9, ఆగస్టు 2020, ఆదివారం

merger of princely states in indian union

  స్వాతంత్య్రానంతరం భారతదేశంలో వివిధ సంస్థానాలు విలీనమైన చరిత్ర మనలో చాలామందికి తెలియదు. ఒక్కో సంస్థానం ఏ రకంగా దేశంలో విలీనమైంది.. వారు రాజప్రముఖ్ లుగా ఏ విధంగా ప్రమాణం చేశారు.. కొన్ని సంస్థానాల విలీనం విషయంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఏ విధంగా కృషి చేశారు.. అత్యంత అరుదైన డాక్యుమెంటరీ ఇది. ప్రతి భారతీయుడు ఈ చరిత్రను తెలుసుకోవాలి. పలువురు సంస్థానాధీశులను ఈ డాక్యుమెంటరీలో మనం చూడవచ్చు. చక్కని డాక్యుమెంటరీ ఇది. స్వాధ్యాయ మీకు అందిస్తున్నది. మీరు చూడండి.. పదిమందికి పంచండి. స్వాధ్యాయను సబ్స్క్రైబ్ చేయండి

కామెంట్‌లు లేవు: