20, అక్టోబర్ 2022, గురువారం

దత్త కథా లహరి .. పాణ్యం దత్త శర్మ కథా సంపుటి ఆవిష్కరణ సభ


స్వాధ్యాయ.. సంచిక.. తెలంగాణ భాష, సాంస్కృతిక సంస్థ, సంయుక్తం గా, నిర్వహించిన, ప్రముఖ రచయిత, శ్రీ పాణ్యం దత్త శర్మ గారి కథా సంపుటి " దత్త కథాలహరి " ఆవిష్కరణ 16-10-22, ఆదివారం జరిగింది. శ్రీమతి తమిరిశ జానకి, గ్రంధం ఆవిష్కరించారు. శ్రీ మతి సుందరీ నాగమణి, శ్రీ సోమశంకర్, సమీక్షా ప్రసంగాలు చేశారు. శ్రీ కస్తూరి మురళీ కృష్ణ, ప్రయోక్త గా వ్యవహరించారు. చివర్లో రచయిత తమ స్పందన తెలిపారు.

కామెంట్‌లు లేవు: