5, మే 2020, మంగళవారం

Prahalada Bhakthi Vijaya AIR Vijayawada 19 Jan1959

Prahalada Bhakthi Vijaya AIR Vijayawada 19 Jan1959

‘ప్రహ్లాద భక్తి విజయం ’ఈ నాటకం త్యాగరాజస్వామి వారు రచించినది.  19 జనవరి 1959లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈ నాటకాన్ని నిర్వహించినవారు ప్రఖ్యాత వాగ్గేయకారులు డాక్టర్ మంగళం పల్లి బాలమురళీకృష్ణ. ఈ నాటకంలోని పాత్రలకు లబ్ధ ప్రతిష్ఠులైన మహానుభావులు స్వరాన్ని అందించారు. వోలేటి వెంకటేశ్వర్లు, ఏపీ కోమల,  బాలమురళీకృష్ణ, ఎం వీ రమణమూర్తి, వీ లక్ష్మీ, శ్రీరంగం గోపాలరత్నం, జూలూరి అరుంధతి, ఎంసీవీ జగన్నాథాచార్యులు, పాండురంగరాజు తదితరులు స్వరదానంచేశారు. ఈ క్లాసిక్ ను తప్పక వినాల్సిందే.

కామెంట్‌లు లేవు: