12, జూన్ 2022, ఆదివారం

సంచిక-స్వాధ్యాయ సాహిత్య సమావేశం - సుప్రసన్న ప్రారంభోపన్యాసం

సంచిక మ్యాగజైన్, స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థ ఏప్రిల్ 29 , 2022 నాడు స్వాధ్యాయ సంస్థ(నారపల్లి, హైదరాబాద్) లో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 25 మంది రచయితలతో సాహిత్య సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న రచయితల ప్రసంగాలను ధారావాహికంగా స్వాధ్యాయ మీకు వరుసగా అందిస్తున్నది. పాఠకులు.. రచయితల మధ్య ఉన్న అంతరాలు.. వాటిని తొలగించడంపై వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వినండి.. మీ అభిప్రాయాలు చెప్పండి. మీ అభిప్రాయం.. ఆలోచన.. ఈనాటి తెలుగు సాహిత్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరింత ముందుకు తీసుకొని వెళ్లుతుంది.

కామెంట్‌లు లేవు: