15, ఫిబ్రవరి 2020, శనివారం

mahabharat series ADIPARVA-1

ప్రముఖ సాహిత్య సంస్థ సహృదయ భారతీయ ఉత్కృష్ట సాహిత్య ఇతిహాసం మహాభారతంపై గతంలో పదిరోజుల పాటు ’మహాభారత ప్రసంగాలు‘ పేరిట సదస్సు నిర్వహించింది. ప్రఖ్యాత సాహిత్యవేత్తలు మహాభారతాన్ని విశ్లేషించారు. ఈ ప్రసంగాల పరంపరను వరుసగా స్వాధ్యాయ మీకు అందిస్తున్నది. మీరూ వినండి. తొలి ప్రసంగం శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు. ఆదిపర్వంపై చేసినది. వారి ప్రసంగంలో తొలిభాగం ఇది. SUBSCRIBE SWADHYAYA. SHARE IT.. LIKE IT.

కామెంట్‌లు లేవు: