10, ఫిబ్రవరి 2020, సోమవారం

తెలుగునాట శిష్ట వ్యావహారిక భాషోద్యమసారథి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వారి వారసత్వాన్ని కొనసాగించిన వారు గిడుగు సీతాపతిగారు. తమ తండ్రిగారి బాషోద్యమం గురించి సీతాపతిగారు స్వయంగా తెలిపిన విషయాలు వారి అపురూప స్వరంలో మీ కోసం... తప్పనిసరిగా వినండి.. పదిమందికి వినిపించండి. మరికొందరు మహానుభావుల స్వరాలను వినడానికి స్వాధ్యాయ చానల్ను సబ్ప్క్రైబ్ చేయండి. పదిమందిచేత సబ్స్క్రైబ్ చేయించండి. లైక్ చేయండి. షేర్ చేయండి. తెలుగువారందరూ తప్పక విని భద్రపరచుకోదగ్గ స్వరభాండాగారం స్వాధ్యాయ చానల్.

కామెంట్‌లు లేవు: