11, జనవరి 2020, శనివారం

poranki dakshinamurti interview by gollapudi marutirao

పోరంకి దక్షిణామూర్తి.. తెలుగు కథా సాహిత్యానికి ఎంతో సేవ చేసిన వారు. తెలుగు కథాసాహిత్యంపైన సాధికారికంగా వచ్చిన తొలి పరిశోధనా గ్రంథం వారిదే. తెలుగునాట మూడు మాండలికాల్లోనూ నవలలు రాసిన మహానుభావుడు. అంతేకాదు. ఈనాడు జర్నలిజం ద్వారా ఎంతో మంది పాత్రికేయులకు భాషా మెళుకువలను, పట్టును, పదజాలాన్ని అందించి గొప్ప పాత్రికేయులుగా తీర్చిదిద్దనవారు. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. సరిగా గుర్తు పట్టడంలేదు. మాట కూడా స్పష్టంగా రావడంలేదు. ఆయన ఆరోగ్యం త్వరగా బాగుపడి కోలుకోవాలని మనస్పూర్తిగా స్వాధ్యాయ కోరుకుంటున్నది. హెచ్ ఎం టీవీ వారు చేసిన వందేళ్ల కథకు వందనాలు కార్యక్రమంలో భాగంగా పోరంకివారితో గొల్లపూడివారు చేసిన ఇంటర్వ్యూలోని కొంతభాగమిది. తప్పక చూడండి. ఈ చానల్ మనందరిది. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి.

కామెంట్‌లు లేవు: