21, ఏప్రిల్ 2023, శుక్రవారం

శ్రీ నారసింహ శతక గానం.. శ్రీ పమిడికాల్వ మధుసూదన్



శేషప్ప కవి రచించిన శ్రీ నారసింహ శతక పద్యాలను ప్రముఖ జర్నలిస్టు, రచయిత, కవి.. శ్రీ పమిడికాల్వ మధుసూదన్ గారు గానం చేస్తున్నారు. అందులో ఒకటి మీకోసం.. ధారావాహికగా రానున్న ఈ శతక మాధుర్యాన్ని మధుగారి స్వరంలో మీరు విని ఆస్వాదించవచ్చు.

కామెంట్‌లు లేవు: