19, జులై 2020, ఆదివారం

pv rajamannar's manorama radio play with legendery actors voices

మనోరమ.. ప్రఖ్యాత రచయిత పీవీ రాజమన్నార్ రచించిన రేడియో నాటకం.. అంతకుమించి ఇంత అద్భుతమైన నాటకానికి స్వరదానం చేసిన మహానుభావులు.. సావిత్రి గణేశన్, గుమ్మడి వెంకటేశ్వర్రావు, అల్లు రామలింగయ్య వంటి ప్రభృతులు. సినీతారలు చేసిన అత్యంత అరుదైన రేడియో నాటకాల్లో ఇది ఒకటి. అన్నింటికీ మించి ఈ నాటకాన్ని నిర్వహించిన వారు మహాకవి దాశరథి. తప్పక విని తీరాల్సిన నాటకమిది.

కామెంట్‌లు లేవు: