20, అక్టోబర్ 2022, గురువారం

దత్త కథా లహరి .. పాణ్యం దత్త శర్మ కథా సంపుటి ఆవిష్కరణ సభ


స్వాధ్యాయ.. సంచిక.. తెలంగాణ భాష, సాంస్కృతిక సంస్థ, సంయుక్తం గా, నిర్వహించిన, ప్రముఖ రచయిత, శ్రీ పాణ్యం దత్త శర్మ గారి కథా సంపుటి " దత్త కథాలహరి " ఆవిష్కరణ 16-10-22, ఆదివారం జరిగింది. శ్రీమతి తమిరిశ జానకి, గ్రంధం ఆవిష్కరించారు. శ్రీ మతి సుందరీ నాగమణి, శ్రీ సోమశంకర్, సమీక్షా ప్రసంగాలు చేశారు. శ్రీ కస్తూరి మురళీ కృష్ణ, ప్రయోక్త గా వ్యవహరించారు. చివర్లో రచయిత తమ స్పందన తెలిపారు.

11, అక్టోబర్ 2022, మంగళవారం

పుస్తక పరిచయం.. సంధ్య యెల్లాప్రగడ ’సత్యాన్వేషణ‘.. పరిచయ కర్త పాణ్యం దత్త...


స్వాధ్యాయ, సంచిక, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమంలో ప్రఖ్యాత రచయిత్రి సంధ్యా యెల్లాప్రగడ సాహితీ ప్రస్థానంపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఇందులో ప్రముఖ రచయితలు సంధ్యాయెల్లాప్రగడ రచనలను ఒక్కటొక్కటిగా విస్తృతంగా విశ్లేషించారు. స్వాధ్యాయ చానల్ ఒక్కొక్కరి ప్రసంగాన్ని మీకు అందిస్తున్నది. వినండి.. పది మందికి వినిపించండి. ధన్యవాదాలు.