8, ఏప్రిల్ 2023, శనివారం

మోడీ ఫిక్స్ .. కవిత తరువాత ఆయనే.. #brs #bjptelangana


తెలంగాణలో వచ్చే ఎన్నికలలో బీజేపీ ఎజెండాను ప్రధాని మోడీ ఫిక్స్ చేశారు.  కేసీఆర్ ప్రభుత్వ కుటుంబ పాలనపైనే కాషాయ పార్టీ  ఎన్నికల బరిలోకి దిగనుంది.  అదే ఇపుడు ఆ పార్టీ ఏకైక ఎజెండా.. మోడీ తెలంగాణ పర్యటనలో ఇదే స్పష్టమైంది. 

కామెంట్‌లు లేవు: