21, జనవరి 2020, మంగళవారం

bilingual genius kasi krishnacharyulu voice on sanscrit lanuage


కాశీ కృష్ణాచార్యులు తెలుగువారంతా గర్వించదగ్గ మహా పండితులు. తిరుపతి వెంకటకవుల చేత అవధాన శిరోమణి బిరుదును పొందిన వారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి తరువాత ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి పదవిని అలంకరించినవారు. సంస్కృత భాష ఎంత తేలికగా నేర్చుకోవచ్చో.. దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్తున్నారు. ఆయన ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు జాగ్రఫీ అర్థం కాకపోతే.. సంస్కృతంలో రాసుకొని గుర్తు పెట్టుకొని చదువుకున్నారట.. సంస్కృత అక్షరాలు పలికితే.. శరీరంలోని సంపూర్ణమైన నాడులు కదిలి ఏ రోగమూ రాదట. ఆ మహానుభావుడి అపూర్వ గళం మీరూ వినండి. స్వాధ్యాయ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి. తెలుగువారి అపూర్వ సారస్వత సంపదను పదిమందికి అందించడంలో మీవంతు చేయూతనివ్వండి.


కామెంట్‌లు లేవు: