30, సెప్టెంబర్ 2020, బుధవారం

తెలుగు పద్యం చచ్చిపోయిందా? చర్చ.. తొలి ప్రసంగం ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం

ఆధునిక తెలుగు సాహిత్యంలో తెలుగు పద్యం స్థానమేమిటి? ఈ నాటి అవసరాలకు తగినట్టుగా పద్యాన్ని రాయడం సాధ్యం కాదా? తెలుగుపద్యం పై ప్రముఖుల చర్చాగోష్టిలో ఇది తొలి ప్రసంగం. ఆచార్య జీవీ సుబ్రమహ్మణ్యం గారు చేసినది. వినండి.

కామెంట్‌లు లేవు: