24, జులై 2020, శుక్రవారం

నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా గారి అపూర్వ గళమిది

నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా గారి అపూర్వ గళమిది. అత్యంత అరుదైన స్వరమాధురి. ఈరోజు వారి వర్ధంతి. ఈ సందర్భంగా వారికి నివాళి సమర్పిస్తున్నా. నవయుగాది కవితాగానం చేసిన జాషువాగారి స్వరం వినండి. మిస్ కావద్దు. మరిన్ని స్వరాలను, వీడియోలను చూడటానికి ముందు చానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి.

కామెంట్‌లు లేవు: