8, ఫిబ్రవరి 2020, శనివారం

ప్రముఖ కవి, సౌందర నంద ప్రబంధ కర్త.. పింగళి కాటూరి జంటకవులలో ఒకరుగా ప్రసిద్ధి చెందిన కాటూరి వెంకటేశ్వర్రావు గారు తెలుగు సాహిత్యపు వెలుగు దివిటీ.. వారి గురువుగారు శతావధాన చక్రవర్తి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు. ఒకానొక సందర్భంలో కాటూరి వారు వారి గురువుగారి గురించి ఆకాశవాణిలో చేసిన ప్రసంగ భాగమిది. తప్పక వినాల్సిన అపూర్వ స్వరమిది. మరిన్ని అరుదైన స్వరాల గురించి వినడానికి.. ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి స్వాధ్యాయ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేసి పది మందికి అందించండి. లైక్ చేయండి

కామెంట్‌లు లేవు: