21, ఏప్రిల్ 2009, మంగళవారం

భారీ ఏర్పాట్లు

రెండో విడత ఎన్నికల పర్యవేక్షణకు 24మంది సీనియర్‌ ఐఏఎస్‌లను నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐవి.సుబ్బారావు తెలిపారు. ఈ రోజు ఎలాంటి ఎన్నికల సందేశాలను పంపించరాదని తెలిపిన ఈసీ, పోలీసుల తనిఖీల్లో ఇప్పటి వరకు 34 కోట్ల 11లక్షలు దొరికినట్లు తెలిపారు. నగదు బదిలీ పథకంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఈ పథకంపై రేపు సాయంత్రం ఐదు గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఐవి సుబ్బారావు ఆదేశించారు.

కామెంట్‌లు లేవు: