29, నవంబర్ 2014, శనివారం

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించారు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని ఆశిస్తున్నా. సభలో  శ్రీ కే వీ రమణ, మన కాలపు మార్గదర్శక పాత్రికేయులు శ్రీ రామచంద్రమూర్తి , శ్రీ శైలేష్ రెడ్డి, శ్రీ దేవులపల్లి అమర్, శ్రీ దిలీప్ రెడ్డి, ఉన్నారు.

కామెంట్‌లు లేవు: