14, సెప్టెంబర్ 2023, గురువారం

సత్యహరిశ్చంద్ర పద్యాలు.. గానం: శ్రీ పాణ్యం దత్తశర్మ.. #telugu #telugulit...



శ్రీ కౌతా పూర్ణా నంద కళా వేదిక, గాంధీ నగర్, విజయవాడలో సత్య హరిశ్చంద్ర నాటకాలు పద్య గానపోటీలు జరిగాయి. ఆ సందర్భంగా ప్రముఖ రచయిత, గాయకుడు హరిశ్చంద్ర పద్యాలు గానం చేశారు. వారికి విశిష్ట ప్రత్యేక పురస్కారం, ప్రశంసా పత్రం, జ్ఞాపికను నిర్వాహకులు అందజేశారు. దత్త శర్మ గారు గానం చేసిన పద్యాలు.. వారి స్వరంలోనే విని ఆనందించండి.

కామెంట్‌లు లేవు: