3, జులై 2023, సోమవారం

తరువాతి టార్గెట్ నితిశ్ కుమారే.. #bjptelangana #brs #congresstelangana


బీజేపీ వ్యూహమేంటో విపక్షాలకు ఇపుడిపుడే అర్థమవుతోంది. ఓవైపు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న సమయంలోనే మహారాష్ట్రలో ఎన్సీపీను చీల్చిన కాషాయపార్టీ విపక్ష కూటమికి పెద్ద షాకే ఇచ్చింది. బీజేపీ దూకుడు ఇంతటితో ఆగదని కూడా  అనుకుంటున్నారు. విపక్షాలు ఏకమయ్యేమాట అటుంచితే ఇపుడు అవి తమ సొంత పార్టీలను కాపాడుకునే పనిలో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. 

కామెంట్‌లు లేవు: