25, జనవరి 2020, శనివారం

prof. suprasanna speach on literary history

తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణ పరిణామ క్రమంలో వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసుకోవాలంటే.. ప్రఖ్యాత విమర్శకుడు కవి, ఆచార్య సుప్రసన్న చేసిన ప్రసంగం ఇది. గత శతాబ్ద కాలంలో ఈ దేశంలో ఎన్నిరకాల సంస్కరణోద్యమాలు పుట్టాయి. వాటి ప్రభావం తెలుగు సాహిత్యంపైన.. రచయితలపైన ఎలా పడ్డాయో సమగ్రంగా వివరించారు. ఈ తరం రచయితలంతా.. తప్పకుండా పూర్తిగా విని తీరాల్సిన ప్రసంగం ఇది. చాలామంది ఆదునిక కవులకు, రచయితలకు తెలియని సాహిత్య చరిత్ర ఈ ప్రసంగం. తప్పకుండా వినండి. సాహిత్య సేవ చేస్తున్న స్వాధ్యాయను ఆదరించండి. పదిమందికి ఈ సేవను పంచండి. సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి.




కామెంట్‌లు లేవు: