31, జనవరి 2020, శుక్రవారం

వేంకట పార్వతీశ కవుల్లో ఒకరు.. రవీంద్రుని గీతాంజలిని ‘ఏకాంతసేవ’ గా మనకు అందించిన వారు.. తెలుగువారికి అనేక బెంగాలీ నవలలను తొలిసారి అందించిన కవి, రచయిత, బాలాంత్రపు వెంకట్రావు గారు. వారి సాహిత్య వ్యాసంగం గురించి వారి స్వరంలోనే విందాం. స్వాధ్యాయ చానల్ ను షేర్ చేయండి. లైక్ చేయండి .. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వెలుగులను తరువాతి తరాలకు పంచండి.

కామెంట్‌లు లేవు: