా ప్రాణం మీదకు’’ అని ముఖం మీదే తిట్టిన ఉదారవాద సంస్కృతి నిజంగా మేధావి వర్గానికే సాధ్యమైంది. &lt;br /&gt;ప్రజాస్వామిక భావనలు లేని వారు తెలంగాణ ప్రజలని చెప్పుకొచ్చారు.. ప్రజాస్వామిక భావనలు అంటే ఏమిటి? ఇక్కడి వాళ్లకు ప్రజాస్వామిక భావనలే లేకపోతే.. 1940లలోనే ఇక్కడికి వలసలు ప్రారంభమయ్యేవి కావు.. అన్ని జిల్లాల్లో రాత్రికి రాత్రి గుంటూరు పల్లెలు పుట్టుకొచ్చేవి కావు. ఇక్కడి వాళ్లకు ప్రజాస్వామిక భావనలు లేకపోతే.. ఎక్కడికక్కడ మండలాలకు మండలాలే ఇతర ప్రాంతాల వాళ్ల పాలన పడేవి కావు. తోటి తెలుగువారితో ఇంటిగ్రిటీ కోసం ప్రయత్నించే వాళ్లు కారు. తోటి సంస్కృతిని తమదిగా సొంతం చేసుకుని తమలో అబ్సార్బ్ చేసుకునే వాళ్లు కారు. పొరుగు పండుగలను తమవిగా చేసుకుని ఆనందంగా సంబురాలు చేసుకునే వారు&amp;nbsp; కారు. ఆ ఔదార్యం ఇక్కడి సంస్కృతిలో భాగం.. అందరినీ తమవాళ్లని అనుకోవటం ఇక్కడి అమాయకత్వం.. బతుకమ్మ పండుగను మీరు ఎన్నడైనా చేసుకున్నారా? బతుకమ్మ అంటే అదీ ఒక పండుగేనా.. గడ్డిపూలు పెట్టి చుట్టూ తిరుగుళ్లు తిరిగి వెఱ్రి పాటలు పాడుకోవటం కూడా ఓ పండుగేనా అని ఎద్దేవా చేయటం ప్రజాస్వామిక భావనా? తోటి తెలుగువాణ్ణి తమ ప్రాంతంలో అడుగుపెడితే సహించలేకపోవటం.. చాపకింద నీరులా అతణ్ణి వెనక్కి వెళ్లిపోయేలా చేయటం ప్రజాస్వామిక భావనా? స్థానిక ఉద్యోగాలను రాష్ట్ర ఉద్యోగాలుగా జీవోల్లో మార్చేసుకుని స్థానికుల నోట్లో మట్టి కొట్టడమేనా ప్రజాస్వామిక భావన? మీకు తెలుసా? నీటిపారుదల శాఖలో తెలంగాణా అన్న ఒకే ఒక్క కారణం వల్ల దాదాపు రెండు వందల మంది ప్రమోషన్లు ఆగిపోయాయన్న విషయం? జిహెచ్‌ఎంసి అనే ఒక లోకల్ బాడీ సంస్థలో 80శాతంమంది ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లన్న విషయం మీకు తెలుసా? చివరకు అటవీ శాఖలో పూర్తిగా లోకల్ ఉద్యోగాలను భర్తీ చేయమని 152 జివో ఇస్తే.. వాటిని రాత్రికి రాత్రి రాష్ట్ర పోస్టులుగా మార్చి అడవితో సంబంధం లేని విజయవాడ.. గుంటూరు.. రాజమండ్రి వారికి వాటిని కట్టబెట్టిన సంగతి మీకు తెలుసా? 1969లో 24వేల ఉద్యోగాలను తెలంగాణా పొట్ట కొట్టి ఇతర ప్రాంతాల వారికి ఇచ్చారన్న ప్రాతిపదికపై ఆందోళన జరిగితే.. దాన్ని రెక్టిఫై చేసేందుకు కాసుబ్రహ్మానందరెడ్డి జివో నెం.36 రిలీజ్ చేస్తే ఎందుకు అమలు కాలేదో మీరు చెప్పగలరా? 1985లో 58, 962 ఉద్యోగాలు అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఇచ్చిన పొరపాటును సవరిస్తూ.. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసైనా సరే తెలంగాణా ప్రాంతం వారికి న్యాయం చేయాలని ఎన్టీరామారావు విడుదల చేసిన జీవో ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదో మీరు చెప్పగలరా?&amp;nbsp; సాగర్ డామ్ కట్టి గ్రావిటీతో కృష్ణా డెల్టాకు సులభంగా నీళ్లు వదులుకుని నల్గొండకు చుక్క నీరు కూడా వదలకుండా ఆ జిల్లాను ఫ్లోరిన్ బాధితురాలిగా ఎందుకు చేశారో చెప్పగలరా? ఆ జిల్లాలో డ్యామ్ కట్టి ఆ జిల్లా కోసం కట్టిన కెనాల్‌ను ఎందుకు పనిచేయకుండా ఆపేశారు? ఒక్కసారి చెప్పండి? వ్యవసాయానికి చుక్కనీరు రాకుండా చేసి.. బోర్లమీద బోర్లు వేసుకుని దిక్కులేని పరిస్థితుల్లో&amp;nbsp; వచ్చినప్పుడు కరెంటు వేసుకుని నీళ్లు వాడుకుంటే.. ఓహో.. విద్యుత్తు వినియోగంలో తెలంగాణా నెంబర్ వన్ అంటారు.. 50 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటంటే ఒక్క డ్యామ్ పూర్తి చేయకుండా.. ఎవరి మేలును ఆకాక్షించినట్లు..ఎవరికి సంక్షేమం చేసినట్లు? తోటి తెలుగువాడిగా ఇక్కడే ఉంటున్న వారిగా.. బహుశా మీరు హైదరాబాద్ కావచ్చు.. మిగతా తెలంగాణా గురించి మీకు ఎంత వరకు ఆవేదన ఉందోలేదో నాకైతే తెలియదు.. &lt;br /&gt;తెలంగాణాకు లేనివన్నీ ఉన్నాయని చెప్తున్నారన్నారు? ఏవి లేవో మీరు చెప్పలేదు.. మీరు చెప్పినవి అక్షరాస్యత లేదన్నది.. కానీ, ఇక్కడ అక్షరాస్యత ఉంది.. మీరు చెప్పింది మొబిలిటీ లేదన్నది.. ఇక్కడ మాత్రమే మొబిలిటీ ఉంది...మీరు చెప్పింది పని సంస్కృతి లేదన్నది అన్నింటికీ మించి ఇక్కడ మాత్రమే పని సంస్కృతి ఉంది. ఇక్కడ సోమరులు లేరు.. ఎందుకంటే మిగతా చోట్ల పని చేసినా జీవితం నడుస్తుంది.. ఇక్కడ పని చేయకపోతే పూట గడవదు.. ఇక్కడి ప్రజానీకానికి పెరిగిపోయిన సంపన్నతతో ఎంజాయ్ చేయటానికి హంసమేడలు లేవు.. వీరికి తెలిసిన ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా మాత్రమే. మీరు చెప్పింది ఇక్కడ ప్రజాస్వామిక భావనలు లేవన్నది ఇక్కడ మాత్రమే ప్రజాస్వామిక భావనలు ఉన్నవి. ఇక్కడ సృజన ఉంది.. అక్షరం రాయటం రాకపోయినా.. అద్భుతమైన సారస్వత పంటను పండించే వేనవేల పోతన్నలు ఉన్నారు..ఇక్కడి పోతన్నను అక్కడికి లాక్కుపోవాలని చూడటం వారికి తెలియదు.. ఇక్కడి కాకతీయులను రాజమండ్రికి పరిమితం చేయటం వీరికి తెలియదు.. ఇక్కడి సోమనాథుని హాల్కురికి తీసుకుపోవటం తెలియదు. మల్లినాథసూరిని.. అప్పకవిని ఎత్తుకుపోవటం వీరికి తెలియదు.. వీరికి తెలిసిందల్లా బుద్ధి కంటే ఎక్కువగా హృదయాన్ని అభిమానించటం. ఇక్కడి సంస్కృతిలో మర్యాదలు, మన్ననలు విశిష్టంగా ఉంటాయి. కులభేదాలకు అతీతంగా ఉంటాయి. గ్రామానికి గ్రామాలు ఒక కుటుంబంగా ఉంటాయి. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, తమ్మలి, దళిత, బేగారె, నీరడి కులాలెన్నో తెలంగాణా పల్లెల్లో మనకు కనిపిస్తాయి. వీళ్ల మధ్య అనూహ్యమైన అనుబంధాలు, బంధుత్వ పిలుపులు కనిపిస్తాయి. వినిపిస్తాయి. వారిలో ఒకరికి ఒకరు అన్న, మామ, బావ, వదిన, అక్క, ఇలా రకరకాల బంధాలు ప్రజల అనుబంధాలను పెనవేస్తాయి. ఇళ్లల్లో కూడా&amp;nbsp; ఇదే రకమైన విధానం కనిపిస్తుంది. ‘‘ఏందె నాయినా’’ అని పిలవటంలో ఉండే ఆత్మీయత, నాన్నగారూ...వదినగారూ.. మరిదిగారూ.. అని పిలవటంలో ఉండదు. ఎవరినైనా ఆప్యాయంగా అక్కున చేర్చుకోవటంలో కానీ, సహాయపడటంలో కానీ, తెలంగాణా ప్రజలు ముందుంటారు..&lt;br /&gt;సరే మళ్లీ విషయానికి వద్దాం.. తెలంగాణ ఎందుకు వెనుకబడింది? ఒక్కసారి చెప్పండి? ఆంధ్ర రాష్ట్రంతో మెర్జ్ అయిన సమయానికి తెలంగాణా బడ్జెట్ 63 కోట్ల మిగులు.. ఆంధ్ర బడ్జెట్ మైనస్ 24 కోట్లు.. ఈ డబ్బు కోసమే.. ఈ మౌలిక వనరుల కోసమే.. ఈ మానవ వనరుల కోసమే.. ఆదరాబాదరాగా.. టెంట్ల కింద దిక్కులేకుండా నడుస్తున్న పాలనను చక్కదిద్దుకోవటం కోసమే షరతులతో మెర్జ్ చేసుకున్నారు. అంతే తప్ప తెలుగు వారినంతా ఒక్కటిగా చేయటం కోసం కాదన్నది మీరు గ్రహించాలి.. తెలంగాణాను బేషరతుగా కలుపుకోలేదు.. ఒప్పందం చేసుకుని మరీ కలుపుకున్నారు. ఒప్పందం ఉల్లంఘన జరిగింది కాబట్టే ఉద్యమాలు జరుగుతున్నాయి. &lt;br /&gt;తోటి తెలుగువారు మీరు.. తెలుగువారు సంపూర్ణంగా సమైక్యంగా ఇప్పుడు ఉన్నారా? ఇక్కడ నిజామాబాద్‌లో ఉన్న ప్రజానీకానికి విశాఖపట్నం గురించి ఎంతవరకు తెలుసు.. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఒక జిల్లాలో ఉన్నవారికి తెలంగాణా జిల్లాల గురించి ఎంతవరకు అవగాహన ఉంది.. రెండు ప్రాంతాల మధ్య ఇంటిగ్రిటీ కోసం ఏనాడైనా.. ఎవరైనా ప్రయత్నించారా? ఇంతెందుకు? ఉద్యోగం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్లు ఎవరైనా తెలంగాణా వారితో మమేకం కావటానికి ఒక్కసారైనా ప్రయత్నించారా? ఇక్కడి సంస్కృతిని తమదిగా చేసుకున్న సందర్భం ఉందా? తెలంగాణాకు సంబంధించిన పండుగలను, పబ్బాలను, పిండి వంటలను ఏనాడైనా తమ ఇళ్లల్లో చేసుకున్నారా? ఇలా ప్రశ్నిస్తే.. మీదీ ఓ పండుగేనా? మీ తిండీ ఓ తిండేనా అంటారు? ఇక్కడి వాళ్లతో కలిసి ఉండరు.. వీళ్లను మాత్రం మీతో కలిసి ఉండాలంటారు.. అసలు మమేకమే కానప్పుడు కలిసి ఉండటం ఎలా సాధ్యమవుతుంది? &lt;br /&gt;మీకు తెలియంది మరొకటుంది.. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరటం లేదు.. ఎనిమిది సంవత్సరాల పాటు సంపన్నంగా విలసిల్లిన రాష్ట్రాన్ని తిరిగి తీసుకోవాలనుకుంటోంది. &lt;br /&gt;చివరగా ఒకటి సుస్పష్టం.. తెలంగాణా, ఆంధ్రా అన్నవి రెండు జాతులు.. రెండు సంస్కృతులు.. రెండు భాషలు.. రెండు జనజీవన విధానాలు.. ఇవి రెండు ఎప్పటికీ కలవవు.. బలవంతంగా రెంటినీ కలిపారు.. ఈ రెండూ కలిసి ఉండటం అసాధ్యం. ఇప్పుడు విడిపోవటాన్ని ఆపవచ్చు. కానీ, మానసికంగా విడిగా ఉన్న జాతులను శాశ్వతంగా కలిపి ఉంచటం ఎవరివల్లా అయ్యేపని కాదు. &lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-6491535512546943861?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/6491535512546943861/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=6491535512546943861&amp;isPopup=true' title='48 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/6491535512546943861'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/6491535512546943861'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/06/blog-post_6160.html' title='మేధావులకు వందనం'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>48</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-3254985615272773217</id><published>2011-06-19T00:25:00.000+05:30</published><updated>2011-06-19T00:25:29.618+05:30</updated><title type='text'>మీ పిల్లలు మిమ్మల్ని టేకోవర్ చేశారు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-6ucfF1QtdV0/Tfz0ln6esyI/AAAAAAAABCY/b0FDo9UpZl4/s1600/14829_15_0_MTQwMTY4NzYzMjIwOTM1MzU3NjM.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="320" src="http://3.bp.blogspot.com/-6ucfF1QtdV0/Tfz0ln6esyI/AAAAAAAABCY/b0FDo9UpZl4/s320/14829_15_0_MTQwMTY4NzYzMjIwOTM1MzU3NjM.jpg" width="218" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;మీరు ఇద్దరు.. మీకు ఇద్దరు.. అంతా హ్యాపీగా ఉన్నారు.. కానీ, మీకు ఫ్రీడమ్ లేకుండా పోయింది. మీరు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు. మిమ్మల్ని వాళ్లు శాసిస్తున్నారు. వాళ్లు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. వాళ్లు కొనమంటే కొంటారు.. తినమంటే తింటారు. అంతా వాళ్ల ఇష్టమే.&amp;nbsp; మిమ్మల్ని వాళ్లే నడిపిస్తున్నారు.. మీరు నడుస్తున్నారు. మీకు తెలియకుండానే వాళ్లకు లొంగిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు మిమ్మల్ని టేకోవర్ చేసేశారు..&lt;br /&gt;మీ పెద్దవాళ్లు ఊళ్లో ఉంటున్నారు.. ఇద్దరి మధ్యా ఎలాంటి పొరపచ్చాలు లేవు. ఒకరిమాట మరొకరు కాదనరు. పిల్లలంటే అమితమైన ప్రేమ. కానీ, మిమ్మల్ని వాళ్లు శాసిస్తున్నారు. ఓ ఆటాడుకుంటున్నారు. వాళ్లేం చెప్తే మీరు అదే చేస్తున్నారు. నియంతల్లా ్యవహరిస్తున్నారు.&lt;br /&gt;వాళ్లు చెప్పింది కాదనలేని పరిస్థితిలో మీరున్నారు. మీ వల్ల కాకపోయినా, అప్పుడే కాకపోయినా, కొన్నాళ్ల తరువాతైనా వాళ్ల కోరికలు తీర్చటం మీ విధిగా భావిస్తున్నారు. వాళ్లకంటే మీకెవరూ లేరు.. కొండమీది కోతిని తెమ్మన్నా తెచ్చి పెడ్తారు.. ఎందుకిలా చేస్తున్నారో మీకు తెలియదు. అయినా చేసేస్తున్నారు. వాళ్లు మీకు బాసులు.. వాళ్లు ప్రతిమాటా మీకు వేదంలా వినిపిస్తుంది. &lt;br /&gt;ఎన్ని మాటలన్నా కోపం రాదు.. నిష్ఠూరాలాడినా సహిస్తారు. అలకబూనితే అనునయిస్తారు..బతిమాలుకుంటారు బుజ్జగిస్తారు.. కాళ్లు నెత్తిన పెట్టుకుంటారు.&lt;br /&gt;వాళ్లు ఎవరో కాదు. మీ పిల్లలు.. అవును.. అక్షరాలా మీ పిల్లలు.. మీ పిల్లలే మీకు బాసులుగా మారిపోయారు.. మిమ్మల్ని వాళ్లు చెప్పినట్టల్లా వినేలా చేసేసుకున్నారు. మీరు స్కూటర్ కొంటే వాళ్లు చెప్పిన మోడల్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. కారు కొంటే ఎంపిక చాయిస్ వాళ్లకే.. ఫుడ్ కోర్టులో.. పిజ్జా కార్నర్‌లో, పిక్నిక్‌ల్లో , మూవీస్‌లో అన్నింటా వాళ్లే మీకు దారి చూపిస్తున్నారు. చివరకు ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? గోడలకు ఏ కలర్ వేయాలన్న&amp;nbsp; విషయాలను కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారు.. తు.చ.తప్పకుండా మీరు పాటించేస్తున్నారు.&lt;br /&gt;మీరు ఒక సంగతి జాగ్రత్తగా గమనించండి.. గత అయిదారేళ్లలో మీ జీతం నాలుగు రెట్లు పెరిగింది.. మామూలు పరిస్థితిలో అయితే మీ లైఫ్ మరింత కంఫర్ట్ గా సాగాలి. కానీ, అలా జరగటం లేదు.. జీతంతో పాటు అప్పులూ పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇందుకు కారణం ఏమిటో తెలుసా? మీ పిల్లలు.. ఆగండాగండి.. వాళ్లేం తప్పు చేసారని తిట్టుకోకండి.. మీ పిల్లలు వాళ్లకు టార్గెట్ అయ్యారు.. అంతే మీ పిల్లలకు మీరు టార్గెట్‌గా మారిపోయారు..&lt;br /&gt;ఒక్కసారి ఆలోచించండి...ఈ కింది విషయాలను జాగ్రత్తగా గమనించండి. &lt;br /&gt;చిల్ట్రన్ మార్కెట్.. &lt;br /&gt;కిడ్స్ ఫుడ్ మార్కెట్&lt;br /&gt;మార్కెట్ ఫ్యూచర్-కిడ్స్&lt;br /&gt;కార్పొరేట్ టార్గెట్ -కిడ్స్&lt;br /&gt;&lt;br /&gt;అవును.. ఇది నిజం.. కార్పొరేట్ మార్కెట్ ప్రపంచానికి ఇప్పుడొక కొత్త కస్టమర్ దొరికాడు. మార్కెట్ శక్తులన్నింటికీ ఇప్పుడతనే పెద్ద టార్గెట్.. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బ్ వెలుగుతుందన్న సామెత కార్పొరేట్ వరల్డ్‌కు చక్కగా కలిసొచ్చింది. మీ ఇంట్లో ఒక పిల్లో , పిల్లవాడో పుట్టాడంటే, కార్పొరేట్ ప్రపంచానికి ఓ వినియోగదారుడు దొరికినట్లే.. ఇప్పుడు మీ పిల్లలు వాళ్లకు లవర్లు..&amp;nbsp; మీ పిల్లల దగ్గర మీట నొక్కితే చాలు, అక్కడ మీ పర్స్ ఖాళీ అయిపోతుంది. అంతే.. ఇప్పుడదే జరుగుతోంది.&lt;br /&gt;2005 జూలై 15 అర్థరాత్రి అమెరికాలో స్కాలెస్టిక్ పబ్లిషర్స్ హెడ్ క్వార్టర్స్ ముందు దాదాపు అయిదు కిలోమీటర్ల మేర క్యూ ఉంది. వాళ్లంతా హేరీపోటర్ పుస్తకాన్ని తమ పిల్లల కోసం కొనేందుకు వచ్చిన వాళ్లు.. సరిగ్గా అర్థరాత్రి ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. మార్కెట్‌లోకి&amp;nbsp; వచ్చిన గంటలో ప్రపంచ వ్యాప్తంగా&amp;nbsp; రెండున్నర మిలియన్ల పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అమెరికాలో ప్రవాసాంధ్రులు శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం గారు కూడా ఈ హారీపోటర్ కోసం క్యూకట్టిన వాళ్లలో ఉన్నారని వారే వారి అనుభవాలను చెప్పారు. &lt;br /&gt;హేరీపోటర్ కేవలం పుస్తకం కాదు.. ఇది ఒక బ్రాండ్. ప్రపంచంలో అతి పెద్ద బ్రాండ్..&amp;nbsp; మన జాతక కథలను రీప్రొడ్యూస్ చేసినట్లు అనిపించటం వరల్డ్ కిడ్స్ హేరీని ఓన్ చేసుకునేలా చేసింది. ఇందులో మాయలు.. మర్మాలు.. మ్యాజిక్ స్టిక్‌లు.. టోపీలు, టీషర్టులు, కాస్ట్యూమ్స్, వేషాలు,.. ఒకటేమిటి ప్రతి ఒక్కటీ&amp;nbsp; అమ్మకం వస్తువులుగా మారిపోయాయి. చివరకు ఈ పేరుతో వీడియో గేమ్స్ కూడా వచ్చేసాయి.&amp;nbsp; ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మార్కెటింగ్ సూపర్ నోవా. బిలియన్ల కొద్దీ డాలర్లను తెగ కుమ్మరించిన అతి పెద్ద బ్రాండ్ ఇది. ఇది బిగ్ మ్యాజిక్ కాదు.. అతి పెద్ద&amp;nbsp; వ్యాపారం ..దాదాపు 500 మిలియన్ల డాలర్ల బిగ్ బిజినెస్. &lt;br /&gt;ఇవాళ ప్రపంచంలో&amp;nbsp; హేరీపోటర్ పేరు వినని పిల్లవాడు ఉండడు. అంతగా ఈ పుస్తకాన్ని, దాంతో తీసిన సినిమాలను, దాని పేరుతో తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసేసుకున్నారు.. ఇప్పుడు అర్థమైందా? మీ పిల్లలు కార్పోరేట్ వరల్డ్‌కు ఎంతగా ముద్దొస్తున్నారో..&lt;br /&gt;జస్ట్ ఇమాజిన్.. మీ పిల్లవాడు డ్రైవింగ్&amp;nbsp; సీట్లో కూచుంటే.. కార్లో అయితే మీకు సంతోషంగానే ఉంటుంది. కానీ మీ లైఫ్ డ్రైవింగ్ అతను చేస్తానంటే.. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం రీచ్ అయిన టార్గెట్ అదే. మీ పిల్లలు మిమ్మల్ని పూర్తిగా టేకోవర్ చేసేశారు. మీకు తెలియకుండానే డామినేట్ చేస్తున్నారు. వాళ్లను హ్యాపీగా ఉంచేందుకు మీ జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు.. వ్యాపారానికి కావలసిందీ అదే కదా..&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;పిల్లలు అమాయకులు.. వాళ్లకు అన్నీ మంచిగా కనిపిస్తాయి. అంతా బాగా ఉన్నట్లే అనిపిస్తుంది. కాస్త ఆకర్షణీయంగా ఉంటే చాలు.. అది తమకే కావాలని గోల చేసేస్తారు. దాని కోసం ఇల్లుపీకి పందిరి వేస్తారు. అన్నయినా, చెల్లె అయినా తమ తరువాతే అన్నంతగా అల్లరి చేస్తారు. వాళ్లను బుజ్జగించటానికి పేరెంట్స్&amp;nbsp; పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. &lt;br /&gt;ఈ శతాబ్దపు తొలినాళ్లలో పిల్లలు పూర్తిగా తల్లిదండ్రుల కంట్రోల్‌లోనే ఉండేవాళ్లు. పిల్లలు ఏదైనా అడిగితే అది మంచిది కాకుంటే తల్లిదండ్రులు పిల్లలకు వద్దని చెప్పేవాళ్లు.. అవసరమైతే కోప్పడటమో.. ఇంకా అలిగితే రెండు తగిలించైనా మందలించి కంట్రోల్ చేసే వాళ్లు.. కానీ 80వ దశకానికి వచ్చేసరికి సీన్ అంతా మారిపోయింది. పిల్లలను అడపాదడపా కోప్పడ్డా.. బుజ్జగించటానికే ప్రాధాన్యం పెరిగింది. గారం ఎక్కువైంది.&amp;nbsp; ఈ గారమే ఇప్పుడు గుదిబండై కూచుంది. &lt;br /&gt;వాళ్ల అమాయకత్వమే కార్పోరేట్ వ్యాపారులకు పెట్టుబడిగా మారింది. వాళ్లను ఆకర్షించటమే వాళ్ల ముందున్న&amp;nbsp; ధ్యేయం.. వాణిజ్య ప్రకటనలూ వాళ్లను దృష్టిలో ఉంచుకునే రూపొందించారు. &lt;br /&gt;సినిమాలు, సీరియళ్లకూ పిల్లలే టార్గెట్ అయ్యారు. చివరకు వాళ్ల కోసం ఏకంగా టెలివిజన్ చానళ్లే వచ్చిపడ్డాయి. కార్టూన్ నెట్‌వర్క్, పోగో, డిస్నీ వండర్‌లాండ్.. ఒకటేమిటి.. పదుల కొద్దీ చానళ్లు వచ్చేశాయి.&lt;br /&gt;స్టార్‌వార్స్.. 80వ దశకంలో&amp;nbsp; ఒక సంచలనం. యాక్షన్&amp;nbsp; ఓరియెంటెడ్ సీరియళ్లు, సినిమాలు కిడ్స్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసింది. స్టార్‌వార్స్ అందులోని కేరెక్టర్లు బొమ్మలుగా మారి ఇళ్లల్లోకి వచ్చిపడ్డాయి. వీడియోగేమ్స్‌గా మారి జాయ్‌స్టిక్‌లతో ఓ ఆటాడుకున్నాయి. &lt;br /&gt;స్టార్‌వార్స్ తరువాత కుప్పలు తెప్పలుగా కిడ్స్ లక్ష్యంగా కామిక్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్స్ సీరియళ్లుగా, సినిమాలుగా వచ్చేశాయి. హిమాన్‌తో&amp;nbsp; మొదలై బ్యాట్‌మ్యాన్, సై్పడర్‌మ్యాన్ లనుంచి నిన్న మొన్నటి బెన్‌టెన్ దాకా అన్ని టీవీ షోలు, సినిమాలు పైకి చూసేందుకు పిల్లల ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే అన్నట్లు కనిపిస్తాయి. కానీ, ఇవన్నీ వాళ్ల బొమ్మలను, ఇతర ప్రాడక్ట్‌లను అమ్ముకోవటానికి చేసిన మార్కెటింగ్ స్ట్రాటెజీ అన్న విషయాన్ని ఎవరూ గ్రహించలేదు. గ్రహించేలోపే పిల్లలు పేరెంట్స్ చేయిదాటిపోయారు. ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా హిమాన్‌లు, సై్పడర్‌మ్యాన్‌లు, బాల హనుమాన్‌లు, బెన్‌టెన్‌లు ఇవే కనిపిస్తాయి. &lt;br /&gt;ఈ పరిస్థితిని&amp;nbsp; ప్రపంచంలో ఏ తల్లీతండ్రీ నియంత్రించే స్థితిలో లేరు.. ఒక రకమైన అడిక్షన్‌కు లోనైపోయారు.. దీన్నుంచి బయట పడటం అంత తేలిక కూడా కాదు.. కార్పోరేట్ మాయాజాలంలో మనం కొట్టుకుపోతున్నాం..ఎక్కడ తేలుతామో దేవుడైనా చెప్పగలడో.. లేడో... &lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-3254985615272773217?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/3254985615272773217/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=3254985615272773217&amp;isPopup=true' title='4 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3254985615272773217'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3254985615272773217'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/06/blog-post_4972.html' title='మీ పిల్లలు మిమ్మల్ని టేకోవర్ చేశారు'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-6ucfF1QtdV0/Tfz0ln6esyI/AAAAAAAABCY/b0FDo9UpZl4/s72-c/14829_15_0_MTQwMTY4NzYzMjIwOTM1MzU3NjM.jpg' height='72' width='72'/><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-5196585089544042605</id><published>2011-06-19T00:00:00.000+05:30</published><updated>2011-06-19T00:00:40.498+05:30</updated><title type='text'>ఎంత రసికుడు దేవుడు?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-8Hp-lpTZCPs/TfzurOgFe0I/AAAAAAAABCU/dQF_yrx4ZLU/s1600/Adithi-sharma-hot-stills-1.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="320" src="http://2.bp.blogspot.com/-8Hp-lpTZCPs/TfzurOgFe0I/AAAAAAAABCU/dQF_yrx4ZLU/s320/Adithi-sharma-hot-stills-1.jpg" width="231" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;వలపు చదువుకు ఓనమాలు నేర్పేదెవరో తెలుసా? మెరమెర లాడే వయసులో మిసమిస లాడే పరువానికి పగ్గం కట్టేదెవరు? ఒక్కసారి ఆలోచించండి.. ఆ పగ్గం కట్టలు తెంచుకుని పైపైకి వచ్చే పడచుదనానికి కళ్ళెం వేసేదెవరు? గడుసు పిల్లకు వయసును గుర్తు చేసేదెవరు? ఇంకా అర్థం కాలేదా? లంగా.. ఓణి.. తెలుగుదనానికి సింబల్ అంటూ ఏవేవో కవిత్వాలు చెప్పేస్తారు కానీ, ఎగిసే ఆడతనానికి వన్ అండ్ ఓన్లీ హిట్ కాంబినేషన్ లంగాఓణీ..&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;.......................&lt;br /&gt;అందుకే అంతా అనుకునేది.. అందరిముందూ అనేది.. ఎంత రసికుడు దేవుడు? అని.. ఎన్ని పువ్వులు.. ఎన్ని రంగులు.. ఎన్ని సొగసులు ఇచ్చాడు.. రంగు రంగులు రంగరించి .. ఒంపు సొంపుల్లో దాచిపెట్టి మనసుకు మతి పోగొట్టాడు. నింగీనేలా కలిసే చోటు పదే పదే ఉసిగొల్పుతుంటే కన్నె మనసుకు తోడుగా నిలిచేది&amp;nbsp; లంగా ఓణీ. స్కర్ట్‌కీ... శారీకీ ఇంటర్‌మీడియేటర్ లంగాఓణీ. కన్నెపిల్లకు కవ్వింపులు నేర్పుతుంది. అందుకుందామనుకున్న వాటిని అందనివ్వదు. వాడి చూపులకు వగలు పోతుంది. ఆశ రేపి అల్లరి చేస్తుంది. ఊగించీ.. వేగించీ హుళక్కి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పరువం మురిపెం కలగలిస్తే లంగాఓణీ. ఆ పరికిణీ చాటున దాచిపెట్టిన దోరవయసు&lt;br /&gt;దా.. దా.. దమ్మంటుంటే నిలవటం ఏ మగాడికైనా తరమేనా?&lt;br /&gt;..............................&lt;br /&gt;మొగ్గ విరిసే తీరాలి.. సిగ్గు విడిచే పోవాలి అన్నాడు ఆత్రేయ. మనసుకవి మాట అక్షరాలా నిజం..&amp;nbsp; అమ్మాయి గౌను నుంచి చీరలోకి మారే సంధి కాలం లంగాఓణీ సొంతం. చీరలో సగం కూడా ఉండదు.. కానీ, యూత్‌లో చిచ్చు రేపుతుంది. మొగ్గ పువ్వుగా మారుతున్న టైమ్‌లో అరవిరిసే అందాన్ని అప్సరసగా మార్చేస్తుంది..చీర పువ్వు అయితే, ఈ సగం చీర మొగ్గ. రసికుల గుండెల్ని ఫిదా చేసేసే చిలిపి...ఈ హాఫ్ శారీ..&lt;br /&gt;ఆకు చాటున మల్లెలాగా తడిసీ తడవని కన్నెపిల్ల అందాలు తళుకు తళుకుమని మెరుస్తుంటే.. దొంగచూపులు చూడకుండా ఉండటం మగాడికి సాధ్యమవుతుందా? అదే మరి... ఎదుగుతున్న వయసు పొంగులు లంగాఓణి చాటు నుంచి మెరుస్తూ.. మగాణ్ణి అట్టే కట్టిపడేసి మతి మాసిపోయేలా చేయవూ....అప్పుడే ఎదిగి వస్తున్న వయసు.. కోడెనాగు లాంటిది.. ఇంకా చెప్పాలంటే కొండవాగు లాంటిది.. మరీ మరీ చెప్పాలంటే కోతి పిల్ల లాంటిది..మదిలో ఉంటే మనసూరుకోదు.. ఒంటరిగుంటే ఒళ్లూరుకోదు. ఎదురుగా పరికిణీ వేసుకున్న చిన్నది కనిపిస్తే సెగపుడుతుంది.. ఉడికిస్తుంది..ఉడుకెక్కిస్తుంది.. కవ్విస్తుంది.. కైపెక్కిస్తుంది. దాచినవన్నీ చూపీ చూపకుండా దోబూచులాడుతుంది. అందుకోమని దోవ చూపినట్లే చూపి మిడిసి మిడిసి పడుతుంది. పిడికెడు నడుము.. బారెడు జడ.. మూరెడు కొంగు.. వావ్ వాటె కాంబినేషన్..హాఫ్‌శారీ కట్టిన ఒళ్లు మిలమిల లాడుతుంది. చూసే వాళ్ల కళ్లే పాపం రెప్పలు కొట్టుకోవటం కూడా మానేస్తాయి. అప్పటిదాకా ఉన్న కట్టుబాటులన్నీ తెంచేసుకుని ఉరకలు పెడుతూ కొత్తపొంగులు వచ్చేస్తాయి. వాటిలో ఎన్ని గమ్మత్తులో.. కొంగు మూరెడే అయినా పిల్లగాలికి పైటెగిరిపోతుంటే చంద్రుడికి సైతం వేడెక్కకుండా ఉంటుందా?&lt;br /&gt;...................................&lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-5196585089544042605?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/5196585089544042605/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=5196585089544042605&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5196585089544042605'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5196585089544042605'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/06/blog-post_19.html' title='ఎంత రసికుడు దేవుడు?'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-8Hp-lpTZCPs/TfzurOgFe0I/AAAAAAAABCU/dQF_yrx4ZLU/s72-c/Adithi-sharma-hot-stills-1.jpg' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-3017388125884004205</id><published>2011-06-18T23:49:00.000+05:30</published><updated>2011-06-18T23:49:37.440+05:30</updated><title type='text'>అక్కడే చనిపోవాలి...</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-id5pzuvsb-I/TfzsLXDRIUI/AAAAAAAABCQ/pCe-h8sSz2Y/s1600/manikarnika-ghat.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="212" src="http://4.bp.blogspot.com/-id5pzuvsb-I/TfzsLXDRIUI/AAAAAAAABCQ/pCe-h8sSz2Y/s320/manikarnika-ghat.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;మృత్యువు. ఈ పదం అంటే మనలో భయం లేనిదెవరికి? ఈ చావును తప్పించుకోవటానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు.. ఒక మనిషి బతకడని తెలిసిన తరువాత కూడా చివరి క్షణం వరకూ అతణ్ణి బతికించటం కోసం చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. లక్షలు ఖర్చు చేసేందుకైనా వెనుకాడం.. మనకు చావంటే అంత భయం. కానీ, మృత్యువును కోరి ఆహ్వానించే వారూ ఉన్నారు.. వారికి మృత్యువు ఒక వరం.. దాని కోసం అంతదూరం వెళ్లి మరీ మరణాన్ని ఆహ్వానిస్తారు. దాని కోసం వేచి చూస్తారు. ఆనందంగా మరణిస్తారు. ఎందుకింత ఆనందం.. ఇక్కడే ఎందుకు చనిపోవాలి? &amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;అక్కడే చనిపోవాలి.. అక్కడ చనిపోతే కైలాసంలోకి వెళ్లి శివుడిలో ఐక్యం చెందినట్లే.. సాక్షాత్తూ శివుడి సమక్షంలో మోక్షాన్ని సాధించినట్లే.. భారతీయుల్లో వేలాది ప్రజలు మృత్యువును కోరుకుంటున్న ప్రదేశం అది. ఆ స్మశానం అతి పవిత్రం.. ఈశ్వరుడు&amp;nbsp; తాను దగ్గరుండి జీవులను తనలో ఐక్యం చేసుకునే స్మశానం.. ఏమిటీ స్మశానం ప్రత్యేకత? ఇక్కడ అంతిమ సంస్కారం కోసం ఎందుకు తాపత్రయ పడాలి? నిజంగా మరణం తరువాత మరో జీవితం అనే ఉంటుందా? దీని వెనుక మర్మమేమిటి?&lt;br /&gt;-------------------&lt;br /&gt;అదొక స్మశాన వాటిక. అన్నింట్లో మాదిరిగానే ఇక్కడా చనిపోయిన వారిని తీసుకువచ్చి దహన క్రియలు చేస్తుంటారు. కానీ, ఇక్కడే తేడా ఉంది. ఇక్కడ చితి మంటలకు విరామం ఉండదు.. దహన కాండకు అంతు ఉండదు.. అనంతంగా అంతిమక్రియలు జరుగుతుంటాయి. అఖండంగా చితి మంటలు కాలుతుంటాయి. ఒకదాని వెంట ఒకటిగా శవయాత్రలు జరుగుతూనే ఉంటాయి. అంతిమ సంస్కారం కోసం క్యూలు ఉంటాయి. &lt;br /&gt;సమయం ఉండదు.. దహనకాండలు నిర్వహించేందుకు రోజులో ఉన్న 24 గంటలు ఎంతమాత్రం సరిపోవు. సమయం తగ్గించుకోవటానికి ఒక చితిపై మరో చితిని పేర్చేస్తారు. ఒక శవం మూడు వంతులు కాలిందో లేదో పక్కనే ఉన్న నదిలోకి తోసేసి మరో దహన కాండను చేపడతారు.. ఆ నదిలో ఆ భౌతిక దేహం భాగాలు కొట్టుకుపోతాయి. &lt;br /&gt;చూసే వాళ్లకు అసహ్యం వేస్తుంది.. జుగుప్స కలుగుతుంది. భయం వేస్తుంది. శవాల్ని పూర్తిగా దహనం కూడా చేయకుండా నదిలోకి ఎందుకు విసిరేస్తున్నారన్న ఆగ్రహమూ కలుగుతుంది.. అసలు అక్కడ వేరే స్మశానాలు లేవా? వేరే చోట దహనం చేయవచ్చు కదా? అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా నిర్వహించాలన్న జిజ్ఞాస చనిపోయిన వారి బంధువులకు ఉండదా? వారిని ఏం చేసినా తప్పు లేదన్న విసుగూ కలుగుతుంది.. &lt;br /&gt;నిజమే చూస్తుంటే పరమ భయంకరంగా కనిపించే చోటు.. ఎక్కడో, ఎప్పుడో సినిమాల్లో నరకంలో శిక్షలను చూశాం...ఇది అలాంటిదేనా? ఈ స్మశానానికి ఎందుకింత గిరాకీ.. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తూ పరమేశ్వరుడే కాటికాపరిలా ఉన్నాడు..&amp;nbsp; ఇక్కడే ఆయన నివాసమున్నాడు. ఈ చితాభస్మమే ఆయన విభూతిగా మారుతోంది. ఈశ్వరుడు కొలువైన స్మశానమది. మణికర్ణికా స్మశాన ఘట్టం అది. సత్యహరిశ్చంద్రుడు కాపలాగా ఉన్న స్మశాన వాటిక అది. ఈశ్వరుడు విశ్వనాథుడిగా ఉన్న స్మశానమది. వారణాసి... బెనారస్.. కాశీ.. క్రైస్తవులకు జెరూసలేం ఎలాంటిదో.. హిందువులకు కాశీ అలాంటిది.&lt;br /&gt;...........................................&lt;br /&gt;&amp;nbsp;శైవక్షేత్రానికి తోడు పవిత్రమైన గంగానదీ తీరం..&amp;nbsp; ఇక్కడ పుణ్యస్నానం ఆచరించటం, దేవుణ్ణి దర్శించటం ఎంత ముఖ్యమో, ఇక్కడ చనిపోవటం అంత ముఖ్యం. ఇక్కడికి వచ్చిన వారికి ఒకటే కోరిక.. మరణించటం. అదే స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగటమే పరమపదం. ఇది విపరీతం కాక మరేమిటి? వారణాసికి ఎందుకింత క్రేజి? &amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;మామూలుగా ఆధ్యాత్మిక క్షేత్రం అంటే అక్కడికి వెళ్లాలి.. నదిలో స్నానం చేసి, దేవుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తిరిగి వస్తాం.. కానీ, కాశీకి వెళ్తే కాటికి వెళ్లినట్లే.. కాటికి వెళ్లేందుకే కాశీకి వెళ్లాలి. దీనికి కారణం ఆ స్మశాన వాటికే.. అక్కడే దహనం కావాలి. ఆ గంగలోనే అస్థికలు కలవాలి. అప్పుడే మోక్షం కలుగుతుంది. శివసాన్నిధ్యం దొరుకుతుంది. గంగా తరంగాలలో ప్రతిధ్వనించే భక్తుల మనోరథమిది. &lt;br /&gt;ఎవరేమన్నా సరే.. అసహ్యమేసినా సరే.. తమ వారి శరీరాన్ని సగం కాలగానే గంగలోకి తోసేసినా సరే.. వెనక్కి తగ్గేది లేదు. అంత్యక్రియలు ఆ ఘాట్‌లోనే జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇది సత్య హరిశ్చంద్రుడు కాపలా కాసిన స్మశాన వాటిక. ఈ స్మశాన వాటికలో&amp;nbsp; మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో భూమిని కట్ చేసి బావిని ఏర్పాటు చేశాడట. ఆ బావిలో విశాలాక్షి పార్వతీదేవి చెవిరింగులు పడిపోయాయి. అందుకే ఈ స్మశాన వాటికకు మణికర్ణిక అన్న పేరు వచ్చింది. &lt;br /&gt;ఇక్కడ అణువణువూ భక్తి భూమిక అనంతంగా ఉంటుంది. ఒక విశ్వేశ్వరుడు మాత్రమే కాదు.. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో&amp;nbsp; కాశీ ఒకటి.&amp;nbsp; అన్నింటికీ మించి దేవనది గంగమ్మ ఈశ్వరుడి పాదాల చెంత నుండి ప్రవహిస్తున్నది. ఇన్ని ఆధ్యాత్మిక భావభూమికలు ఒకచోట కలగలిసిన ఆధ్యాత్మిక భూమి మరెక్కడా కనిపించదు. &lt;br /&gt;ఇక్కడి గంగా నదిలో స్నానం చేస్తే సాధారణంగా కలిగే శరీర వికారాల నుంచి ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుందంటారు. ఇక్కడ విశాలాక్షిగా ఉన్న పార్వతీదేవి అన్నపూర్ణగా భక్తులను ఆదరిస్తుంది. ఎంతమంది వచ్చినా ఇక్కడ భోజనానికి లోటు ఉండదు. ఇది బెనారస్‌లోని ప్రత్యేకత. ఈ స్మశానాన్ని శివుడి కైలాసంగా భావిస్తారు కాబట్టే ఇక్కడ చనిపోవటం ఒక వరంగా భక్తులు విశ్వసిస్తారు. &lt;br /&gt;........................................&lt;br /&gt;మళ్లీ అదే ప్రశ్న.. ఎవరికీ అర్థం కాని.. అవగాహన లేని ప్రశ్న... జవాబు తెలియని ప్రశ్న.. అదే.. చనిపోవటం వరం అని అనుకోవటం ఏమిటి? పిచ్చితనం కాకపోతే.. ? అదీ ఇంతదూరం వచ్చి చనిపోవటం విడ్డూరం కాక మరేమిటి? అదీ ఒక చితిపైన మరో చితి పేర్చటం.. ఒక శవాన్ని కాలకుండానే మరో శవాన్ని దహనం చేయటాన్ని ఎలా అంగీకరిస్తున్నారు.. మూఢనమ్మకం కాదా ఇది? దీని వల్ల పర్యావరణ వేత్తలూ గగ్గోలు పెడుతున్నారు.. గంగమ్మ కాలుష్యమైపోతోందని.. దీనికి పరిష్కారం వెతకలేక సర్కారూ చేతులెత్తేసింది.? ఎందుకింత వెర్రి?&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;ప్రపంచానికి, మన దేశానికి లైఫ్ స్టైల్‌లో చాలా తేడా ఉంటుంది. ఎంతగా వెస్ట్రన్ కల్చర్‌ను మనం అడాప్ట్ చేసుకున్నా, బేసిక్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. పుట్టుక నుంచి చావు దాకా మన లైఫ్‌స్టైల్ ఒక స్పెసిఫిక్ టార్గెట్‌తో సాగుతుంది. జీవితంలో&amp;nbsp; కుటుంబం పట్ల, సమాజం పట్ల ధర్మాన్ని నిర్వర్తించటం, తగినంత సంపాదించుకోవటం, విజయం సాధించటం, జీవితంలో సుఖాలను అనుభవించటం, కోరికలను తీర్చుకోవటం, చివరకు ప్రశాంతంగా చనిపోవటం.. ఇది ఒక ట్రెడిషనల్ లైఫ్‌స్టైల్.. దీనికి పురాణాలు ధర్మ, అర్థ, కామ మోక్షాలని పేర్లు పెట్టాయి. ఇదిగో ఈ చివరిదైన మోక్షం కోసమే కాశీలోని స్మశాన వాటికకు జనం వస్తారు. &lt;br /&gt;క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దానికి ముందు నుంచే గంగానదీ తీరంలో నాగరికత అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతికా అంటూ గరుడపురాణంలోనే స్పష్టంగా కాశీ గురించి ప్రస్తావించారు. వారణాసి క్రీస్తుపూర్వం అయిదు వందల సంవత్సరాలప్పుడే ఏర్పడింది. మొదట్నుంచీ కూడా హిందూ సంప్రదాయాలను పూర్తిగా అనుసరిస్తున్న నగరం వారణాసి మాత్రమే. పుట్టడం, పెళ్లి చేసుకోవటం, జీవితంలో విజయం సాధించటం, మరణించటం.. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనిషి జీవితంలో జరగాల్సిందే. అందులో చివరిదైన మృత్యువు మాత్రం కాశీలోనే రావాలి.&lt;br /&gt;కాశీ అంటే శివుడి మహా స్మశానం అని అర్థం. ఈ మహా స్మశానానికే శ్రీరాముడి పూర్వీకుడైన హరిశ్చంద్రుడు కాపలా కాశాడు. ధర్మాన్ని నిలబెట్టాడు. సత్యవ్రతాన్ని నిరూపించాడు.&lt;br /&gt;సాక్షాత్తూ ఈశ్వరుడు లయకారుడై చనిపోయిన వారి ఆత్మలను తనలో లయం చేసుకుంటాడని బలమైన విశ్వాసం కాబట్టే ఈ మణికర్ణికాఘాట్‌లో అంత్యక్రియల కోసం ప్రజలు అల్లాడిపోతుంటారు. చరమాంకంలో కాశీకి వచ్చి అక్కడే శేషజీవితాన్ని గడిపేసి&amp;nbsp; ఆ స్మశాన వాటికలోనే లయమైపోతారు. &lt;br /&gt;ఎందుకింత విపరీతం అన్నదానికి హేతుబద్ధత లేదు. భక్తుల విశ్వాసమే ఇందుకు ప్రాతిపదిక. భారతీయ సంస్కృతిలోని అనంతమైన మోక్ష సాధనే ఈ బలమైన కోరికకు అసలు కారణం. చనిపోయిన తరువాత ఆత్మ అనేది ఉంటుందనే నమ్మకం. ఈ ఆత్మ దేవుడిలో లీనం కావాలనే కోరిక.. ఇవన్నీ కాశీలో, అదీ మణికర్ణికా ఘాట్‌లో అంతిమ ఘట్టం పూర్తయినప్పుడే జరుగుతాయనే భావనకు హేతువులు వెతకటం సాధ్యమేనా?&lt;br /&gt;-----------------------------&lt;br /&gt;చనిపోవటాన్ని మనిషి తానుగా కోరుకోవటం మన జీవన విధానంలో ఉన్న గొప్ప లక్షణం. ఒక జీవితానికి ముగింపు ప్రశాంతంగా సాగిపోవాలి. మృత్యువు తప్పదని తెలిసి తెలిసీ, దాన్నుంచి పారిపోవటం వెర్రితనం.. ఎంతగా పారిపోయినా, అది రాకుండా పోదు. ఇది అందరికీ తెలిసినా, చివరి వరకూ ఏదోరకంగా దాన్నుంచి దూరం కావటానికి ప్రయత్నిస్తారు.. కానీ, కాశీకి వెళ్లిన వారికి మాత్రం జీవితం ప్రశాంతంగా ముగిసిపోవాలన్న కోరిక కలుగుతుంది. ఆ ప్రదేశంలోని గొప్పతనం అదే.. అయితే శవాల దహనకాండ ఇంత దారుణంగా ఉండటాన్ని మాత్రం ఎలా అంగీకరిస్తున్నారన్నదే ఎవరికీ అంతుపట్టని ప్రశ్న.. &lt;br /&gt;వారణాసికి ప్రతి నెలా దాదాపు లక్ష మంది యాత్రికులు వస్తుంటారు. గంగానదిలో రోజూ పవిత్ర స్నానాలు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో ప్రతి నెలా దాదాపు రెండు నుంచి మూడు వేల మంది ఇక్కడికి వలసలు వస్తుంటారు. వీరంతా ఇక్కడే తమ జీవితాన్ని ముగించాలన్న ఉద్దేశంతో వచ్చేవారే.. ఇక్కడే చనిపోయే వారే. &lt;br /&gt;కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో, గంగానదీ తీరంలో కనీసం వంద ఘాట్‌లు ఉంటాయి. వీటిలో ఎక్కు స్నాన ఘాట్‌లు ఉంటే క్రిమేషన్ ఘాట్‌లు పాతిక దాకా ఉంటాయి. వీటన్నింటికీ కూడా ఏదో ఒక స్థల పురాణం చెప్తారు. పురాణ కథ వినిపిస్తారు. ఇన్ని స్మశాన వాటికలు ఉన్నా, మణికర్ణికా ఘాట్‌కు ఉన్న డిమాండ్ సామాన్యమైంది కాదు. &lt;br /&gt;ఈ స్మశాన వాటికలోనే ఎందుకు దహనం కావాలి? సగం కాలిన శరీరాన్ని గంగలోకి విసిరేసినా ఎందుకు ఒప్పుకోవాలి? గమ్మత్తేమిటంటే, కొందరి భౌతిక దేహాలను ఎలాంటి దహన కాండ చేయకుండానే, ఖననం లాంటి క్రియలు చేయకుండానే నేరుగా గంగలో వదిలేస్తారు. ఈ శవాలను వామాచార పద్ధతిలో రుద్రుని పూజించే అఘోరాలు సేకరించి వాటికి పూజలు చేసి ఉపాసిస్తారు. కొందరు అఘోరాలు ఈ శవాలను ఆహారంగా కూడా స్వీకరిస్తారు. సామాన్య లోకానికి అర్థం కాని భయంకరమైన జీవితాలను శవాలతో సహవాసం చేస్తూ గడుపుతారు.&lt;br /&gt;ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం లేకపోలేదు.. మనిషి చనిపోయిన తరువాత స్వర్గానికి కానీ, నరకానికి కానీ వెళ్తాడనేది నమ్మకం. కాశీలో చనిపోతే నరకబాధలు ఆత్మకు ఉండవు. ఆ బాధలన్నీ తమ భౌతిక దేహానికి ఈ భూమి మీదే అనుభవంలోకి వచ్చేస్తాయి. అన్ని రకాల శిక్షలూ ఇక్కడే లభిస్తాయి. మణికర్ణికా స్మశాన వాటికలో కాటి కాపరులు శిక్షిస్తారు.. గంగానది శిక్షిస్తుంది. అఘోరాలు శిక్షిస్తారు. ఈ జన్మలోని కర్మలన్నింటికీ ఫలితాలు ఇక్కడ అంతమైనప్పుడే లభిస్తాయి. తరువాత లభించేది మోక్షమే. &lt;br /&gt;ఈ మోక్షం కోసమే కాశీకి జనం వెళ్తారు. ఈ మోక్షం కోసమే హరిశ్చంద్రఘాట్‌లో అంతిమ సంస్కారానికి ఆరాటపడతారు.. ఈ మోక్షం కోసమే మృత్యువును వరంగా కోరుకుంటారు. ఈ మోక్షం కోసమే చకోరపక్షుల్లా ఇక్కడ ఎదురు తెన్నులు చూస్తుంటారు..&lt;br /&gt;సైన్స్‌కు ఇది నచ్చదు. పర్యావరణానికి ఇది సరిపడదు. హేతువాదానికి ఇది అంతుపట్టదు. భక్తి, విశ్వాసాలకు ఇది పతాక సన్నివేశం. శరీరంపై అంతులేని ప్రేమకు చితిపేర్చే మహా స్మశానం. మణికర్ణిక.. భూతనాధుడి అస్తిత్వానికి గుర్తు. మోక్ష సాధనకు ఇది చివరి స్థానం. &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-3017388125884004205?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/3017388125884004205/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=3017388125884004205&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3017388125884004205'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3017388125884004205'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/06/blog-post_6275.html' title='అక్కడే చనిపోవాలి...'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/-id5pzuvsb-I/TfzsLXDRIUI/AAAAAAAABCQ/pCe-h8sSz2Y/s72-c/manikarnika-ghat.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-6022569328327194999</id><published>2011-06-18T23:40:00.000+05:30</published><updated>2011-06-18T23:40:58.235+05:30</updated><title type='text'>మూడో కన్ను</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-LRpSIWmMGSk/TfzqJRTDpkI/AAAAAAAABCM/4_nh7fFe4eE/s1600/thirdt3.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="320" src="http://3.bp.blogspot.com/-LRpSIWmMGSk/TfzqJRTDpkI/AAAAAAAABCM/4_nh7fFe4eE/s320/thirdt3.jpg" width="241" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;ఒక రెప్ప తెరిచినంత మాత్రాన్నే మన్మథుడు బూడిద కుప్పగా మారిపోయాడు. ఒక రెప్ప తెరిచినంత మాత్రాన్నే మహాప్రళయమే వచ్చింది.&amp;nbsp; అది మహాదేవుడి మూడో కన్ను..&amp;nbsp; పరమేశ్వరుడి త్రినేత్రం లోకాన్నే భస్మరాశిగా మార్చేస్తుంది. ఏమిటీ త్రినేత్రం..? మనకు ముక్కోటి దేవతలున్నారు..త్రిమూర్తులున్నారు.. ఏడేడు లోకాల్లో ఉన్న వాళ్లు చాలామందే ఉన్నారు. వీళ్లలో ఏ ఒక్కరికీ&amp;nbsp; లేని త్రినేత్రం మహాశివుడికే ఎందుకు ఉంది? ఆ కన్ను అగ్ని జ్వాలలనే ఎందుకు విరజిమ్ముతోంది? ఇలా ఉండటం సాధ్యమేనా? త్రినేత్రం నిజమేనా? అంతు చిక్కని దేవరహస్యమా?&amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;----------------------------------------&lt;br /&gt;స్మశానవాసి..చర్మాంబరధారి, బూడిద రాసుకుని తిరిగేవాడు, అన్నింటినీ వదిలేసిన వాడు, అన్నింటికీ అతీతుడు, పేరు బోళాశంకరుడు, అడిగినంతనే వరాలిచ్చే దేవుడే, కోపమొస్తే భస్మం చేయగలవాడు, మూడు కన్నులవాడు, ఆ కన్ను తెరిస్తే మిగిలేది భస్మరాశులే..&lt;br /&gt;పుట్టుక ఆయనే.. మరణం ఆయనే. ప్రకృతి పురుషుల్లో ఆది పురుషుడు ఆయన.. సృష్టికి కారకుడు ఆయనే.. లయకారుడూ ఆయనే. అందుకే ఆయన పరమ ఈశ్వరుడు అయినాడు.. దేవుళ్లలో మహాదేవుడు అయినాడు. ఆయన ఎంతగా అనుగ్రహాన్ని చూపిస్తాడో.. అంతకు వెయ్యిరెట్లు ఆగ్రహాన్ని ప్రదర్శించగలడు.. ఆ కన్ను తెరవనంత వరకు బోళా శంకరుడు.. కన్ను తెరిస్తే మహా ప్రళయకారుడు.. సమస్త విశ్వాన్ని తనలో లయం చేసుకోగల రుద్రుడు.&lt;br /&gt;దేవతలందరిలో మూడు కన్నులు కలవాడు ఈశ్వరుడే.. ఈయనలోనే మరో విశేషం ఉంది. లింగరూపంలో దర్శనమివ్వడం.. ప్రపంచంలో మరే దేవుడికీ లేని రూపం.. పరమ ప్రత్యేకం.&amp;nbsp; శివుడికి ఎందుకు ఇలాంటి రూపం ఉంది.&amp;nbsp; ఏమిటీ ప్రత్యేకం. మూడో కంటికీ, లింగ రూపానికి మధ్య పోలికేదైనా ఉందా? శివుడి మూడో కన్నే శివలింగమా?&amp;nbsp; అసలు మూడో కన్ను దేనికి సంకేతం? దానికీ, శివ లింగానికి మధ్య సంబంధం ఏమిటి?&lt;br /&gt;------------------&lt;br /&gt;మన దేవీదేవతలలో ఒక్కొక్కరు ఒక్కో రూపంలో కనిపిస్తారు. ఒక్కో వాహనాన్ని ఉపయోగిస్తారు. ఒక్కో రంగాన్ని ప్రభావితం చేస్తారు. కానీ ఉమా మహేశ్వరులు ఈ సృష్టికే ఆది దంపతులు. ఆమె ఆయనకు శక్తి. మరి ఆయనకు త్రినేత్రం ఏ విధంగా ఉంది? శివుడిలో మాత్రమే త్రినేత్రం ఉందా? లేక మనందరిలోనూ త్రినేత్రం ఉంటుందా? దానికీ శివలింగానికి ఉన్న పోలిక ఏమిటి? &lt;br /&gt;పరమేశ్వరుడిలో మూడో కన్ను అంతర్లీనంగా ఉంటుంది. సాధారణ సమయాల్లో ఆయన పరమ సాధువు. బోళా శంకరుడు. కోరుకున్నదే తడవుగా కోరికలు తీర్చే మహాదేవుడు. కానీ, ఆయన లయకారుడిగా మారిపోతే ఆదిశక్తి కూడా ఆ ఆగ్రహాన్ని తట్టుకోలేదట.&amp;nbsp; పార్వతీదేవిని వివాహం చేసుకునేలా చేసేందుకు తన తపస్సును భగ్నం చేసిన మన్మథుడ్ని క్షణంలో బూడిదగా మార్చేశాడు. శివుడి మూడో కన్ను అంత శక్తిమంతమైంది. దాన్ని ఓ అగ్ని పర్వతం అని పురణాలు వ్యాఖ్యానించాయి. అందులోంచి వచ్చే అగ్ని శిఖలు సూర్యుడి కిరణాలకంటే వేల రెట్లు వేడిగా ఉంటాయిట. సాక్షాత్తూ ఆది సూర్యుడే&amp;nbsp; మూడో కన్నుగా&amp;nbsp; శివుడి భృకుటిపై కొలువై ఉన్నాడట. &lt;br /&gt;ఇదంతా నిజమేనా? దేవుడు లేడని నమ్మేవాళ్లకు మూడో కన్ను గురించిన మీమాంసే ఉండదు.&amp;nbsp; దేవుడిని నమ్మే వాళ్లలో&amp;nbsp; దీనిపై వివాదమే లేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి.. లయకారుడు కాబట్టి.. ప్రళయకాలంలో సమస్త విశ్వాన్ని అంతమొందించే బాధ్యతను తనపై మోస్తున్నాడు కాబట్టి ఆయనకు మూడో కన్ను ఉంటుంది. ఈశ్వరుడి అనంతమైన శక్తికి అది ఒక ప్రతీక.&lt;br /&gt;పురాణాల సంగతి కాసేపు పక్కన పెడదాం.. మూడో కన్ను నిజంగా కన్నేనా? దీని వెనుక మర్మమేదైనా ఉందా? అంతే కాదు.. మూడో కన్ను శివుడికి మాత్రమే ఉండటం ఏమిటి? అన్న సందేహమూ రావటం సహజమే. మిగతా దేవుళ్లే కాదు.. మనుషులకూ మూడో కన్ను ఉండే అవకాశం లేదా? ఉంది. మనలోనే శివుడున్నాడు. నిజం. మనలోనే ఆయన కొలువై ఉన్నాడు. మన రూపాన్ని ధరించి ఉన్నాడు. తన మూడో కంటిని మనకు కూడా ప్రసాదించాడు. ఇది ఇప్పటి దాకా అంతుచిక్కని దేవ రహస్యం.. సైన్సు లెక్కలకు జవాబు తేలని ప్రాబ్లమ్.&lt;br /&gt;మన శరీరంలోనే, మూడోకన్ను దాగి ఉంది. మన నడకను, నడతను, జీవిత మార్గాన్ని నిర్దేశించి అడుగడుగునా ఆదేశాలిస్తూ ముందుకు నడిచేలా చేస్తుంది. మనకి జ్ఞానాన్నిస్తుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. అదే పీనియల్ గ్లాండ్.. సాక్షాత్తూ పరమేశ్వరుడి మహాలింగ స్వరూపం.. ఆయన త్రినేత్రం. సమస్త విశ్వాన్ని తనలో కలుపుకునే సామర్థ్యం ఉన్న మేధ. ఒక్క మాటలో చెప్పాలంటే మన లోపల నివసిస్తున్న మహా శివుడు. &lt;br /&gt;పీనియల్ గ్లాండ్.. ఏమిటిది?&amp;nbsp; ఎలా ఉంటుంది? మనిషిలో ఉండే ఈ విభాగానికి, శివుడి మూడో కంటికి సంబంధం ఉన్నదేమిటి? మన భారతీయ సంస్కృతిలో ఉన్న విశేషమే అది. భగవంతుడితో భక్తుడు అనుసంధానమై ఉంటాడు.. భక్తుడితో భగవంతుడు మమేకమై ఉంటాడు. పరమేశ్వరుడి స్వరూపం వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యం కూడా కూడా ఇలాంటిదే. శివుడి మూడో కన్ను గురించి కానీ, ఆయన లింగ రూపం గురించి కానీ, రక రకాల కథలు చెప్పుకుంటారు. పురాణాలు చెప్పే కథలు కొన్నయితే, సైన్స్ పేరుతోనో, హేతువాదం పేరుతోనో వినిపించే కథనాలు మరికొన్ని. కానీ, శివుడి మూడో కన్నుకు, మన మేధస్సులోని పీనియల్ గ్లాండ్‌కు దగ్గరి సంబంధం ఉంది. &lt;br /&gt;జాగ్రత్తగా గమనించండి.. మన మెదడులో సరిగ్గా మధ్యభాగంలో ధాన్యపు గింజ ఆకారంలో ఒక గ్రంథి ఉంటుంది. అన్ని రకాల కనెక్టివ్ కణాలన్నీ ఈ గ్రంథిని చుట్టుముట్టి ఉంటాయి. దీని ఉపరితల భాగం పియల్ కాప్స్యూల్ చే చుట్టి ఉంటుంది. ఇది సరిగ్గా మిడ్ బ్రెయిన్‌లో ఉంటుంది. చాలా నరాల ఫైబర్లు ఇందులోకి చొరబడి ఉంటాయి. దీని వల్ల మన శరీరంలోని అన్ని రకాల చర్యలను పీనియల్‌గ్రంథి నియంత్రిస్తుంది. &lt;br /&gt;మీరు ఒక్కసారి రెండు కళ్లూ మూసుకుని ధ్యాన ముద్రలో ఉండండి. మీ దృష్టిని రెండు కళ్ల మధ్య ఉన్న భృకుటిపై ఉంచండి.. మనసులో మీరు కోరుకున్న రూపం మీ భృకుటిపై సాక్షాత్కరిస్తుంది. మీరు మనసును, మెదడును పూర్తిగా కంట్రోల్‌లో ఉంచేందుకు ఇదే ఉపయోగ పడుతుంది. మనలోని ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని ఇదే నిర్ణయిస్తుంది. ఆగ్రహం వచ్చినప్పుడు మన భృకుటి ముడిపడటం మీరెప్పుడైనా చూశారా? ఖచ్చితంగా రెండు కళ్ల మధ్యనున్న భాగం ముడిపడుతుంది. మనలోని మూడో కంటికి ఇదే తార్కాణం. &lt;br /&gt;మెలటోనియన్ ఉత్పత్తిని పీనియల్ గ్రంథి చేస్తుంది. దీని కాంతిని రెటీనాలోని సెన్సిటివ్ కణాలు కాంతిని కనిపెడతాయి. ఈ కాంతిని శరీరంలోని అన్ని భాగాలకు వివిధ రూపాలలో, మార్గాలలో ప్రసరింపచేస్తుంది. పైకి కనిపించే రెండు కళ్లు బయటకు కనిపించే దృశ్యాలనే ప్రతిబింబిస్తాయి.&amp;nbsp; పీనియల్ గ్లాండ్ అనేది అంతర్గత కాంతిని శక్తిమంతం చేస్తుంది. అందుకే దీన్ని మూడో కన్ను అన్నారు. &lt;br /&gt;పీనియల్ గ్లాండ్ ఎలాంటి విధులను నిర్వహిస్తుందన్న దానిపై మనిషికి, అతని సైన్స్‌కు ఇంతవరకూ పూర్తిగా అర్థం కాలేదు. దాని స్థానం మెదడులోపల ఉంటుందని, దీనికి మంచి ప్రాధాన్యం ఉంటుందని మాత్రమే అర్థం చేసుకున్నారు. కానీ, దాని రహస్యాన్ని పూర్తిగా ఛేదించలేకపోయారు. కానీ, మన పూర్వికులు మాత్రం ముందే దీన్ని నిరూపించారు. మనలోని జ్ఞానచక్షువే త్రినేత్రంగా తేల్చారు. ఇందుకు మూల స్థానం మన రెండు కళ్ల మధ్యభాగం. అందుకే దాన్ని కూల్‌గా ఉంచేందుకే మనం అక్కడ బొట్టును ఉంచుతాం.. ఈశ్వర విభూతిని, వైష్ణవ తిరుమణిని అక్కడే ఉంచుతాం. ఎందుకంటే అదే మన కేంద్ర స్థానం.. ఈశ్వర స్థానం. &lt;br /&gt;----------------&lt;br /&gt;శివ పార్వతులు పురాణ దంపతులని హిందూ ధర్మం భావిస్తుంది. అంటే మానవజాతికి వారు ఆది దంపతులు. అందుకే&amp;nbsp; మనిషిలో శివతత్త్వం సంపూర్ణంగా ఉంటుందని విశ్వసిస్తుంది. అందుకే పీనియల్ గ్లాండ్ పరమేశ్వరుని మూడో కన్ను మాత్రమే కాదు.. ఆయన లింగస్వరూపం కూడా అని నిర్వచిస్తోంది. శివలింగం వెనుక ఉన్న రహస్యం కూడా ఇదేనని పురాణాలు వివరిస్తున్నాయి.&lt;br /&gt;ఇదే మన మేధస్సును, మన పనితీరు క్రమాన్ని నిర్ణయించే హార్మోన్. దేవదారు చెట్టు శంకువు ఆకారంలో ఉంటుంది. ఇంకాస్త జాగ్రత్తగా చూడండి.. ఇదే మహా శివలింగం. మన శరీరంలోనే నెలకొని ఉన్న లింగ స్వరూపం. శివలింగం ఆత్మకు గుర్తు. పరమేశ్వరుడి ఆత్మకు ప్రతిరూపమే శివలింగం. ఆయన త్రినేత్రమే శివలింగంగా ఆవిర్భవించింది. మనిషి&amp;nbsp; మెదడులో పీనియల్ గ్లాండ్‌ది ఆత్మస్థానం అని పాశ్చాత్య ఫిలాసఫర్లు సైతం ఒప్పుకున్నారు.&amp;nbsp; ముందుగానే చెప్పుకున్నట్లు భౌతిక రూపంలో ఇది మాస్టర్ గ్రంథిగా ఉపయోగపడుతుంది. స్పిర్చ్యువల్ లెవల్స్‌లో మూడో కన్నుగా తెరుచుకుంటుంది. &lt;br /&gt;వైద్యశాస్త్రం ప్రకారం పీనియల్ గ్లాండ్ చీకటి నుంచి కాంతిని ఉత్పత్తి చేస్తుంది. మన దేవాలయాల్లో&amp;nbsp; గర్భగుడి చీకట్లోనే&amp;nbsp; ఉంటుంది. దీపాల వెలుగులోనే స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. పీనియల్ గ్లాండ్ ఇలాంటిదే. ఇందులోని ఆత్మలింగం నుంచే కాంతి పుంజాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. మనలో ఆరు చైతన్య చక్రాలు ఉంటాయి. సహస్రార చక్రం పీనియల్ గ్లాండ్‌లో ఉంటుంది. ఈ గ్రంథి మనకు కావలసిన సమస్త శక్తిని ఇస్తుంది. దేవతలకు అమృతం, సోమరసం ఎలాగో, మనకు కావలసిన మెలటోనిన్, సెరోటోనిన్, డిఎంటి5లను పీనియల్ గ్రాండే ఉత్పత్తి చేస్తుంది. మనకు ప్రాణాధారం ఇవే. మన దేవాలయ వాస్తును జాగ్రత్తగా పరిశీలిస్తే మనిషికీ, మనిషిలోపలి శక్తి చైతన్య కేంద్రాలకు మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. &lt;br /&gt;&lt;br /&gt;తల...&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp; గర్భగుడి&lt;br /&gt;పీనియల్ గ్లాండ్ ... శివలింగం&lt;br /&gt;ఇదే జ్ఞాన చక్షువు.. మూడో కన్ను&lt;br /&gt;ధ్వజస్తంభం... మూలాధార చక్రం&lt;br /&gt;మనిషి చనిపోయినప్పుడు కపాలమోక్షం జరుగుతుందని చెప్తారు. దహనం సమయంలో తలలో ప్రధానభాగం పగిలి శబ్దం వస్తుంది. అది వేరే ఏదో కాదు. పీనియల్ గ్రంథి ముక్కలైపోవటమే కపాలమోక్షమని అంటారు. స్పిర్చ్యువల్ లెవల్స్‌లో ఇది చివరి సన్నివేశం. పీనియల్ గ్లాండ్ స్మశానంలో పగిలిపోతుంది. ఈశ్వరుడు స్మశానంలో ఉంటాడు. &lt;br /&gt;మన లోపల మరో మనిషి ఉన్నాడని, అతణ్ణి కనుగొంటే దేవుణ్ణి కనుగొన్నట్లేనని భారతీయ తత్త్వ వేత్తలు మొదట్నుంచీ చెప్తున్నారు. ఇస్లాం, క్రిస్టియానిటీల్లోనూ, బౌద్ధ, జైన మతాల్లోనూ ఈ అభిప్రాయమే బలంగా ఉంది. దాన్ని మనసు అన్నారు.. ఆత్మ అన్నారు.. జీవుడు అన్నారు.. వీటన్నింటినీ మించి ఆ లోపల ఉన్నది వేరెవరో కాదు ఈశ్వరుడే.. పరమేశ్వరుడే.. ఆయన ఆత్మలింగమే మనలోపల ఉన్నది. అది తెరిచే కన్నే త్రినేత్రం. &lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-6022569328327194999?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/6022569328327194999/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=6022569328327194999&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/6022569328327194999'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/6022569328327194999'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/06/blog-post_5811.html' title='మూడో కన్ను'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-LRpSIWmMGSk/TfzqJRTDpkI/AAAAAAAABCM/4_nh7fFe4eE/s72-c/thirdt3.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-3042395289812728390</id><published>2011-06-18T23:28:00.000+05:30</published><updated>2011-06-18T23:28:53.047+05:30</updated><title type='text'>వాళ్ల దేవుడు చచ్చిపోయాడు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-U5EmMs5GZKc/TfznN8EFriI/AAAAAAAABCI/nimOZ68H6Tk/s1600/mygod.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" src="http://2.bp.blogspot.com/-U5EmMs5GZKc/TfznN8EFriI/AAAAAAAABCI/nimOZ68H6Tk/s1600/mygod.jpg" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;తల్లి కడుపు నుంచి పుట్టినప్పుడు వాళ్లు దేవుణ్ణి బాగా విశ్వసించారు.. ఆయనే తమను సృష్టించారని నమ్మారు.. అందమైన భూమ్మీద అందంగా జీవితాన్ని గడిపేయొచ్చని కలలు కన్నారు. జీవితం చాలా హాయిగా, సంతోషంగా, ఆహ్లాదంగా సాగిపోతుందని ఆశపడ్డారు. కానీ వాళ్లు కోరుకున్న ఆ జీవితం ఎనిమిదేళ్లకే ముగిసిపోయింది. తమకు సంబంధం లేకుండా, ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే రోజులు గడుస్తున్నాయి. తామేం చేశామో వారికి తెలియదు.. తమకు మంచి జీవితాన్ని ఇస్తాడనుకున్న దేవుడు పత్తాలేకుండా పోయాడు.. వారి దృష్టిలో వాళ్ల దేవుడు చచ్చిపోయాడు..&amp;nbsp; నిజంగానే చచ్చిపోయాడు.&amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;ఓ అమ్మాయి.... పేరు మీనా&lt;br /&gt;‘‘మా ఊళ్లో నాకు తెలిసిన ఓ అమ్మాయి ఈ సంతకు వెళ్దామని తీసుకువచ్చింది. సంతకు వెళ్లిన తరువాత మరో మహిళ మాకు పరిచయమైంది. కాసేపటికి తన దగ్గరున్న బిస్కట్ ఇచ్చింది. మగతగా అనిపించింది...అంతే ఆ తరువాత ఏమైందో తెలియదు.. నేను నిద్ర లేచేసరికి ముంబయిలో ఉన్నా.. మళ్లీ తిరిగి రాలేదు..’’&lt;br /&gt;మరో అమ్మాయి.....పేరు అనిత&lt;br /&gt;‘‘మా నాన్న చనిపోయారు.. ఆ బాధలో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ తారా సినిమాకెళ్దామని తీసుకెళ్లింది.. మా ఇద్దరి వయసు 12ఏళ్లు.. సినిమాహాల్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు కలిశారు.. ఖాట్మండుకు వెళ్లి పశుపతి ఆలయాన్ని చూసి వద్దామని అన్నారు..సినిమా తరువాత అంతా కలిసి ఖాట్మండు బస్సెక్కాం. వాళ్లిద్దరు తనకు తెలుసని తారా చెప్పింది.. నేను ఆమెను నమ్మాను.. మాకు తినటానికి బ్రెడ్ ఇచ్చారు.. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.. మేము మళ్లీ తిరిగి రానే లేదు..’’&lt;br /&gt;ఇంకో అమ్మాయి... పేరు&amp;nbsp; మెయిలీ&lt;br /&gt;‘‘పదిహేనేళ్ల వయసులోనే నాకు పెళ్లి అయింది.. రెండేళ్ల పాప కూడా ఉంది. పాపకు న్యుమోనియా వచ్చింది.. డాక్టర్ సిటీకి తీసుకెళ్లమన్నారు.. బస్‌స్టాప్‌లో తొమ్మిదేళ్లుగా తెలిసిన ఒకతను తనకు దేశంలోనే గొప్ప డాక్టర్ తెలుసని చెప్పాడు.. ఆయనతో కలిసి రైలెక్కాను.. తాగేందుకు పెప్సీ ఇచ్చాడు.. నేను నిద్ర లేచేసరికి బొంబాయిలో ఉన్నా.. తరువాత తెలిసింది అతను నన్ను 50 వేల రూపాయలకు అతను అమ్మేశాడని.’’&lt;br /&gt;......................................................................................&lt;br /&gt;మీనా, అనిత, మెయిలీ, ఒక్కొక్కరిది ఒక్కో బాధ.. తమ మానాన తాము బతుకుతున్న వారి బతుకులను మరెవరో వచ్చి హటాత్తుగా మార్చివేశారు.. వాళ్లకు సంబంధం లేని, ఇష్టం లేని జీవితంలోకి బలవంతంగా నెట్టేశారు. మైనారిటీ అయినా తీరని అమ్మాయిలు వాళ్లు.. కష్టం, సుఖం అంటే ఏమిటో అర్థం కాని వయసులో జీవితం కుక్కలు చింపిన విస్తరి అయిపోతే.. వాళ్లను ఆదుకునేందుకు నమ్ముకున్న దేవుడు జాడ తెలియకుండా వెళ్లిపోయాడు.. అందుకే వాళ్లు అంటారు దేవుడు చచ్చిపోయాడని..&lt;br /&gt;వేరెవరి కోసమో వాళ్లు జీవించాలి.. మరెవరికో సుఖాన్ని అందించేందుకు వాళ్లు శ్రమించాలి.. ఇంకెవలి అవసరాలు తీర్చేందుకు వాళ్లు సంపాదించాలి.. స్వాతంత్య్రం దేశానికి ఉంది.. వాళ్లకు లేదు. వాళ్ల బతుకులు వాళ్లవి కావు. చుట్టూ లక్షల మంది ఉంటారు.. వాళ్లలో ఒక్కరైనా తనవాళ్లు ఉండరు.. ఒంటరి తనం.. వెంటాడుతుంది.. వేటాడుతుంది.. ఊబిలోకి కూరేస్తుంది.. ఎందుకిలా జరుగుతోంది? వాళ్లేం తప్పు చేశారు? &amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;ఒక నమ్మకం ..వాళ్లకు ద్రోహం చేసింది. ఒక అవసరం..వాళ్లను బలహీనులను చేసింది. ఒక అమాయకత్వం , జీవితాన్నే నాశనం చేసింది&lt;br /&gt;రోజుకు 2500 మంది-పిల్లలు..మహిళలు అన్న తేడాలేదు.. ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోతారు.. ఏమైందో తెలియదు. ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఎక్కడ తేలుతారో మాత్రం తెలుసు. ప్రపంచంలో సెక్స్ ట్రేడ్ జరుగుతున్న అతి పెద్ద ప్రాంతం ఎక్కడుంది? మీకు తెలుసా? పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోకండి.. భేషుగ్గా మన ముంబయిలోనే ఉంది. దాన్ని కామాటిపురా అని పిలుచుకుంటారు. ఇదిగో ఇలా రోజూ మాయమైపోతున్న పిల్లలు, మహిళలంతా తేలేది ఇక్కడే.. ఇంటర్ సెక్సువల్ టూరిజంలో అగ్రస్థానంలో ఉన్న ఏకైక ప్రాంతం. వేల మంది పాలుగారే పిల్లలు, మహిళలు&amp;nbsp; ఏడాదికి దాదాపు నలభై కోట్ల బిజినెస్ చేస్తున్నారు. ఏడేళ్ల వయసులోనే అమ్మాయిల్ని ఎత్తుకొచ్చేసి కామాటిపుర ప్రాంతంలో పడేస్తున్నారు.. నిన్నటి పసిపిల్ల ఇవాళ్టి బానిసగా మారుతోంది.&lt;br /&gt;వాళ్లకేం తెలియదు.. అక్కడ కోటేల్లో ఓనర్ చెప్పినట్టు నడుచుకోవాలి.&amp;nbsp; పసితనం లేదు.. పెద్దరికం లేదు.. వయస్సుతో పరిమితం లేదు.. జెండర్ ఫిమేల్ అయితే చాలు.. ఎంత చిన్న వయసయితే అంతగా ఆడుకోవచ్చు.. లేతమనసులతో ఆడుకోవటం అంటే చాలామందికి సరదా.. అందుకే వారికి అంత డిమాండ్.. ఒకసారి వారికి దొరికిపోయారా అంతే సంగతులు.. చావలేరు.. బతకలేరు.. శరీరం ఓ సెక్స్ యంత్రంగా మారిపోతుంది. అలాగే బతకాలి.. వేరే మార్గం లేదు. రక్షించేవాడు లేడు.. రాడు..వినకపోతే అంతే సంగతులు. చెప్పిటన్లు వినేంత వరకు చిత్రహింసలు ఉంటూనే ఉంటాయి. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. పది రోజులైనా సరే.. అక్కడి నుంచి బయటకు వచ్చేది లేదు.. వాళ్లు చెప్పింది వినకుంటే ఏమైపోతారో తెలియదు.. నో వే..&lt;br /&gt;.......................&lt;br /&gt;చనిపోయిన తరువాత నరకం అనేది ఉంటుందో లేదో తెలియదు.. ఉంటే ఆ శిక్షలు ఎలా ఉంటాయో అంతకంటే తెలియదు.. పుస్తకాల్లో చదువుకోవటం... సినిమాల్లో చూడటం తప్ప మనకు తెలిసినంత వరకు నరకం జస్ట్ ఓ భయం.. కానీ, ఆ భయమే జీవితమైతే. ఆ జీవితంలో ఆ రకమైన శిక్షలు కామన్ ఎలిమెంట్ అయితే ఇదిగో ఈ అమాయకుల బతుకుల్లాగే తెల్లారుతాయి. పోలీసుల థర్డ్ డిగ్రీ గురించి విన్నాం.. సినిమాల్లో చూశాం.. కానీ, నిజం ఏమిటన్నది ఎవరికీ తెలియదు.. ఆ డిగ్రీ ఏ లెవల్లో ఉంటుందో అర్థం కాదు.. కానీ, ఇదిగో&amp;nbsp; ఒక్కసారి కామాటిపురకు వెళ్తే.. అమాయక ఆడపిల్లలపై ప్రయోగించేది థర్డ్ డిగ్రీ కాదు.. ఒకవేళ ఉంటే.. దాన్ని అంటే టెంత్ డిగ్రీ.. &lt;br /&gt;సిగరెట్లతో కాలుస్తారు, కొరకంచుతో వాతలు పెడతారు, యాసిడ్ పోస్తారు, కాళ్లు విరుగుతాయి, రోజుల్లోనే రోగిష్టిగా మారతారు. నడవలేరు. కూర్చోలేరు. నిలబడలేరు..&lt;br /&gt;క్షణాల్లో, గంటల్లో&amp;nbsp; వాళ్ల జీవితాలు ఊహించరి రీతిలో మారిపోతాయి. సెక్స్ ట్రేడింగ్ అనేది మన దేశంలోనే ఎక్కువగా జరుగుతోందనుకుంటే పొరపాటే.. .. మనతో పాటు, నేపాల్, ఆసియాలోని అన్ని దేశాల్లో , మాజీ సోవియట్ యూనియన్‌లో, ఆఫ్రికాలో.. ప్రతి చోటా.. ప్రపంచంలో విటుడనేవాడున్న ప్రతిచోటా అమ్మాయిల అమ్మకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ప్రతి రోజు వేల మంది వ్యభిచార కూపంలోకి పడిపోతున్నారు. &lt;br /&gt;సెక్స్‌ట్రేడ్.. ఇప్పుడిదొక తేలికైన వ్యాపారం.. పెట్టుబడిలేని వ్యాపారం.. దీనికి ఇన్వెస్ట్‌మెంట్ అమ్మాయి అందమే.. అదీ లేత అందం.. ఇక్కడ ఎంత చిన్న వయసయితే, అంత డిమాండ్.. పన్నెండేళ్లు.. కొంచెం తగ్గితే తొమ్మిదేళ్లు.. ఇంకాస్త తగ్గితే ఎనిమిదేళ్లు..ఒక్కసారి&amp;nbsp; మాయమాటలు చెప్పి అమ్మాయిని ఈ కూపంలోకి ఒక్కసారి తెచ్చిపడేస్తే చాలు.. యాభై వేల నుంచి ఒక్కోసారి లక్ష రూపాయల దాకా సంపాదించేయొచ్చు. మాఫియాలను మించిన దందా ఇది.&lt;br /&gt;మన దేశంలో&amp;nbsp; నడుస్తున్న వ్యభిచార గృహాల్లో ఎంతమంది మగ్గుతున్నారో మీకు తెలుసా? అక్షరాలా రెండు లక్షల మంది. ఇందులో ఇండియా, నేపాల్ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ. అందులోనూ తొమ్మిది, పదేళ్ల వయసున్న అమ్మాయిల సంఖ్యే యాభై వేల దాకా ఉంటుంది. అక్కడ విటుడి సుఖం, ఆనందం మాత్రమే ప్రధానం.. అమ్మాయిని వీలైనంత ఎక్కువగా&amp;nbsp; బాధపెట్టి లైంగికంగా అనుభవించటంలోనే వీళ్లు ఆనందాన్ని చూస్తారు.. ప్రపంచం మొత్తం మీద 12 లక్షల మంది పిల్లలు ప్రతి ఏటా అపహరణకు గురవుతున్నారట.. వీరిలో 8 లక్షల మంది వరకు ఆడపిల్లలు.. అంతా వ్యభిచార కూపాలకే తరలిపోతున్నారు.. మగవాడి రాక్షసానందాలకు ఇంత మంది పసికూనల జీవితాలు మొగ్గలోనే వాడిపోతున్నాయి. &lt;br /&gt;మనుషులు- తోటి మనుషులతో చేసే వ్యాపారం ఇది. ఆడ మనుషులతో చేసే వ్యాపారం.. అన్నెంపున్నెం తెలియని అమ్మాయిలతో చేసే వ్యాపారం.&amp;nbsp; దీనికి లైసెన్సులు అక్కర్లేదు.. చట్టాలు అవసరం లేదు.. ఈ వ్యాపారం బడాబాబుల అనందం కోసం..వెయ్యి రూపాయలకు చిల్లర ఉన్నదన్న సంగతి కూడా తెలియని వారి సంతోషం కోసం, ఆనందం కోసం నడిపే దుకాణాలివి..&lt;br /&gt;అమ్మాయిల అమ్మకం అనేది ప్రపంచ వ్యాప్తంగా మల్టీబిలియన్ డాలర్ల వ్యాపారంగా మారింది. మన దేశంలోనే వ్యభిచారంలో మగ్గుతున్న వారిలో ప్రతిమూడో అమ్మాయి వయసు పన్నెండేళ్ల లోపే ఉంటుంది. పేరుకు గొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకుంటాం.. సూపర్ పవర్‌గా ఎదుగుతోందని బుజాలు తడుముకుంటాం.. టీవీ మైకుల ముందు తెగ మాట్లాడేసే మహానుభావులు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్లు చేసిన అభివృద్ధికి అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది. అంతా పైకి నవ్వుతూనే కనిపించాలి.. ముఖానికి రంగు పులుముకున్నట్లే.. నవ్వునూ పులుముకుని తీరాలి. లోపల బాధ ఉబికివస్తున్నా పంటిబిగువునుంచి బయటపడటానికి వీల్లేదు.. కస్టమర్ ఏం చేస్తే అందుకు ఒప్పుకోవాలి. మద్యం తాగిస్తే తాగాలి. సిగరెట్ ఇస్తే పీల్చాలి.. ఏ ఒక్కరు ఎదరు తిరిగినా చెప్పేదేముంది? ట్రాఫికింగ్ ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించిన నెట్‌వర్క్.&amp;nbsp; ఒక్క అమెరికాలోకే ప్రతి సంవత్సరం 50 వేల మంది అమ్మాయిల రవాణా జరుగుతోందంటేనే ఈ వ్యాపారం ఎంత బాగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. &lt;br /&gt;ట్రాఫికింగ్ అపహరణ&lt;br /&gt;ట్రాఫికింగ్ టార్చర్&lt;br /&gt;ట్రాఫికింగ్ మర్డర్&lt;br /&gt;ట్రాఫికింగ్ మానవ హక్కుల ఉల్లంఘన&lt;br /&gt;ట్రాఫికింగ్ లైంగిక దోపిడీ&lt;br /&gt;గొర్రెల్ని సంతలో పెట్టి అమ్మేసినట్లు అమ్మేయటం. ఏ ఒక్క దేశమూ మినహాయింపు కాదు.. పైగా దీన్ని సిగ్గులేని ప్రభుత్వాలు సెక్స్ టూరిజంగా అనధికార పర్మిట్లు ఇచ్చేస్తున్నాయి. పర్యాటకుల లైంగికానందం కోసం పసికూనలను బలిపెడుతున్నాయి.&lt;br /&gt;వీళ్లున్న చోట ఖాకీలు ఉంటారు కానీ, పోలీసింగ్ అనేది ఉండదు.. చట్టాలు, సంకెళ్లు అనే పదాలకు చోటుండదు. అంతా మనీమేటర్సే.. అమ్మాయిని అమ్మకానికి పెట్టడం దగ్గర నుంచి పోలీసింగ్ వరకు అంతా పచ్చనోట్లపైనే సాగుతుంది. ఏడాదికో, పదేళ్లకో ఒకసారి సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకునే ఏదో ఓ సంస్థ కొందరిని ఈ కూపం నుంచి బయటకు తీసుకొచ్చి ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటుంది. పది మందినో, పాతిక మందినో బయట పడేసినంత మాత్రాన లక్షలాది మంది పరిస్థితి ఏమిటి? అదే దూకుడు ఎందుకు కంటిన్యూ కాదు? అని ప్రశ్నిస్తే జవాబుండదు..&lt;br /&gt;స్కూలు కెళ్లిన పాపాయి తిరిగి రాదు&lt;br /&gt;వీధిలో ఆడుకుంటున్న అమ్మాయి అదృశ్యమవుతుంది&lt;br /&gt;ఫ్రెండ్స్‌తో వెళ్లిన కూతురు మళ్లీ కనిపించదు.&lt;br /&gt;ఇది ఏ ఒక్కరి సమస్య కాదు..&lt;br /&gt;ఎందుకిలా జరుగుతోంది ఒక్కసారి ఆలోచించండి.. పేదరికంలో ఉన్న వాళ్లు మాత్రమే ఈ బాధలు పడటం లేదు.. మధ్యతరగతి వ్యవస్థలోనూ ఇదే జరుగుతోంది. కాకపోతే అక్కడ పేదలది గతి లేని బతుకులయితే, ఇక్కడ మధ్యతరగతిది గతి తప్పిన బతుకులుు. ఇక్కడ పిల్లలది తప్పు కాదు.. అమ్మాయిలది తప్పు కాదు.. వ్యవస్థది.. నేరగాళ్లది.. మాఫియాది.. అందుకే ఆ అమ్మాయిలకు దేవుడు నిజంగానే చచ్చిపోయాడు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-3042395289812728390?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/3042395289812728390/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=3042395289812728390&amp;isPopup=true' title='1 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3042395289812728390'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/3042395289812728390'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/06/blog-post_18.html' title='వాళ్ల దేవుడు చచ్చిపోయాడు'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-U5EmMs5GZKc/TfznN8EFriI/AAAAAAAABCI/nimOZ68H6Tk/s72-c/mygod.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-7834665842033945184</id><published>2011-06-14T11:29:00.000+05:30</published><updated>2011-06-15T16:06:15.937+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='తెలంగాణా'/><title type='text'>తెలంగాణ హుళక్కే...హ్యాట్సాఫ్‌ టు ఎస్‌ఏ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇక రానట్టేనా? అధిష్ఠానంపై ఎస్‌.ఏ. లాబీయింగ్‌ బలంగా పనిచేసినట్టు స్పష్టం అవుతోంది.. కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం ప్రస్తుత పోకడలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతోంది. యుపిఏ ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాందీని కానీ మేనేజ్‌ చేయటంలో ఎస్‌ఏ పూర్తిగా సక్సెస్‌ అయింది. అటూఇటూ తిరిగి నికృష్ట కమిటీ చేత ఎస్‌ఏ రాయించుకున్న నివేదికలోని ఆరో సిఫార్సునే అమలు చేయబోతోంది.. ఇప్పుడు కేంద్రంలో డార్జిలింగ్‌ తరహా పరిష్కారాన్ని తెలంగాణాకు అపెﾕ్ల చేయటం.. గూర్ఖాలాండ్‌ తరహాలో ప్రత్యేక ప్రాంతీయ అభివృద్ధి మండలిని విస్తృత అధికారాలతో.. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించటం ద్వారా టి.కాంగ్రెస్‌ నేతల నోళ్లు మూయించాలని కాంగ్రెస్‌ డిసైడ్‌ అయిపోయింది.. గులాంనబీ ఆజాద్‌ విదేశాల నుంచి తిరిగి రాగానే వచ్చే వారంలో ఈ ప్రతిపాదనను వాళ్లకు చెప్పి ఒప్పిస్తారు.. వీళ్లు గొర్రెలు కాబట్టి మెడలూపి వచ్చేస్తారు. నికృష్ట కమిటీ తన ఆరో ప్రతిపాదనలోనూ చెప్పింది ఇదే.. ఓ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం.. దానికి రాజ్యాంగబద్ధత కల్పించటం.. దానికో చైర్మన్‌ను కేబినెట్‌ హోదాతో నియమించటం.. 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందాన్ని పక్కాగా అమలు చేయటం..ఇవన్నీ ఆరో ప్రతిపాదనలో చక్కగా ఉన్నవే..&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;1956 ఫిబ్రవరిలోనే పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.. అప్పటికి ఇంకా రెండు రాష్ట్రాలు విలీనం కాలేదు.. నవంబర్‌ లో రెండు రాష్ట్రాలు విలీనమయ్యాయి. కానీ, ఆగస్టు నాటికే.. అంటే ఆంధ్రప్రదేశమనేది ఏర్పాటు కావటానికి ముందే ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కేశారు. ఇక రీజనల్‌ మండలి.. దానికి ఓ చట్టబద్ధత కల్పిస్తారట.. ఆ చట్టబద్దత ఎలాంటిదంటే.. తెలంగాణాకు ఏం కావాలో అది సమైక్యరాష్ట్ర శాసనసభకు సిఫార్సులు చేయవచ్చంట.. ఆ సిఫార్సులను సభ చర్చించి ఆమోదిస్తే అమలవుతాయి.. లేకపోతే లేదు.. సభలో మెజార్టీ ఎవరుంటారు? ఎస్‌ఏ.. ఆమోదించాల్సింది ఎస్‌ఏ.. వాళ్లు ఆమోదించరు.. అవి అమలు కావు.. వివాదం ఏర్పడితే.. రీజనల్‌ మండలి చైర్మన్‌ ముఖ్యమంత్రి, స్పీకర్‌, గవర్నర్‌ అధ్యక్షతన ఉన్న కమిటీ పరిష్కరిస్తుంది.. ఇది తెలంగాణా అభివృద్ధికి వర్కవుట్‌ అయ్యే ఫార్ములా.. ఆహా.. ఎంత గొప్ప సిఫార్సు.. ? ఈ మండలి ప్రయోగం ఇప్పటిది కాదు. రాష్ట్రం ఏర్పాటుకు ముందే మండలి ఏర్పాటు జరిగింది.. దానికి ఇవాళ్టికీ దిక్కూమొక్కూలేదు..ఈ ప్రయోగాలన్నీ విఫలమైన తరువాతే రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం రంగంమీదకు వచ్చింది. పి.చిదంబరం పెద్ద పోటుగాడిలాగా యూనియన్‌ హోం మినిస్టర్‌ హోదాలో డిసెంబర్‌ 9న ప్రకటన చేసేశారు. . తెల్లవారి ట్రబుల్‌ షూటర్‌ అని పేరుపెట్టుకున్న ప్రణబ్‌ పార్లమెంటులో హామీ ఇచ్చేశారు.. తీరా ఎస్‌ఏ సూట్‌కేసులు వచ్చేసరికి అంతా ముఖం యుటర్న్‌ తీసుకున్నారు.. గొప్ప నిజాయితీపరుడని తెగ పొగిడేసిన శ్రీకృష్ణ లాంటివాడే నికృష్టంగా కవర్లను అందుకున్నప్పుడు వీళ్లెంత? ఇక లోకల్‌ తెలంగాణ లీడర్లను మేనేజ్‌ చేయటం పెద్ద కష్టమా? తెలంగాణ నాయకత్వాన్ని అవసరార్థం ఆందోళనలు చేసే పరిస్థితికి తీసుకొచ్చేశారు. తెలంగాణ నాయకత్వంతోనే ఉద్యమంపై నివురు కప్పేలా చేశారు.. అది అందులోనే చల్లారేలా చేసేందుకు తెగ కష్టపడుతున్నారు. నివురు చాటున ఉద్యమం ఉక్కిరిబిక్కిరవుతోంది.. నీచమైన నాయకత్వం ఉద్యమాన్ని హైజాక్‌ చేసుకున్నంతకాలం ఇలాగే సాగుతుంది. ఆ నాయకత్వం కబంధ హస్తాల నుంచి అది బయటపడ్డప్పుడు.. జన ప్రళయం తప్పదు.. గతంలో ఇడ్లీసాంబార్‌ గోబ్యాక్‌ అన్న నినాదం విధ్వంసాన్ని సృష్టించింది.. ఇప్పుడు ఆంధ్రాగోబ్యాక్‌ అన్న నినాదమే తలెత్తితే ఆ సంక్షోభాన్ని నియంత్రించటం ఈ నాయకత్వం వల్ల అయ్యే పనేనా?   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-7834665842033945184?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/7834665842033945184/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=7834665842033945184&amp;isPopup=true' title='31 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/7834665842033945184'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/7834665842033945184'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/06/blog-post.html' title='తెలంగాణ హుళక్కే...హ్యాట్సాఫ్‌ టు ఎస్‌ఏ'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>31</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-7042899811173206340</id><published>2011-05-25T00:07:00.003+05:30</published><updated>2011-05-25T00:19:16.401+05:30</updated><title type='text'>ఒక చిరునవ్వు చచ్చిపోయింది</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;i&gt;&lt;b&gt;(-ప్రియ మిత్రుడు, సహచరుడు దివాకర్ రెడ్డి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని స్మృతిలో)&lt;/b&gt;&lt;/i&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;ఉన్నట్టుండి అకస్మాత్తుగా అతను వెళ్లిపోయాడు..&lt;br /&gt;చెట్టును వీడి గాలి,&amp;nbsp; కొండల వైపు.. ఆకాశం వైపు వెళ్లిపోయినట్టు&lt;br /&gt;అతను కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. &lt;br /&gt;&lt;br /&gt;ఎప్పటికీ ఇంకిపోదనుకున్న ఇంకు హఠాత్తుగా ఇంకిపోయింది&lt;br /&gt;సరదాకు చిరునామా జాడలేని లోకాలకు వెళ్లిపోయింది&lt;br /&gt;73ఏళ్ల పాటు మిగిలి ఉన్న జీవితాన్ని వదిలేసి&lt;br /&gt;ఒక చిరునవ్వు హఠాత్తుగా చచ్చిపోయింది&lt;br /&gt;&lt;br /&gt;తొందరలు.. తొక్కిసలాటలు... మితిమీరిపోవటాలు&lt;br /&gt;పత్రికల నిండా.. టీవీల నిండా ఎన్నెన్ని &lt;br /&gt;ఆత్మాహుతులు.. రక్త ప్రవాహాలు.. క్రౌర్యాలు..&lt;br /&gt;ఎన్ని చూడలేదు.. ఎన్ని రాయలేదు..&lt;br /&gt;నీ దాకా వచ్చేసరికి చిన్న&amp;nbsp; పిచ్చి హేతువు చాలిందా ప్రాణం తీసుకోవటానికి&lt;br /&gt;&lt;br /&gt;పైకి కనిపించకుండా లోలోపల తొలచి తొలచివేసే &lt;br /&gt;బడబాగ్ని వంటి అనుభవం నీకు మాత్రమే తెలుసు&lt;br /&gt;దినం గడుస్తున్న కొద్దీ పలుచబడకుండా గాఢమయిన &lt;br /&gt;ఆవేదన నీకు మాత్రమే తెలుసు&lt;br /&gt;అంచనాలు తలక్రిందులయినాయి&lt;br /&gt;&lt;br /&gt;ఆ క్షణంలో ఏం జరిగింది&lt;br /&gt;నిన్ను నువ్వు తిరస్కరించుకోలేని ఆదేశం నీవే ఇచ్చేసుకున్నావు&lt;br /&gt;నువ్వు నిర్మించుకున్న కలల పరిధులను చేరుకోకముందే అచంచలంగా నిశ్చయించుకున్నావ్&lt;br /&gt;మృత్యువు గుహలోకి నిన్ను నువ్వే తోసేసుకున్నావు&lt;br /&gt;ఎందుకింత తొందర?&lt;br /&gt;&lt;br /&gt;ఎంత ఒత్తిడి.. ఎంత వ్యధ..&lt;br /&gt;ఎంత నిరాశ? ఎంత తొక్కిడి..&lt;br /&gt;ఇంతమందిమి ఉన్నాం..&lt;br /&gt;ఎవరమూ వెనక్కి లాగలేకపోయాం&lt;br /&gt;కళ్ల ముందే ఉదయాస్తమయాలు యథావిధిగా వెళ్లిపోతున్నాయి&lt;br /&gt;నీవు వదిలి వెళ్లిన ఆ క్షణం మాత్రం చిత్తంలో పదిలంగా ఉండిపోయింది&lt;br /&gt;&lt;br /&gt;ప్రియ మిత్రమా మమ్మల్ని సగం కత్తిరించేశావు&lt;br /&gt;మిగిలిన సగంలో ఏదో గుర్తించరాని లోపం&lt;br /&gt;నడకలో... నడతలో మమ్మల్ని ఆవహేళన చేస్తోంది&lt;br /&gt;క్షణిక భావ&amp;nbsp; వలయాల్లో చిక్కుకుపోయి&lt;br /&gt;జీవితాన్ని సరళ రేఖగా మలచుకోలేకపోయావు&lt;br /&gt;ఎప్పటికప్పుడు ముడి మీద ముడి వేసుకుంటూ&lt;br /&gt;కొంచెం కొంచెంగా బిగించుకుంటూ పోయావు&lt;br /&gt;&lt;br /&gt;అందిందంతా&amp;nbsp; అఇష్టమైన చోట పంచుతూ&lt;br /&gt;అయిష్టమైన చీకట్లోనే సంతృప్తిని వెతుక్కున్నావు&lt;br /&gt;నీ వారి ఇష్టాల హోరులో నీ అయిష్టం కలగలిసిపోయింది&lt;br /&gt;ఎదుగుతున్న కొద్దీ ముక్కలుగా తరిగిపోతూ&lt;br /&gt;నువ్వు&amp;nbsp; నడిపిన జీవితం ఒక సమరం&lt;br /&gt;ఇందులో ఓటమి లేదు.. గెలుపు లేదు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-7042899811173206340?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/7042899811173206340/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=7042899811173206340&amp;isPopup=true' title='3 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/7042899811173206340'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/7042899811173206340'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/05/blog-post_25.html' title='ఒక చిరునవ్వు చచ్చిపోయింది'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-7926363836026821571</id><published>2011-05-14T01:24:00.002+05:30</published><updated>2011-05-14T01:24:44.640+05:30</updated><title type='text'>రాబోయే ఎన్నికలకు ఫేస్ ఆఫ్ ఫ్యూచర్‌</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;కాంగ్రెస్ మళ్లీ ఫుల్లుగా చార్జింగ్‌లోకి వచ్చింది. రాష్ట్రంలో ఫలితాల మాటెలా ఉన్నా.. అయిదు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ&amp;nbsp; పార్టీగా కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పెద్దగా లబ్ది పొందకపోయినా.. పరోక్షంగా మాత్రం కాంగ్రెస్‌కే&amp;nbsp; జాతీయ సమీకరణాల్లో మేలు జరిగే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. &amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;అయిదు రాష్ట్రాల ఎన్నికలు.. జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా కొత్త సమీకరణాలకు నాంది పలికాయి. బెంగాల్‌లో లెఫ్ట్ ఓటమి ప్రభావం సంకీర్ణ రాజకీయాల్లో కొత్త ముఖచిత్రాన్ని ఆవిష్కరించనున్నాయి. తొంభయ్యో దశకం చివరి నుంచి సంకీర్ణ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వామపక్షాలకు ఇప్పుడు ఉనికే లేకుండా పోయింది. వామపక్షాల నేతృత్వంలో గతంలో ఏర్పాటైన మూడో ఫ్రంట్‌లో భాగస్వాములైన పార్టీలన్నీ ఒక్కటొక్కటిగా అధికారం కోల్పోతూ వచ్చాయి. తెలుగుదేశం, జెడిఎస్, ఆర్‌జెడి, ఆర్‌ఎల్‌డి, హెచ్‌ఎల్‌డి, అసోం గణపరిషత్ ఇలా ఒక్కొక్కటీ ప్రాభవాన్ని కోల్పోయినవే. అసలు ఫ్రంట్ ఏర్పాటులో ప్రధాన భూమిక నిర్వహించిన లెఫ్ట్ ఫ్రంట్ పరిస్థితీ ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలూ దేశంలో&amp;nbsp; బిజెపి వైపో.. కాంగ్రెస్ వైపో వెళ్లక తప్పని పరిస్థితి.. సమీప భవిష్యత్తులో మరో ఫ్రంట్ ఏర్పాటు ఇక కష్టమే.&lt;br /&gt;బెంగాల్‌లో మమతా బెనర్జీ సొంతంగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పే అవకాశం కానీ, అవసరం కానీ ఆమెకు ఉండదు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ సొంతంగా పోటీ చేసినా, ఫలితాల తరువాత యుపిఎకే మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది.&lt;br /&gt;తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకెలు రెండూ అవకాశవాద పార్టీలే.. కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉంటే దానికి మద్దతిచ్చేసి మంత్రి పదవులు పుచ్చేసుకుంటాయి. డిఎంకెకు అధికారం పోవటంతో పాటు 2జి స్పెక్ట్రమ్ ఉచ్చు పూర్తిగా బిగుసుకుపోయింది. రాజా ఇప్పటికే జైల్లో ఉన్నారు. కణిమొజి జైలుకు వెళ్లబోతున్నారు. ఈ పరిస్థితుల్లో యుపిఎతో డిఎంకె దోస్తీ కొనసాగుతుందన్నది అనుమానమే. డిఎంకెకు లోక్‌సభలో 18 స్థానాలు ఉన్నాయి. డిఎంకె మద్దతు ఉపసంహరించినా అన్నాడిఎంకె ఆ లోటును తన తొమ్మిది సీట్లతో భర్తీ చేస్తుంది. మరో 22 సీట్లతో సమాజ్‌వాది పార్టీ యుపిఎకు మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు యుపిఏకు ఢోకా లేదు.&lt;br /&gt;ఈ ఎన్నికల్లో&amp;nbsp; చెప్పుకోదగింది ఏమిటంటే అయిదు రాష్ట్రాల్లో కలిపి ఎనిమిది వందలకు పైగా స్థానాల్లో ఎన్నికలు జరిగితే, జాతీయ పార్టీగా భారతీయ జనతాపార్టీ గెలుచుకున్న సీట్లు కేవలం ఆరు. డబుల్ డిజిట్ కూడా దాటకపోవటం విశేషం. బెంగాల్‌లో 1, అసోంలో అయిదు మాత్రమే గెలుచుకుంది. దీని ఫ్యూచర్ ఏమిటన్నది రాబోయే మరి కొన్ని ఎన్నికలు నిరూపించాల్సిందే.&lt;br /&gt;రానున్న మూడేళ్లలో 13 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఫలితాలు రాబోయే ఎన్నికలకు, ఫేస్ ఆఫ్ ఫ్యూచర్‌గా భావించవచ్చని నిపుణుల అభిప్రాయం. తమిళనాడులో సెంటిమెంట్‌తో పాటు అవినీతి, బంధుప్రీతిపై వ్యతిరేకత స్పష్టంగానే వ్యక్తమైంది. అసోంలో తరుణ్‌గొగోయ్ అభివృద్ధి మంత్రమే పనిచేసింది. బెంగాల్ చెప్పనే అక్కర్లేదు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు ఓ మహా సామ్రాజ్యాన్నే పెకిలించివేశాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే.. అన్ని రాష్ట్రాల్లో పాలక వర్గం ప్రజలకు ఎంతో కొంత అభివృద్ధిని కళ్లముందు చూపించటం తప్పనిసరి అని అర్థమవుతోంది. ప్రజల్లో చైతన్యాన్ని సరైన పద్ధతిలో అంంచనా వేసిన పార్టీకే పగ్గాలు లభిస్తాయని ఈ ఎన్నికలు స్పష్టంగా సంకేతాల్నిచ్చాయి. &lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-7926363836026821571?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/7926363836026821571/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=7926363836026821571&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/7926363836026821571'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/7926363836026821571'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/05/blog-post_4091.html' title='రాబోయే ఎన్నికలకు ఫేస్ ఆఫ్ ఫ్యూచర్‌'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-6427596989807324205</id><published>2011-05-14T01:22:00.000+05:30</published><updated>2011-05-14T01:22:20.534+05:30</updated><title type='text'>కరడుగట్టిన కొడవలిని రెండు గడ్డిపూలు కోసిపారేశాయి</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;ఎర్రకోట బద్దలైపోయింది. అరుణపతాకం చిన్నబోయింది. కమ్యూనిజానికి కేరాఫ్ అడ్రస్, పత్తా లేకుండా పోయింది. కరడుగట్టిన కొడవలిని రెండు గడ్డిపూలు కోసిపారేశాయి. మూడున్నర దశాబ్దాలు... దుర్భేద్యమైన ఓటుబ్యాంకు. పటిష్ఠమైన కేడర్ అంతా సోదిలోకి లేకుండా పోయింది. బెంగాల్‌లో తిరుగులేని అధికార ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చిన లెఫ్ట్ ప్రాభవం పూర్తిగా మసకబారిపోయింది. &lt;br /&gt;కామ్రేడ్ జ్యోతిబసు ఒక్కో ఓటు ఇటుకను కూడగట్టి నిర్మించుకున్న మహా సామ్రాజ్యం.. అక్షరాలా 34 సంవత్సరాల పాటు పదిల పరచుకున్న&amp;nbsp; అధికారాన్ని బుద్దదేవ్ భట్టాచార్య ఎర్రజెండాలో పెట్టి మరీ మమతా దీదీకి అప్పగించేశారు. క్లీన్ స్వీప్... మూడింట రెండు వంతుల మెజారిటీ.. దారుణాతి దారుణంగా వామపక్ష కూటమి పరిస్థితి దిగజారిపోయింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇన్నాళ్లూ లెఫ్ట్‌ను అక్కున చేర్చుకున్న బెంగాలీలు ఒక్కసారిగా అధః పాతాళానికి తొక్కి పారేశారు.&lt;br /&gt;ఇంతకాలంగా అంతా ఊహిస్తున్నదే.. సెఫాలజిస్టులు లెక్కలు వేసి తేల్చి చెప్పిందే... బెంగాల్‌లో అధికార మార్పిడి జరుగుతుందని.. కానీ, ఇప్పటికీ అందరిలోనూ నమ్మకం లేనితనం.. లెఫ్ట్‌ఫ్రంట్ బెంగాల్‌లో ఓటమి పాలవటమా? అసలు జీర్ణించుకోగల వార్తేనా? అర్థం కాని విషయం.. &lt;br /&gt;&lt;br /&gt;కమ్యూనిజం.. దేశంలో మరెక్కడా కనిపించనంత బలంగా ఉన్నది బెంగాల్‌లోనే.. ప్రతి ఊళ్లో.. ప్రతి ఇంట్లో.. ప్రతి చోటా కమ్యూనిస్టులు ఉన్న ప్రాంతం బెంగాల్.. అలాంటి కరడు గట్టిన కమ్యూనిస్టు వ్యవస్థను ఒక్క మహిళ.. ఇంకా చెప్పాలంటే అబల.. ముందూ, వెనుకా ఎలాంటి అంగబలం, అర్థబలం, రాజకీయ బలం లేని మహిళ.. చిన్నపాటి ఇరుకు ఇంటిలో ఉంటూ.. సీదాసాదాగా జీవించే మహిళ కూకటి వేళ్లతో పెకిలించి వేయటం ఇప్పటికీ కలగానే కనిపిస్తుంది. &lt;br /&gt;ఆమెకు ఇందిరాగాంధీకి ఉన్నట్లు రాజకీయ వారసత్వం లేదు. మాయావతికి ఉన్నట్లు రాజకీయ గురువు లేరు. జయలలితకు ఉన్నట్లు అండదండలిచ్చిన కొలీగ్‌లు లేరు. సోనియా మాదిరిగా వంశపారంపర్యత లేదు. ఆమె ఒక్కరు. పది ఫైర్‌బ్రాండ్‌ల పెట్టుగా మారి పెట్టని కోటను పటాపంచలు చేసేశారు. &lt;br /&gt;తిరుగుబాట్లు, కార్మిక ఉద్యమాల ద్వారా 1977లో భారీ మెజార్టీతో బెంగాల్‌ను చేజిక్కించుకున్న లెఫ్ట్, పటిష్ఠమైన కోటనే కట్టుకుంది. 1979లో&amp;nbsp; బెంగాల్‌లో 4వేల మంది ఊచకోత జరిగినప్పుడు కానీ, ఆ తరువాత&amp;nbsp; ఎమర్జెన్సీ లాంటి రకరకాల ఉద్యమాలు వచ్చినప్పుడు కానీ, దేశంలో రాజకీయ సమీకరణాలు పెద్ద ఎత్తున మార్పులు జరిగినప్పుడు కానీ లెఫ్ట్ కోట చెక్కు చెదరలేదు. కానీ, జ్యోతిబసు రిటైర్ కావటంతోనే&amp;nbsp; అంతటి కోటా బీటలు వారటం మొదలు పెట్టింది. ఆర్థిక సంస్కరణలు, నందిగ్రామ్‌లు, సింగూరులు లెఫ్ట్‌ఫ్రంట్ పునాదుల్ని అమాంతంగా తొలగించివేశాయి. &lt;br /&gt;2009 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోనే బెంగాల్‌లో లెఫ్ట్ సర్కారు వెంటిలేటర్‌పై నడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మమతా దీదీ సంపూర్ణంగా.. సజీవంగా సమాధి చేసేశారు.&lt;br /&gt;ఇప్పుడు లెఫ్ట్ పరిస్థితి దేశంలోనే అగమ్యగోచరంగా మారింది. ఇన్నాళ్లూ బెంగాల్‌ను చూసుకుని మురిసిపోయిన లెఫ్ట్‌కు ఇప్పుడు చెప్పుకోవటానికీ, చూపించుకోవటానికీ ఏమీ లేకుండా పోయింది. ఇంతకాలం ఉన్నది మూడు రాష్ట్రాలు.. అందులో బెంగాలు.. కేరళ రెంటిలోనూ లెఫ్ట్ అవుటయిపోయింది. త్రిపుర చిన్న రాష్ట్రం. జాతీయ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఒకటే.. ఇక జాతీయ రాజకీయాల్లో ఎర్రజెండా పరిస్థితి ఏమిటి?&lt;br /&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-6427596989807324205?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/6427596989807324205/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=6427596989807324205&amp;isPopup=true' title='3 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/6427596989807324205'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/6427596989807324205'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/05/blog-post_14.html' title='కరడుగట్టిన కొడవలిని రెండు గడ్డిపూలు కోసిపారేశాయి'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-2778318139204898734</id><published>2011-05-02T20:16:00.000+05:30</published><updated>2011-05-02T20:16:17.915+05:30</updated><title type='text'>పండిన పాక్‌ పాపం...ఇవాళ ఒసామా...రేపు దావూద్‌..</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-Pqzu0CaEArA/Tb7DqjWiCLI/AAAAAAAABBk/M9BZ4sFkkeM/s1600/osama_bin_laden_dead0001_66.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" src="http://3.bp.blogspot.com/-Pqzu0CaEArA/Tb7DqjWiCLI/AAAAAAAABBk/M9BZ4sFkkeM/s1600/osama_bin_laden_dead0001_66.jpg" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;పండిన పాక్‌ పాపం...&lt;br /&gt;మరోసారి వెల్లడైన పాక్‌ నిజస్వరూపం...&lt;br /&gt;ఒసామాను దాచిన పాకిస్తాన్‌...&lt;br /&gt;ఒసామా అంశంలో పాక్‌ జవాబేంటి...?&lt;br /&gt;&lt;br /&gt;పాకిస్తాన్‌ పాపం పండింది... ఉగ్రవాదానికి తాను పుట్టిల్లేననే విషయాన్ని ... ఒసామా బిన్‌పై నాటో దళాల దాడి మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది.&amp;nbsp; ముంబైలో మారణహోమం సృష్టించిన అజ్మల్‌ కసబ్‌ స్వస్థలం పాకిస్తానేనని ఆధారాలతో సహా చూపించినా... తమకు సంబంధం లేదంటూ పాక్‌&amp;nbsp;సర్కారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. దావూద్‌ ఇబ్రహీం సహా... భారత్‌కు కావాల్సిన మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టులు ఇరవై మంది దాకా ... పాక్‌లోని ముఖ్యపట్టణాల్లో దర్జాగా సెటిల్‌&amp;nbsp; అయ్యరని చెప్పినా.... పాక్‌ నిర్లజ్జగా వ్యవహరిస్తూ వచ్చింది.... అయితేనేం.... పాక్‌ బండారాన్ని బట్టబయలు చేసే రోజు రానే వచ్చింది... ఉగ్రవాద మూలాలన్నీ పాకిస్తాన్‌లోనే ఉన్నాయని... వాటికి అడుగడుగునా పాక్‌ అండదండలున్నాయన్న విషయం.. ఒసామా ఎన్‌కౌంటర్‌తో తేలిపోయింది. &lt;br /&gt;- ఒసామా తమ దగ్గర ఉన్న విషయం పాకిస్తాన్‌కు తెలియకుంటే... దాడి విషయాన్ని అమెరికా పాక్‌కు ఎందుకు చెప్పలేదు...?&lt;br /&gt;&amp;nbsp;పాకిస్తాన్‌ను మాటమాత్రం సంప్రదించకుండా... ఇస్లామాబాద్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో... అగ్రరాజ్యం స్వతంత్రంగా ఎందుకు దాడి చేసింది....? &lt;br /&gt;అదే పాకిస్తాన్‌ మీద నమ్మకం ఉండి ఉంటే... పాక్‌ సైన్యం సహకారంతోనే ఈ పని చేసి ఉండేవాళ్లు కదా...? &lt;br /&gt;- ఇంకా ముఖ్యమైన ప్రశ్న... నేవీ అధికారుల ఇళ్ల మధ్యే 18 అడుగుల ప్రహారీ ఉన్న ఓ స్పెషల్‌ హౌజ్‌ ఉంటే... ఆ ఇల్లెవరిదో వాళ్లు ఎందుకు కనిపెట్టలేదు...?&lt;br /&gt;అంటే... చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు... ఉగ్రవాదుల స్వర్గధామమైన పాకిస్తాన్‌లోనే ....అదికూడా పాక్‌ పాలకుల నివాసాలకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో... అంతర్జాతీయ ఉగ్రవాద నేత రెండేళ్లుగా ఎంజాయ్‌ చేస్తున్నాడు... ఆ విషయాన్ని అమెరికా కనిపెడితే కానీ తెలియని స్థితిలో పాక్‌ ఉన్నదంటే నమ్మేదెవరు...? ఇవాళ ఒసామా...రేపు దావూద్‌... ఇంకోరోజు.. ఇంకో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌... ఏదైనా అమెరికాకు టైం రావాలి... ప్రపంచానికే పెద్దన్న కాబట్టి... అమెరికా ఆఫ్ఘన్‌ను నాశనం చేయగలదు... ఇరాక్‌ను సర్వనాశనం చేసి సద్దాంనూ చంపగలదు... ఇప్పుడు ఒసామాను ఎన్‌కౌంటర్‌ చేయగలదు... మరి మనమేం చేయాలి....? ఏం చేయగలం...? దావూద్‌ సహా... టెర్రరిస్టులంతా ఎక్కడున్నారో తెలిసినా... పాక్‌ పాలకులతో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌లు చూడాలా...? ఆ దేశానికి ఈ దేశానికీ బస్సులు,రైళ్లు నడపాలా...? ముంబైలాంటి ఎటాక్స్‌ జరిగినప్పుడు.... ఆవేశపడి..ఆ తర్వాత సమ్‌ఝౌతా కోసం ట్రై చేస్తూనే ఉండాలా...? దురదృష్టమేంటంటే... ఆ విషయం కూడా మళ్లీ మనకు ఏ ఒబామానో చెప్పాల్సిందే...ఎందుకంటే మేరా భారత్‌ మహాన్‌.&amp;nbsp; &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-2778318139204898734?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/2778318139204898734/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=2778318139204898734&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/2778318139204898734'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/2778318139204898734'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/05/blog-post.html' title='పండిన పాక్‌ పాపం...ఇవాళ ఒసామా...రేపు దావూద్‌..'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-Pqzu0CaEArA/Tb7DqjWiCLI/AAAAAAAABBk/M9BZ4sFkkeM/s72-c/osama_bin_laden_dead0001_66.jpg' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-5002171795044554505</id><published>2011-04-21T12:14:00.000+05:30</published><updated>2011-04-21T12:14:56.579+05:30</updated><title type='text'>ఉక్కు దేవత నడయాడిన నేల</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;blockquote&gt;&lt;div class="headline"&gt;&lt;h1&gt;&lt;span style="font-size: x-small;"&gt;&lt;i&gt;&lt;b&gt;&lt;span style="color: blue; font-weight: normal;"&gt;తెలంగాణాలో ఉక్కు పరిశ్రమ వెలుగుల గురించి జైకిషన్‌ రాసిన పుస్తకంపై ఆంధ్రజ్యోతి నవ్యలో వచ్చిన సమీక్షా వ్యాసం ఇది.. తెలంగాణా బ్లాక్‌స్మిత్‌ల నైపుణ్యం కళ్లకు కట్టినట్లుగా విశ్లేషించిన గ్రంథం ఇది. ప్రతి ఒక్కరు చదివి తీరాల్సిన పుస్తకమిది.&lt;/span&gt;&lt;/b&gt;&lt;/i&gt;&lt;/span&gt;&lt;/h1&gt;&lt;/div&gt;&lt;/blockquote&gt;&lt;div id="page1"&gt;&lt;div class="RunningText"&gt;  &lt;img align="right" src="http://www.andhrajyothy.com/i/2011/apr/21nav2.jpg" /&gt;    &lt;b&gt;'శిథిలమైన చల్లారిన బట్టీ అడుగులో నుంచి తీసిన గడ్డకట్టిన చిట్టెపు  కుప్పల్ని చూసినప్పుడు ఇక్కడి కమ్మరి పనివారి జీవనం గుర్తుకు వస్తుంది.  అణగారిన వారి జీవితాలు అందులో ప్రతిబింబిస్తాయి' అంటారు డాక్టర్ ఎస్.  జైకిషన్. ఆనాడు మధ్య ఆసియాలో తయారైన ఆయుధాలకు తెలంగాణ నుంచే ఇనుము, ఉక్కు లోహాలు  ఎగుమతయ్యేవని జైకిషన్ చెబుతున్నారు. ఆయన పరిశోధించి వెలువరించిన  'తెలంగాణలో ఇనుము ఉక్కు పరిశ్రమ -ప్రాచీన చారిత్రక ఆనవాళ్లు' పుస్తకంలో  తెలంగాణలో నాడు లభించిన లోహాలు, వాటితో ముడిపడిన ప్రజల జీవన విధానం  సవివరంగా ఉంది. ఈ పుస్తకంలో కొన్ని భాగాలు..&lt;/b&gt;&lt;br /&gt;ప్రాచీన మధ్యయుగాల్లో తెలంగాణలోని అనేక గ్రామాలలో ప్రజలు తమ కులవృత్తుల్ని  చాలా గౌరవప్రదంగా కొనసాగించారు. విస్తృతమైన వృత్తిపనులవా అనేక వృత్తుల్ని  సుదీర్ఘకాలం కొనసాగించారు. అయినా ఈ వృత్తుల గురించి చారిత్రకమైన లిఖిత  ఆధారాలు ఎక్కువగా లభించలేదు. ఈ ప్రాంతంలో ప్రసిద్ధమైన ఇనుము -ఉక్కు తయారి  గురించి గాని, ఇక్కడ లభించే ముడి ఇనుము గురించి కాని ఎక్కడా తెలుపబడలేదు. ఈ  ప్రాంతంలో ముడి ఇనుము నిల్వలు అపారంగా ఉండటమే కాక, అనేక ఇతర ప్రాంతాలకు  ఎగుమతి చేసి, చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందినప్పటికీ, ఏ చరిత్రకారుడు ఈ  విషయాన్ని గమనించడం గానీ , పరిశోధించడం గానీ చేయలేదు.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణలో  ఒకనాడు ప్రసిద్ధమైన చేనేత, రాగి, కంచు, కాగితం, తోలు, గాజు పరిశ్రమల ఉనికి  గురించి కూడా పెద్దగా పరిశోధన జరగలేదు. కరీంనగర్ జిల్లాలోని వెండి  ఫిలిగ్రి కళాకారుల అద్భుత కళానైపుణ్యం గురించి కూడా పరిశీలించలేదు. కొన్ని  గ్రామాల్లో ప్రాచీన పరిశ్రమల ఆనవాల్లు నేటికీ నిలిచి ఉన్నాయి.  చారిత్రకులు, పురావస్తుశాఖ వారు సరైన శ్రద్ధ తీసుకొనకపోవడం వల్ల ఈ  ఆనవాల్లు కాలగ ర్భంలో కలిసిపోతున్నాయి. వరంగల్‌లోని తివాచి పరిశ్రమ,  పెంబర్తి కంచు పరిశ్రమ, ఉప్పలూరు, గాజు రామారం గ్రామాల్లో ఉండిన గాజుల  పరిశ్రమ, కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల కాగితపు పరిశ్రమ, ఇందూరు, నిర్మల్,  ఇందల్ వాయి, ఉప్పల్‌వాయి, కోనాపురం, కోనసముద్రం, ఇబ్రహీం పట్నం, కొడిమ్యాల,  వెల్గందులలో విస్తరించిన ఆయుధ పరిశ్రమలు లాంటివి ఎన్నో పరిశ్రమల ఆనవాల్లు  కనుమరుగైపోయాయి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;మధ్యయుగంలో తుపాకి మందు వాడుకలోకి వచ్చిన తర్వాత ఇనుము, రాగి, ఇత్తడి  లోహాలకు విస్తృతమైన గిరాకి పెరిగింది. తుపాకి మందులో ఉపయోగించే రసాయనాలైన  సౌరిక లవణం, గంధకం వంటివి చాలా పెద్ద మొత్తాల్లో నాటి అవసరాలకు సరిపడ  ఉత్పత్తి చేయబడ్డాయి. వీటి వాడకం క్రీ.శ. ఆరు, ఏడు శతాబ్దాల తర్వాత  తెలంగాణలో విస్తృతంగా జరిగింది. ఆయుర్వేదంలో రసప్రయోగ పద్ధతులను ముఖ్యంగా  సౌరిక లవణం, గంధకం, పాదరసంలను లోహశుద్ధి ప్రక్రియలో వాడటం ప్రారంభించిన  తర్వాత వాటి ఉత్పత్తి అధికం చేశారు. ఈ లోహ, ఖనిజ ఉత్పత్తి వ్యవస్థ అంతా  నాటి ఆర్థిక, రాజకీÄ, సామాజిక జీవనాన్ని ప్రభావితం చేసింది.&lt;br /&gt;&lt;br /&gt;&lt;img align="right" src="http://www.andhrajyothy.com/i/2011/apr/21nav3.jpg" /&gt;  సాధారణ కొలిమిలో నైపుణ్యం లేని కమ్మరి పనివారు ఏ వస్తువునూ తయారు చేయలేరు.  ఎందుకంటే 300 డిగ్రీల -400 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య మాత్రమే ఇనుము పొడిగా  రవ్వలుగా మారుతుంది. నైపుణ్యం గల పనివారు మ్రాతమే చాకచక్యంతో దీన్ని ఆ  వేడిమీద సాగదీసి ఆయుధాల్ని రూపొందించి పదును పెట్టేవారు. వివిధ రకాల ఆయుధాల  తయారీకి పనివారి అద్భుతమైన కళానైపుణ్యం కూడా జోడించబడింది. అలాంటి  నైపుణ్యం కలిగిన కమ్మరి పనివాళ్లు నేటి తెలంగాణ గ్రామాల్లో  కనుమరుగవుతున్నారు. ఇప్పుడున్న కమ్మరి పనివాళ్లు చాలామందికి ఉక్కు లోహ ం  గురించి పెద్దగా తెలియదు. తెలిసిన కొద్దిమంది ఈ లోహాన్ని నైపుణ్యంతో ఎలా  మలచాలో నేర్చుకోలేదు. నేడు వేలమంది ఉన్న కమ్మరి పనివాళ్లలో ఏ పదిమందికో  మించి ఉక్కులోహంపై స్పష్టమైన అవగాహన లేదని గమనించవచ్చు.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ గ్రామాల్లో ఇనుమును'కేరీ' లేదా 'కేటి' అని, ఉక్కుని 'ఫౌలద్' అని  'గట్టిముక్క' అని పిలుస్తారు. ఆచార్య బాలసుబ్రమణ్యంగారు 'ఉక్కు -హిందూవాణి  -ఫౌలద్' పదాల గురించి ఓ వ్యాసంలో చర్చించారు. తెలుగు భాషలో స్థానిక ఉక్కుని  దేశి ఉక్కు అని, పరిశ్రమలో ఉపయోగించే ఉక్కుని 'కేటి' అని పిలుస్తున్నారు. ఇనుము ఉక్కు పరిశోధన నిమిత్తం నేను తెలంగాణ ప్రాంతంలో 2500 గ్రామాలకు పైగా,  విస్తృతంగా క్షేత్ర పర్యటన చేసి విస్తారమైన సాక్ష్యాధారాలు సేకరించడం  జరిగింది. ఇనుము తయారు చేసిన గ్రామాల్లో చిట్టెపు కుప్ప నుండి'సరాలు'  పగిలిపోయిన కొలిమి ముక్కలు, మరియు చిన్న చిన్న ఇనుప ముద్దలను నేటికి  గమనించవచ్చు. ఉక్కు తయారు అయిన గ్రామాల్లో ఉక్కు పావుల చెత్తకుప్పల నుండి  విభిన్న ఆకారాలు గల చిన్న, పెద్ద మూసల ముక్కలు కోకొల్లలుగా  లభ్యమవుతున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;కోనాపురం, కోనసముద్రం, ఇబ్రహీంపట్నంలలో  ఉక్కుపావుల చెత్తకుప్పలపైనే ఇళ్లు నిర్మించారు. ఈ గ్రామాల నుంచి ప్రాచీన  కాలంలో తయారు అయిన ఉక్కు ముద్దలను, వివిధ రకాల ఉక్కు పరికరాల్ని -ఉదాహరణకు  కత్తులు, చాకులు, ఖడ్గాలు, గొడ్డళ్లు, వివిధ రకాల గీత పనివారి కత్తులు  ఒకటేమిటి అనేక రకాల పదునైన ఆయుధాల్ని తయారు చేశారు.కమ్మరి పనివారి  'దాకల్లు' వివిధ పరిణామాల్లో ఉన్న ఫిరంగి గుండ్లు, ప్రాచీన కాలం నాటి ముద్ద  ఇనుము ఈ గ్రామాల్లో నేటికీ లభ్యమవుతున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 600  పైబడిన గ్రామాల్లో ఇనుము కరిగించిన పారిశ్రామిక ఆనవాల్లు ఉన్నాయి. 120కి  పైగా ఉక్కు పరిశ్రమ విస్తరించిన గ్రామాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని  కవ్వాల్ అడవుల్లో ఉన్న చిట్టెపు కుప్పల సమూహాల దగ్గర ఇనుము కరిగించిన  బట్టీల ఆనవాల్లు నేటికీ చెక్కుచెదరక నిలిచి ఉన్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;img align="right" src="http://www.andhrajyothy.com/i/2011/apr/21nav4.jpg" /&gt;  *** ప్రపంచంలో పదునైన కత్తులు తయారు చేసే డెమాస్కస్, సిరియా, సైఫ్, ఇసఫాన్,  బందర్, సరోహి మొదలైన మధ్యఆసియా ప్రాంతాల్లో మనదేశంలో తయారైన ఉక్కుతో  మాత్రమే కత్తులను తయారుచేశారు. ఈ ప్రాంతపు కత్తులకి ప్రపంచమంతటా గిరాకీ  ఉండేది. దానంతటికీ లోహాన్ని అందించిన ఘనత తెలంగాణ ప్రాంతపు కమ్మరి  పనివారిదే. ప్రపంచంలోని ప్రఖ్యాత యోధాగ్రేసరులందరూ వాడిన ఖడ్గాలకు ఇక్కడి  లోహాన్నే వినియోగించారనేది నిజం.&lt;br /&gt;&lt;br /&gt;*** వెనిస్ యాత్రికుడైన మార్కోపోలో తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు...'  హైదరాబాద్ ప్రాంతంలో అతి ప్రాచీన కాలంనుండే ప్రఖ్యాతి గాంచిన ఇనుము  తయారయ్యేదని, దాని నుండి తయారు చేసిన ఉక్కు డెమాస్కస్ కత్తుల తయారీకి  మూలమైన ముడి లోహాన్ని పంజాబు ప్రాంతం గుండా పర్షియాకు ఎగుమతి చేయబడేదని'  తెలిపాడు.( మార్కోపోలో కాలానికి హైదరాబాద్ నగరం లేదు. అనువాదకర్త బహుశా  పొరపాటు పడినాడు. బహుశా అది ఓరుగల్లు అయి ఉంటుంది.) అక్బర్ ఆస్థాన పండితుడైన అబుల్ ఫజల్ రాసిన ' ఐన్ -ఇ- అక్బరీ' గ్రంథంలో  ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలోని నిర్మల్, ఇందూరులలో ముడి ఇనుము  సమృద్ధిగా దొరుకుతుందని, అక్కడ ఆయుధ కర్మాగారాలు ఉన్నాయని పేర్కొన్నాడు.&lt;br /&gt;&lt;br /&gt;థివోనాట్ అనే మధ్యయుగ యాత్రికుడు సూరత్ మీదుగా భూమార్గం గుండా  మచిలీపట్నానికి సాగిన తన యాత్రావిశేషాల్లో 'ఇనుము ఉక్కు తయారీ కేంద్రాలు  మరియు ఆయుధ పరిశ్రమలు ఇందూరు, నిర్మల్, ఇందల్‌వాయి ప్రాంతాల్లో విస్తరించి  ఉన్నాయని, ఈ ప్రాంతం ఆయుధ పరిశ్రమకి ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ తయారు  చేయబడిన ఆయుధాలు ప్రపంచం అంతటా అమ్మబడతాయి' అని తెలిపాడు.&lt;br /&gt;&lt;br /&gt;1672లో విలియం హావర్డ్ అనే డచ్ యాత్రికుడు గోల్కొండ ప్రాంతంలో డచ్ ఈస్ట్  ఇండియా వారు స్థాపించిన ఇనుప పారిశ్రామిక కేంద్రాలను సందర్శించాడు. అక్కడ  తయారయ్యే ఇనుప మొలలు, ఫిరంగి గుండ్ల గురించి వివరించాడు. ఈ పరిశ్రమలో  స్థానిక కార్మికులే పనిచేస్తున్నట్టు కూడా తెలిపాడు. కాని, ఈ పరిశ్రమ  లాభసాటి కాకపోవడం వలన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆ పరిశ్రమలను  మూసివేసినట్లు తెలుస్తుంది.&lt;br /&gt;&lt;br /&gt;ఆర్యుల రాకతో ఇనుము వాడుక భారతదేశానికి వచ్చిందని, వారే తొలి లోహపు  ఆయుధాల్ని వాడినట్లు చెప్పబడుతన్నప్పటికీ మధ్య దక్కన్‌లో ఈ పరిశ్రమ  ఆనవాల్లు విస్తృతంగా కనిపిస్తాయి. బృహత్ శిలా సమాధులు లేదా పెద్దరాతి  సమాధులు మరియు కైయిరన్లు తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల విస్తృతంగా  ఉన్నాయి. ఈ సమాధులకు ఇనుము తయారీకి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ సమాధుల్లో  లోహపు పనిముట్లు ఎన్నో లభిస్తాయి. ఈ సమాధులున్న గ్రామాలలోను, వాటికి  సమీపంగాను ఎన్నో చిట్టెకుప్పలు ఉన్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;img align="right" src="http://www.andhrajyothy.com/i/2011/apr/21nav.jpg" /&gt;  *** కరీంనగర్ జిల్లాలోని ఇబ్రహీం పట్నం మండల కేంద్రం అత్యంత వైభవోపేతమైన  ఇనుము - ఉక్కు పారిశ్రామిక కేంద్రమని చెప్పవచ్చు. ఇక్కడి ఉక్కు పావుల  ఎత్తైన దిబ్బపైనే రెండు మంచినీటి ట్యాంకులను నిర్మించారు. వీటి ద్వారానే  నీరు గ్రామం మొత్తానికి సరఫరా చేయబడుచున్నది. ఈ ట్యాంకుల పక్కనే మమ్మాయి  దేవాలయం కూడా ఉంది. దేవాలయం పక్కనే విశ్వకర్మ కులాల సంఘ భవనం ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;ఈ సంఘానికి అధ్యక్షుడు మట్టెల పెద్ద గంగారాం. వయసు 85 సంవత్సరాలు. పంచాణం  వారి అన్ని వృత్తుల్లోనూ ఈయనకు ప్రవేశం ఉంది. కమ్మరి పనే కాకుండా వడ్లపని,  కంచరపని, కంసాలి పనులన్నీ చేయగలరు. ఈయన సోదరుడు ఈశ్వర్‌కు ఉక్కు పనిమీద  అపారమైన అనుభం ఉంది. తమ తాత, తండ్రుల కాలంలో కొనసాగిన ఉక్కు పరిశ్రమ  విషయాన్ని వీరు వివరించారు. ఈ గ్రామంలో ఉండే దొంతుల, కోమటి, వైశ్య  కులంవారు ఇక్కడ ఇనుము ఉక్కు తయారు చేసే కమ్మరివారికి ముందుగా డబ్బు  చెల్లించి ఉత్పత్తి అయిన సరుకును ముఖ్యమైన వ్యాపార పట్టణ కేంద్రాలకు  చేరవేయవలసిన బాధ్యత కూడా అప్పజెప్పేవారని తెలిపారు. ప్రస్తుతం ఈ కుటుంబాల  వారు ఊరు వదిలి సమీపంలోగల మెట్‌పల్లిలో నివాసముంటున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;ప్రాచీన  మధ్యయుగాల్లో ఫరిఢవిల్లిన ఇనుము -ఉక్కు పరిశ్రమ ఆకస్మికంగా కనుమరుగైంది.  ఇట్లా కనుమరుగవడానికి గల కారణాల్ని విశ్లేషించవలసిన అవసరం ఎంతైనా ఉంది.  పర్యాటక రంగం విస్తరింపజేయటానికి ఈ పరిశ్రమ కేంద్రాల్ని కూడా ప్రభుత్వం  గుర్తించవచ్చు. పురాతత్వ పారిశ్రామిక కేంద్రాల అధ్యయనం ద్వారా  శాస్త్రసాంకేతిక విషయాలపట్ల అవగాహన పెంపొందిచవచ్చు.&lt;br /&gt;&lt;br /&gt;ఉక్కు ఉత్పత్తి చేసే గ్రామాల్లో కమ్మరివారు 'మమ్మాయి దేవత'ను పూజించే ఆచారం  ఉంది. ఈ మమ్మాయి దేవతకి ఈ ప్రాంతాల్లో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈమెను లోహ  దేవతగా భావిస్తున్నారు. కమ్మరి పనివారి సంస్కృతిలో ఇనుము తయారీ గ్రామాల్లో  మాత్రమే ఈ దేవతని పూజించే ప్రత్యేకమైన ఆలయాలు నిర్మించబడినాయి. అమ్మ -ఆయి  ='అమ్మ' అంటే తల్లి, 'ఆయి' అంటే ప్రాకృతంలో ఇనుము, సంస్కృత భాషలో అయిస్.  అందువల్ల ఈమె లోహదేవత. నేటికి కూడా కమ్మరి వారు ఆ దేవతని ప్రత్యేక  సందర్భాల్లో పూజిస్తారు. అంతేకాక ఈ ప్రాంతంలోని ప్రతి కమ్మరివారి ఇంటా  ఇప్పటికీ ఈ మమ్మాయి దేవత పూజలు అందు కుంటుంది.       &lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-5002171795044554505?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/5002171795044554505/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=5002171795044554505&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5002171795044554505'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/5002171795044554505'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/04/blog-post_21.html' title='ఉక్కు దేవత నడయాడిన నేల'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-1549002081727101725</id><published>2011-04-04T12:24:00.000+05:30</published><updated>2011-04-04T12:24:08.066+05:30</updated><title type='text'>ఉగాది శుభాకాంక్షలు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;br /&gt;ఈ ఖర నామ సంవత్సరం అందరి జీవితాలలో సుఖ సంతోషాలు కల్గించి శుభప్రదం కావాలని కోరుకొంటున్నాను.&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-1549002081727101725?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/1549002081727101725/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=1549002081727101725&amp;isPopup=true' title='0 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/1549002081727101725'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/1549002081727101725'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/04/blog-post_04.html' title='ఉగాది శుభాకాంక్షలు'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-6762768013080269543</id><published>2011-04-01T14:30:00.000+05:30</published><updated>2011-04-01T14:30:24.974+05:30</updated><title type='text'>ఈ బొమ్మ చూసి చెప్పండి</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-XAycdQBasyQ/TZWUAgmWc2I/AAAAAAAABA0/9Wtfe7BA-iU/s1600/EpicIndia.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="320" src="http://3.bp.blogspot.com/-XAycdQBasyQ/TZWUAgmWc2I/AAAAAAAABA0/9Wtfe7BA-iU/s320/EpicIndia.jpg" width="272" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;తెలుగువాళ్లంతా ఒకటే.. ఒకటే జాతి.. ఒకే భాష.. ఒకే సంస్కృతి.. అని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాం.. ఆత్మగౌరవం అంటూ మాట్లాడుకుంటున్నాం.. కానీ, ఇది ఒక జాతి కాదని.. రెండు జాతులనీ, మహాభారత కాలం నాటి నుంచీ విడివిడి రాజ్యాలని కూడా స్పష్టంగా తెలుస్తున్నది. కృష్ణానదికి దిగువ భాగాన ఆంధ్రక పేరుతో ట్రెﾕబల్‌&amp;nbsp; రాజ్యమున్నట్లుగా, కృష్ణానదికి ఎగువన, దండకారణ్యాన్ని ఆనుకుని గోదావరి తీరంలో తెలింగ రాజ్యమున్నట్లుగా తెలుస్తోంది. తెలింగకు పైభాగాన కళింగ రాజ్యం వేరే ఉంది. దక్షిణ భారతాన్ని గెలిచేందుకు పాండవ కనిష్ఠుడు సహదేవుడు కళింగానికి దక్షిణాన ఉన్న తలవానలనే ట్రైబ్‌లను గెలిచినట్లుగా మహాభారతంలో ప్రస్తావన ఉంది. తెలింగ రాజ్యంలోని ఉన్నవారే తలవానలని వాళ్ల భాష తెలుంగు అని చెప్పబడింది. కౌరవ సైన్యంలో తుషార, యవన, ఖాస, దర్వాభిసర, శక, కమత, రమత, ఆంధ్రక, పుళింద, ద్రవిడ, కంచి, కిరాట తదితర రాజ్యాలు భాగస్వామ్యం పంచుకున్నట్లుగా భారతంలోనే ప్రస్తావన ఉంది.   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8504579254288239434-6762768013080269543?l=kovela.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://kovela.blogspot.com/feeds/6762768013080269543/comments/default' title='వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8504579254288239434&amp;postID=6762768013080269543&amp;isPopup=true' title='2 వ్యాఖ్యలు'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/6762768013080269543'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8504579254288239434/posts/default/6762768013080269543'/><link rel='alternate' type='text/html' href='http://kovela.blogspot.com/2011/04/blog-post.html' title='ఈ బొమ్మ చూసి చెప్పండి'/><author><name>Kovela santosh kumar</name><uri>http://www.blogger.com/profile/02479344851619421279</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='33' height='23' src='http://4.bp.blogspot.com/_ZBa1mZ_l9-o/S7oW4ed2nGI/AAAAAAAAAyY/2wW-cveFi9Y/S220/old+photos4.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-XAycdQBasyQ/TZWUAgmWc2I/AAAAAAAABA0/9Wtfe7BA-iU/s72-c/EpicIndia.jpg' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8504579254288239434.post-7932341252828192307</id><published>2011-03-29T11:43:00.000+05:30</published><updated>2011-03-29T11:43:46.685+05:30</updated><title type='text'>మెకాలే మళ్లీ పుట్టాడు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;span class="fullpost"&gt;ఆశ్చర్యం... భారత దేశంలో ఒక్కసారిగా నాలుగు కోట్ల జనాభా తగ్గిపోయింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏకంగా ఒక ప్రాంతంలోని యావత్‌ ప్రజానీకానికి ఫండమెంటల్‌ రైట్స్‌... ప్రాథమిక హక్కులు రద్దు చేయబడినాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇప్పుడు భారతీయులుగా గుర్తింపు పొందరు.. వాళ్లకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఇకపై లేదు.. ఒకే ఒక్క తీర్పుతో దాన్ని నిర్ద్వంద్వంగా కొట్టిపారేశారు. భారత పౌరసత్వం ఉన్న ప్రతివారికీ ప్రాథమిక హక్కులు ఉండాలన్నది రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన ప్రధాన సూత్రం. ఆ హక్కులు లేని పౌరులు భారతీయులుగా ఎట్టి పరిస్థితిలోనూ మనటానికి వీల్లేదు. ఇప్పుడదే జరిగింది. ఇకనుంచి ఎవరైనా సరే ఆ ప్రాంతం ఊసెత్తటానికి వీల్లేదు. భారత ప్రభుత్వానికి కానీ, ఆ ప్రాంతాన్ని ఏలుతున్న మారాజులకు కానీ, అక్కడి ప్రజానీకానికి ఏమీ చేయాల్సిన బాధ్యత లేదు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం లేదు. విద్యా ఉద్యోగాలు కల్పించాల్సిన ఆగత్యం లేదు. నీళ్లు ఇవ్వాల్సిన పని లేదు.. తిండి పెట్టక్కర్లేదు.. ఎందుకంటే వాళ్లకు ప్రాథమిక హక్కులు లేవు.. వాళ్లకు ఈ దేశ పౌరులుగా గుర్తించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ల ప్రాథమిక హక్కులను కాలరాసేయమని ఓ బలమైన సిఫారసు అత్యంత రహస్యంగా&amp;nbsp; హస్తినలో ధృతరాష్ట్రుల వారికి చేరింది. ఏ విషయమూ ఆయనకు కనిపించదు. ఎందుకంటే ఆయన గుడ్డివాడు. వందిమాగధబృందం చెప్పిన సమాచారమే అతనికి వేదవాక్కు.&amp;nbsp; అరవై సంవత్సరాలుగా అతనికి చెప్పకుండానే, వీటిని అమలు చేస్తూ వచ్చారు.. అతను వినికిడి ద్వారా తెలుసుకున్నా.. గుడ్డివాడు కాబట్టి,&amp;nbsp; చేసేదేం లేదనుకుని మౌనంగా ఉండిపోయాడు. అరవై సంవత్సరాలుగా అనధికారికంగా జరుగుతున్న వ్యవహారానికి ఇప్పుడు రాజముద్ర పడింది. వీళ్లను పౌరులుగా పరిగణించటానికి వీల్లేదని భారత అత్యున్నత న్యాయస్థానంలో నీతిమంతుడిగా కీర్తి పొందిన పెద్దమనిషి... దేశ వ్యవహారాల శాఖలో ఉన్నత పదవిని నిర్వహించిన మహా సచివుడు పది నెలల పాటు తెగ కష్టపడి... ౨౦ కోట్ల రూపాయల ఖజానా డబ్బును ఆపసోపాలు పడి ఖర్చు చేసి అలసి.. సొలసి తీసుకున్న నిర్ణయం. దాని సారాంశం ఆ ప్రాంత ప్రజలు.. ప్రజలు కాజాలరు.. పౌరులు కాజాలరు.. వాళ్లకు ఎలాంటి హక్కులు ఉండటానికి వీల్లేదు.&lt;br /&gt;మా పాలన మేం చేసుకుంటా అంటే ఊరుకోవద్దు. వారికి సొంతంగా పరిపాలన చేసుకునే హక్కా... పాడా..... అసలు వారికి సొంతంగా అభిప్రాయమే ఉండటానికి వీల్లేదు.. వాళ్లు ఉన్నది ఊడిగం చేయటానికి..&amp;nbsp; అసలు వాళ్ల కల్చరే బాంచన్‌ కాల్మొక్తా సంస్కృతి.. అప్పుడు భూస్వాములు.. ఇప్పుడు మీరు... మీ మాటే వాళ్లకు శిరోధార్యం కావాలి. వాళ్లకు సొంతంగా మాట్లాడే హక్కు ఉండకూడదు. వాళ్ల అభిప్రాయాలతో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు. అసలు పట్టించుకోవలసిన అవసరమే లేదు. వాళ్లకంటూ ఓ అభిప్రాయం ఏర్పడిందా? మీకు పుట్టగతులుండవు.. ఇందుకోసం మీ అభిప్రాయాన్ని వాళ్ల అభిప్రాయంగా మలచండి. మీరు ఏది చెప్తే అదే నిజమని నమ్మేలా చేయాలి.. అసలు మీరున్నాక.. వారు ఆలోచించాల్సిన అవసరం లేదు.. అభిప్రాయం ఏర్పరుచుకోనక్కరలేదు. మీరు చెప్పినట్లు వాళ్ల బుర్రలు పని చేయాలి.&amp;nbsp; అంతకు మించి నోరెక్కువై వాగుతున్న వాళ్లను అడ్డంగా అణచేయండి... ఎలాగూ బలం ఉంది.. బలగాలున్నాయి.. బందూకులున్నాయి.. పెల్లెట్లు.. బుల్లెట్లు రబ్బరువో.. నిజమైనవో.. కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఎగేసేందుకు, తరిమి కొట్టేందుకు గాలీ, ధూళీ ఉన్నాయి. అణచేయండి.. నిర్దాక్షిణ్యంగా దునిమేయండి. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపిలు.. మినిష్టర్లనే పెద్దమనుషులకు ఎర వేసేందుకు పదవులు, సూట్‌కేసులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. వాటిని వాడుకోండి..కుక్కలకు బొక్కలు విసిరేస్తే విశ్వాసంగా పడిఉంటాయి... ? వీళ్లకు అంత సీను కూడా లేదు..ఇక నాలుగో ఎస్టేటా? బొందా? అదంతా సర్కారు సొమ్ముపై ఆధారపడి బతికేది..రోజుకో నాలుగు పేజీల ప్రకటనలిచ్చేయండి.. మీరెట్లా చెప్తే అట్లా పనిచేస్తుంది. అంతే కానీ... ఎట్టి పరిస్థితుల్లో ఆ నాలుగు కోట్ల ప్రజానీకం గొంతెత్తకూడదు.. పరస్పరం గొంతులు కలపకూడదు.. అవి ఒక్కసారి కలిశాయా? మీ బతుకులు శాశ్వతంగా తెల్లారుతాయి. తస్మాత్‌ జాగ్రత్త. &lt;br /&gt;తనకు అప్పజెప్పిన పనిని జస్టిస్‌ దొరవారు.. ఐపిఎస్‌ ఆపీసర్‌ వారు చాలా చక్కగా, సమర్థంగా నిర్వహించారు. తెలంగాణ పౌరులను భారతీయులు కారని ఒకే ఒక్క మాటతో తేల్చి పారేశారు.. ఆహా ఏమి దేశంలో ఉన్నాం.. ఏమి రాజ్యంలో ఉన్నాం.. హిట్లరుకు గోబెల్స్‌ కూడా ఇలాంటి నీచమైన సలహాలు ఇచ్చి ఉండడు. తన దేశంలో.. తన ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న ఒక జాతిని, సమూలంగా నిర్వీర్యం చేసే దిశగా సాగిన మహా కుట్ర ఇది. రెండు వేల సంవత్సరాల సంస్కృతిని మూలాల నుంచి నిర్మూలనం చేసేందుకు జరిగిన ద్రోహ చింతన ఇది. ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న అలెగ్జాండర్‌ దగ్గర నుంచి.. ఇవాళ ప్రపంచ పోలీసుగా ఒక్కో దేశాన్ని తన పదఘట్టనల కింద నలిపేస్తున్న అమెరికాకు కూడా అర్థం కాని కూటనీతి ఇది. రాజకీయానికి, రాజ ధర్మానికి అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుని మేధస్సు కూడా ఊహించి ఉండదు ఈరకమైన రాజనీతిని. &lt;br /&gt;వెనకట మెకాలే అనే వాడు ఒకడు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు బానిసగా ఉండేందుకు తెల్లదొరలు ఎలాంటి వ్యూహం అనుసరించాలో చెప్పుకుంటూ వచ్చాడు..&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;Lord Macaulay said the following about India in 1835 in British Parliament.&lt;br /&gt;Â &lt;br /&gt;"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation." &lt;br /&gt;అతను సూత్రీకరించిన అంశాలలో ‘‘మొదటిది భారతీయుల దగ్గర ముష్టెత్తుకునే పరిస్థితి లేదు.. విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు.. వాళ్ల సంస్కృతి, చరిత్ర చాలా గొప్పది.. ఈ దశలో వాళ్లపై ఆధిపత్యం చెలాయించటం సాధ్యమయ్యే పని కాదు.. ఇప్పుడు మనం చేయాల్సింది వాళ్ల అభిప్రాయాలలో మార్పు తీసుకురావటం.. వాళ్ల విద్యావిధానాన్ని పూర్తిగా మార్చటం..&amp;nbsp; వాళ్లకంటే మన భాషను, మన సంస్కృతిని, మన వ్యవహారాన్ని గొప్పదిగా భావించేలా చేయటం.. మమ్మల్ని ఉద్ధరించేందుకు వీళ్లు వచ్చారని అనుకునేలా చేయటం.. ’’ఇలా వాళ్లలో బాగా నాటుకునేలా చేయటం.. అడపా దడపా ఏదైనా చీడపురుగు లేస్తే దాన్ని నలిపేయటం.. ఇదీ మెకాలే సిద్ధాంతం.. సూత్రీకరణ.. ఇందులో తెల్లవాళ్లు&amp;nbsp; గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యారు కాబట్టే రెండు శతాబ్దాల పాటు భారత్‌ను ఏలుకోగలిగారు.. &lt;br /&gt;ఇప్పుడు ఆ మెకాలే మళ్లీ పుట్టాడు.. ఈసారి ఈ దేశంలోనే పుట్టాడు.. తెలంగాణా గురించి మళ్లీ.. మళ్లీ అదే సూత్రీకరణలు చేశారు.. అద్భుతమైన సూత్రీకరణలు.. విశ్వంలో మనిషి పుట్టిన తరువాత ఒక జాతి అస్తిత్వాన్ని కాలరాసేందుకు జరిగిన కూటనీతులన్నింటినీ మించిన&amp;nbsp; అతి గొప్ప నీతిని ప్రపంచానికి అందించారు.. ఇది రాజనీతి శాస్త్రాల ద్వారా&amp;nbsp; భావి దౌత్యవేత్తలకు పాఠాలుగా చెప్పదగినది. దీనికి పేరు ఎనిమిదో చాప్టర్‌..&amp;nbsp; ఇది అత్యంత రహస్యం.. ఏ పేజీకి ఆ పేజీయే&amp;nbsp; రహస్యం.. దీన్ని బయటపెడితే భారత అంతర్గత భద్రత, జాతీయ సమగ్రతే ప్రమాదంలో పడిపోతుంది. అవును నిజమే.... ఈ చాప్టర్‌ బయటపెడితే భారతదేశ సమగ్రత నిశ్చయంగా మంట గలుస్తుంది. ప్రజల మధ్య సామరస్యం నిర్మూలనమవుతుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కంకణబద్ధులై ముప్ఫై సంవత్సరాల పాటు ఈ దేశానికి సర్వీసును వెలగబెట్టిన ఇద్దరు మెకాలే మేధావులు చేసిన పనికి మన దేశ సమగ్రత&amp;nbsp; ఖచ్చితంగా నాశనమవుతుంది.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;ఎందుకంటే ఎదుటివాళ్లను ఎరలు వేసి లోబరుచుకోవటం ఎలాగో చెప్పారు కాబట్టి.. మనుషుల్ని ఏమార్చటం ఎలాగో వివరించారు కాబట్టి.. అవినీతిని అమలు చేయమని సుద్దులు చెప్పారు కాబట్టి.. అవినీతిని చట్టబద్ధం చేసినా తప్పులేదన్నట్లుగా పరోక్షంగా వ్యాఖ్యానించారు కాబట్టి..&amp;nbsp; అది కూడా రాతపూర్వకంగా సిఫార్సు చేశారు కాబట్టి. వావ్‌.. ఎంత గొప్పనీతి.. &lt;br /&gt;***&lt;br /&gt;తెలంగాణా ఉద్యమానికి మూలమైన తెలంగాణా రాష్ట్రసమితిని దువ్వాలి.. తాయిలాలను అందివ్వాలి.. &lt;br /&gt;తెలంగాణా ప్రాంత ప్రజా ప్రతినిధులకు కీలక పదవులు అప్పజెప్పాలి.. &lt;br /&gt;తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపిలు, ఎమ్మెల్యేలను తెలంగాణ ఉద్యమం వైపు వెళ్లకుండా ఆపాలి. ప్రజాప్రతినిధులను అవసరమైన మేర అవసరమైన రీతిలో, అనుకూలంగా మలచుకోవాలి.. &lt;br /&gt;రాజకీయ మేనేజిమెంట్‌ అనేది పార్టీలు ఎప్పుడూ చేసేదే.. చేస్తున్నదే.. ఇక ముందు కూడా చేయబోయేదే..&amp;nbsp; కానీ, ఇప్పుడు ప్రజల సొమ్ము ౨౦ కోట్లను ఖర్చు చేసి ఓ గొప్ప వ్యూహాన్ని సర్కారు వారికి అందించారు న్యాయమూర్తిగారు.. ఓ పార్టీని చాలా సాఫ్ట్‌గా సాఫ్టెన్‌ చేసుకొమ్మని చెప్పేస్తారు..&amp;nbsp; దీన్ని అవినీతిగా పరిగణించటానికి వీల్లేదని ఆయన ఎంత చెప్పుకోవచ్చు.. కానీ, మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా ఆయన ఉద్దేశం ఏమిటో ప్రత్యేకంగా అర్థం చెప్పాల్సిన అవసరం లేదు.. &lt;br /&gt;ఇక మీడియా మేనేజిమెంట్‌.. ఇదే చాలా చాలా ముఖ్యమైన విషయం.. &lt;br /&gt;సామాన్యుల అభిప్రాయాలను ఉద్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా మలచేందుకు మీడియాను సమన్వయంతో కలిసి పనిచేసేలా కృషి చేయాలి. ఇందుకోసం మీడియాను అనుకూలంగా మార్చుకోవాలి.. ఎందుకంటే మీడియా ప్రభుత్వ ప్రకటనల నుంచి వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది కాబట్టి గోల్‌ను అచీవ్‌ చేసేందుకు మీడియాను ఎఫెక్టివ్‌ టూల్‌గా వాడుకోవాలి.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;పైగా మీడియా అంతా ఒకే ప్రాంతానికి చెందిన యాజమాన్యాలతో నడుస్తోందనీ న్యాయమూర్తుల వారు సెలవిచ్చారు. పేపర్లలో ప్రకటనలను ఇవ్వటం ద్వారా మీడియాను&amp;nbsp; లొంగదీసుకోమని శుభ్రంగా చెప్పేశారు.. దీనిద్వారా ప్రజల్లో తమకు అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగించేయవచ్చంట.. వండర్‌ఫుల్‌.. ప్రజల్లో&amp;nbsp; వాళ్లకున్న అభిప్రాయాన్ని&amp;nbsp; పూర్తిగా చెరిపేసి కొత్త అభిప్రాయాన్ని కలిగించాలి.. వీళ్ల అభిప్రాయాన్ని వాళ్లు చెప్పాలి.. రాజ్యాంగంలో 19(1) అధికరణం ఎవరి భావాలను వాళ్లు స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కును కల్పించిందే తప్ప.. ఎదుటివాడి అభిప్రాయాన్ని ఇంకొకడిపై రుద్ది.. వాణ్ణి అణచేయమని చెప్పలేదు.. మరి సదరు న్యాయమూర్తికి ప్రాథమిక హక్కుకు ఉన్న నిర్వచనం తెలియదా? తెలిసే అలా చేశారంటే.. నాలుగు కోట్ల మంది ప్రజానీకానికి రాజ్యాంగంలోని 19(1) ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కును రద్దు చేయమని సిఫార్సు చేసినట్లే కదా.. లేకపోతే ప్రిపేర్డ్‌నెస్‌ ఎలాగో ఉందికదా అని కూడా ఉచిత సలహా ఇచ్చేశారు. &lt;br /&gt;బహుశా న్యాయమూర్తి ఉద్దేశంలో రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్‌ వారి ఏలుబడిలో ఉన్న వారికి మాత్రమే ప్రాథమిక హక్కులు వర్తిస్తాయే తప్ప.. నిజాం ఏలుబడిలో ఉండి కాస్త లేటుగా దేశంలో కలిశారు కాబట్టి వాళ్లకు ఆ హక్కులు వర్తించవేమో..&amp;nbsp; తెలంగాణాకు స్వాతంత్య్రం రావటమే పదమూడు మాసాలు ఆలస్యమైంది.. ఆ స్వాతంత్య్రం కూడా ఎనిమిదేళ్లే అనుభవించారు.. ఆ తరువాత మళ్లీ దాన్ని లాగేసుకున్నారు. బలవంతంగా గుంజుకున్నారు. మెకాలే సూత్రాన్ని పూర్తిగా వంటబట్టించుకున్న జాతి... తనతో కలుపుకున్న తొలినాటి నుంచే దాడి చేయటం మొదలు పెట్టింది.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;ఇప్పుడు మెకాలే సూత్రాల్ని మరోసారి గుర్తుకు తెచ్చుకోండి.. అక్షరాలా తెలంగాణాలో జరిగింది అదే.. ఇప్పుడు జరుగుతున్నదీ అదే.. తెలంగాణా జాతి, తెలంగాణా ప్రాంతం ఆంధ్ర జాతితో, ఆంధ్ర ప్రాంతంతో కలిసిపోయే సమయంలో ఇక్కడ బిచ్చమెత్తే పరిస్థితి లేదు.. మిగులు బడ్జెట్‌తో ఉన్న ఒక రాష్ట్రాన్ని టెంట్ల కింద దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మరో రాష్ట్రం దిక్కులేక, గతిలేక, డబ్బులు చాలక, వనరులు సరిపోక ఇక్కడి వనరులన్నింటినీ కొల్లగొట్టేందుకు తమతో బలవంతంగా, నాయకత్వం మధ్య విభేదాల్ని సృష్టించి కలిపేసుకున్నారు..అచ్చంగా మెకాలే భారతదేశాన్ని ఎలా చూశాడో.. అతనికి ఏం కనిపించిందో.. ఆంధ్రాకు తెలంగాణాలో కనిపించిందీ అదే.&amp;nbsp; ఆ తరువాత క్రమంగా ఒక పథకం ప్రకారం.. చాలా కూల్‌గా.. చాలా శ్రేయోభిలాషులుగా.. తెలంగాణా ప్రజానీకాన్ని న్యూనతాభావనలో కి&amp;nbsp; పూర్తిగా నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఏడో నిజాం కాలంలో అనుభవించిన దుర్భర జీవితమే తరతరాలుగా తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు. పాలు పెరుగు అమ్ముకునే పేరుతో అన్ని తెలంగాణా జిల్లాల్లో గుంటూరు పల్లెలు వెలిశాయి. పాల దగ్గరి నుంచి కాఫీ దాకా ఎలా ఉంటాయో వాళ్లు నేర్పితేనే తెలంగాణా వాళ్లకు తెలిసిందన్నట్లుగా ప్రచారం చేశారు. ఇక్కడున్న సాహిత్యాన్ని, సారస్వతాన్ని హైజాక్‌ చేసే ప్రయత్నం చేశారు.. రాజులను రాజ్యాలను, వంశాలను కూడా మాయం చేసి మసిపూసే యత్నం చేశారు. కులాల్ని ఆపాదించేందుకు ప్రయత్నించారు. తమనుంచి చరిత్ర వచ్చింది.. తమ నుంచి సంస్కృతి వచ్చింది. తమ నుంచి నాగరికత వచ్చింది. మీరంతా మా నుంచే నేర్చుకున్నారు. మా దయాదాక్షిణ్యాలపై బతుకుతున్నారు. అనే స్థాయిలో&amp;nbsp; తెలంగాణాను మౌల్డ్‌ చేసే యత్నం చేశారు. డివైడ్‌ అండ్‌ రూల్‌ పాలసీ&amp;nbsp; ముందునుంచీ అమలు చేస్తున్నదే తెలంగాణ మెర్జ్‌ సమయంలో బూర్గులకు, కెవి రంగారెడ్డిల మధ్య విభేదాలు కల్పించి.. విడగొట్టి విడివిడిగా బుజ్జగించి, హెచ్చరించి మరీ లొంగదీసుకుని విలీనం చేసుకున్నారు.. ఇప్పటి వరకూ కూడా తెలంగాణా నాయకత్వం ఒక్కతాటిన రాకపోవటానికి వెనుక ఉన్నది ఈ డివైడ్‌ అండ్‌ రూల్‌ విధానమే.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;ఆంధ్ర సినిమా- సర్దార్‌ పాపారాయుడు మీలో ఎవరికైనా గుర్తుందా? అందులో తెల్లవాడు పాపారాయుడితో కొన్ని డైలాగులు చెప్తాడు.. ‘‘ మీ భారతీయులంతా మాకు సోదరులు..&amp;nbsp; మా వంట వాడు భారతీయుడు.. మా తోట వాడు భారతీయుడు, మా పని వాడు భారతీయుడు.. మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు..’’ &lt;br /&gt;ఇప్పుడు తెలంగాణా ప్రజల పరిస్థితి అచ్చం అలాగే ఉందంటే ఈ గొంతును వినిపించుకునేవాడెవ్వడు?.. విద్య, వైద్యం, సినిమా, రాజకీయం, అధికారం, న్యాయస్థానం, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ.. అన్ని చోట్లా అధికారంలో వారు.. పాదాక్రాంతంలో వీరు.. వీరి తోలు మందం కాబట్టి ఆ తోలు వాళ్ల చెప్పులకు అవసరమైంది.. అందుకే వాళ్లకు ఆ స్థానాన్ని కల్పించారు. &lt;br /&gt;ఆ పేరుతో ఇక్కడి మినరల్స్‌ ఖతమయ్యాయి. ఇక్కడి ఇరిగేషన్‌ వ్యవస్థ నాశనమైంది. ఇక్కడి వ్యవసాయం మట్టిగొట్టుకుపోయింది. ఇక్కడ దరిద్రం తాండవించింది. ఆ దరిద్రం లోంచి తిరుగుబాట్లు పుట్టుకొచ్చాయి.&amp;nbsp; &lt;br /&gt;కానీ ఆ తిరుగుబాట్లు తిండి కోసం జరిగినవే.. అంతే కానీ, మావోయిజానికి మూలమైన నక్సలిజం ఉత్తరాంధ్రలో పుట్టిందన్న వాస్తవాన్ని విస్మరించవద్దు.. చారు మజుందార్‌ హాజరై తొలిసారి నక్సల్స్‌ నిర్వహించిన సభ గుత్తికొండబిలంలో జరిగింది. ఇది తెలంగాణాలో లేదు. బలిమెల ఘటన తెలంగాణాలో జరిగింది కాదు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిపై జరిగిన హత్యాయత్నం తెలంగాణాలో జరిగింది కాదు.. మాజీ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్ధనరెడ్డిపై జరిగిన దాడి తెలంగాణాలో జరిగింది కాదు.. మావోయిజాన్ని,&amp;nbsp; దాన్ని అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు అతీతమైన నిర్దిష్టమైన విధి విధానాలు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చివేసినంతనే రాజ్యం అంతా మావోయిస్టుల చేతుల్లోకి వెళ్లిపోతుందని&amp;nbsp; న్యాయమూర్తులు చెప్పటం అంటే ఇక్కడ ఇప్పటికే&amp;nbsp; నేపాల్‌ మాదిరిగా సమాంతర ప్రభుత్వాన్ని మావోయిస్టులు నడిపిస్తూ ఉండాలి.. ఎప్పుడంటే అప్పుడు.. ఎంతటి ఘాతుకానికైనా ఒడిగట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;రాష్ట్రంలో మావోయిస్టులు ఉనికి కోల్పోయారని వేళ్లపైన లెక్కించేంత మందే ఉన్నారంటూ కేంద్రానికి ఇదే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు బాసు గతంలో లిఖిత పూర్వకంగా జవాబిచ్చిన నేపథ్యంలో, ఏకంగా అధికారాన్నే హస్తగతం చేసుకునే స్థాయిలో ఒక్కసారిగా ఎలా ఎదుగుతారో..ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో, ఈ మాటలు చెప్పిన అధికారులు కానీ, దాన్ని గుడ్డిగానో.. లేక కావాలనో తన రహస్య నివేదికలో రాసేసి భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసిన కమిటీ సచివుడికే తెలియాలి.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;బిజెపి ప్రాబల్యం అధికంగా ఉండటం వల్ల మత కల్లోలాలు పెరుగుతాయని హిందూముస్లింల మధ్య అల్లర్లు పెచ్చుమీరుతాయని మరో వితండ వాదన చేశారు. భారతీయ జనతాపార్టీ, మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌లు భారత రాజ్యాంగం అనుమతించిన విధి విధానాల్లో చట్టబద్ధంగా పనిచేస్తున్న పార్టీలు.. దేశంలో మతపరమైన కల్లోలాన్ని సృష్టించే పార్టీలే అయితే ఇంతకాలం నిషేదించకుండా ఉండటమే కేంద్రం చేసిన తప్పు. మత అల్లర్ల వల్ల ఒక్క ప్రాణం పోయినా తప్పే.. అలాంటప్పుడు రెండు పార్టీలను ఎందుకు ఉపేక్షిస్తున్నారు. దేశంలో ద్రోహానికి పాల్పడినట్లు భావిస్తే, ఆ రెండు పార్టీలు ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఎలా పాల్గొనగలుగుతున్నాయి?&amp;nbsp; ఈ రెండు పార్టీల వల్ల ఎప్పుడు ఎన్ని సార్లు తెలంగాణాలో కానీ, హైదరాబాద్‌లో కానీ,&amp;nbsp; అల్లర్లు జరిగాయి? అదీ మత పరమైన అల్లర్లు&amp;nbsp; జరిగాయో కమిటీకి తెలియదు. తెలిసిన వాళ్లు చెప్పరు. హైదరాబాద్‌లో ౧౯౯౦ దశకంలో జరిగిన మత అల్లర్లు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని గద్దె దింపటానికి రాయలసీమ నాయకుడు సృష్టించినవేనన్నది బహిరంగ రహస్యం. &lt;br /&gt;ఇక జిహాదీ శక్తులు.. టెర్రరిజం అనేది ఇవాళ దేశమంతటా విస్తరించిన సమస్య.. తెలంగాణ ఇస్తేనో.. ఇవ్వకుంటేనో జిహాదీ శక్తులు పెట్రేగటం.. పోకపోవటం అంటూ ఉండదు.. హైదరాబాద్‌ ఇప్పటికే టెర్రరిజానికి సేఫ్‌ జోన్‌గా మారిందన్నది జగద్విదితం. దీన్ని నిరోధించటంలో ఇప్పుడు అన్ని బలాలతో, బలగాల సపోర్ట్‌ ఉన్న సోకాల్డ్‌ ప్రభుత్వాలు నిరోధించలేకపోయాయి.. హైదరాబాద్‌ అభివృద్ధికైతే ఆంధ్రా చెమటను.. కరిగించి సాధించామని జబ్బలు చరుచుకుని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు..&amp;nbsp; మరి ప్రపంచ టెర్రరిస్టు పనులన్నిటికీ లింకులు హైదరాబాద్‌లో&amp;nbsp; తేలటానికి జవాబు చెప్పరేం..&amp;nbsp; ఇక్కడ జిహాదీ శక్తులను నియంత్రించటంలో వైఫల్యానికి ఎవరు కారకులు.. పదిహేను వేల మంది ఇతర దేశస్థులు వీసా గడువు తీరిపోయినా ఇంకా ఈ నగరంలో తిరుగుతున్నారన్న వార్తలు ప్రభుత్వ వర్గాల నుంచే ధృవీకరణలు వస్తుంటే ఎవరు బాధ్యులు..తెలంగాణానా? ఇప్పుడు తెలంగాణా ఇవ్వగానే ఇక్కడ మొజాహిదీన్లంతా వచ్చేసి దీన్ని పాకిస్తాన్‌గా మార్చేస్తారా?&amp;nbsp; న్యాయమూర్తి ఏం జవాబు చెప్తారు..? హైదరాబాద్‌లో ముస్లింలు అంతా పాకిస్తాన్‌ను సమర్థిస్తారని న్యాయమూర్తి ఉద్దేశమా?&amp;nbsp; లేక వాళ్లందరూ జిహాదీ శక్తులుగా మారతారన్న అభిప్రాయమా? అసలు హైదరాబాద్‌లో కానీ, తెలంగాణాలోని తొమ్మిది జిల్లాల్లోని ముస్లింల గురించి న్యాయమూర్తులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? సామ, దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి మరీ తెలంగాణ నినాదాన్ని శాశ్వతంగా వినిపించకుండా చేయమని అతి కర్కశంగా&amp;nbsp; చేసిన కూటనీతి న్యాయమూర్తిది.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;బిజినెస్‌ కోసం వచ్చిన వాళ్లంతా తమ దుకాణాలు మూసేసుకుని తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోతారట.. ఈ రకమైన విశ్లేషణ&amp;nbsp; ఈ కమిటీకి మాత్రమే సాధ్యమైంది. ప్రపంచంలో&amp;nbsp; కొంచెం బుర్ర ఉన్నవారెవ్వరికి కూడా ఇలాంటి విశ్లేషణ చేయాలన్న ఆలోచన కూడా రాదు.. &lt;br /&gt;తెలంగాణ అన్నది వాళ్ల మొండానికి తల లాంటిది. దీన్ని&amp;nbsp; వదులుకోవటానికి ఎట్టి పరిస్థితిలోనూ సీమాంధ్రులు వదులుక
