14, జనవరి 2020, మంగళవారం

sripada krishnamurty sastry voice

రామాయణ, భారత, భాగవతాలను  ఒంటిచేత్తో రాసి.. అనేక కావ్యనాటక ప్రబంధాలను రచించిన కవిసార్వభౌముడు, మహామహోపాధ్యాయ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారు 95 వ ఏట తన సాహిత్య వ్యాసంగం.. రచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. వారి అపూర్వ గళాన్ని వినండి.  స్వాధ్యాయ తెలుగు సాహిత్య సరస్వతికి అందిస్తున్న మహానుభావుల అపూర్వ స్వరమాధురిలో ఇది కచ్చితంగా ఆణిముత్యం. తప్పకుండా వినండి.. చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి.

కామెంట్‌లు లేవు: