21, అక్టోబర్ 2020, బుధవారం

వేయి పడగలు - రాజ్య వ్యవస్థలు

వేయి పడగలు నవల ఎందుకు చదవాలి. 1934 లో విశ్వనాథవారు రాసిన ఈ నవల ఇవాల్టికీ ఎందుకు అవసరం? ఇందులోని సార్వకాలీనమైన విషయాలేమిటి.. డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ధారావాహిక ప్రసంగాలు.. వేయిపడగలు-రాజ్య వ్యవస్థలు.. వినండి.. వినిపించండి

కామెంట్‌లు లేవు: