3, మార్చి 2023, శుక్రవారం

తెలంగాణలో త్రిపుర వ్యూహం.. బీజేపీ ఎత్తుగడా?

తెలంగాణలో బీజేపీ త్రిపుర వ్యూహాన్ని అనుసరిస్తోందా? ఒకప్పుడు జీరోగా ఉన్న రాష్ట్రంలో వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కాషాయ పార్టీ తర్వాత టార్గెట్ తెలంగాణ కానుందా? ఈశాన్యంలో సాధించిన విజయాలను సౌత్ లో ఎందుకు సొంతం చేసుకోలేమన్నదే బీజేపీ నేతల ఆలోచన. దక్షిణాదిలో బీజేపీ ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉంది. ఇక మిగిలిన రాష్ట్రాలలో తెలంగాణలో మాత్రమే ఆ పార్టీకి అంతో ఇంతో పట్టు ఉంది. అందుకే తెలంగాణలో కొంతకాలంగా సీరియస్ గా ఫైట్ చేస్తోంది.

కామెంట్‌లు లేవు: