15, అక్టోబర్ 2023, ఆదివారం

భీష్మ పరుశురామ యుద్ధం.. పద్యనాటకం


నాలుగు దశాబ్దాల క్రితం, శతా వధాని, పౌరాణిక రత్న, బ్రహ్మశ్రీ, పాణ్యం లక్ష్మీ నరసింహ శా స్త్రి గారు రచించిన పద్య నాటకం " భీష్మ పరశురామ యుద్ధము ". దీనిని వారి కుమారులు, ప్రముఖ పండిత కవి, రచయిత, విమర్శకులు, గాయకులు శ్రీ పాణ్యం దత్తశర్మ, భీష్మ పాత్రను, వారి తమ్ముడు, వేద పండితులు, శ్రీ దుర్గా పరమేశ్వరీ పీఠం స్థా పకులు, శ్రీ శంకర కుమార శర్మ, పరశురామ పాత్రలో, మిమ్ము అలరిస్తూ ఉన్నారు., శ్రవణ పేయముగా! ఆలకించి పులకించండి 

కామెంట్‌లు లేవు: